Railways: మీరు ప్రయాణం కోసం రైల్ టికెట్ బుక్ చేసుకున్నారు, హఠాత్తుగా వెళ్లాల్సిన కార్యక్రమం తేదీ మారింది. అలాంటి సమయంలో జర్నీ డేట్ మార్చడానికి గతంలో వీలు కలిగేది కాదు. కానీ ఇప్పుడు ఆ ఇబ్బందుల్ని తీర్చడానికి భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మొదటిసారిగా బుక్ చేసుకున్న టికెట్ల, ప్రయాణ తేదీలను మార్చడానికి అనుమతినిచ్చింది.
ఇండియన్ రైల్వేస్ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఏసీ, నాన్ ఏసీ మెయిల్, ఎక్స్ప్రెస్ సహా సుదూర రైళ్ల ఛార్జీలను పెంచింది. వివిధ కేటగిరీల రైళ్లలో ధరలు పెరిగాయి. మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్ల ఛార్జీలు కిలోమీటరుకు 1 పైసా చొప్పున పెరగనుండగా.. ఏసీ కేటగిరీ ఛార్జీలు కిలోమీటరుకు 2 పైసలు పెరుగుతాయి. ఈ కొత్త మార్పు జూలై 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. సబర్బన్, సీజన్ రైలు టిక్కెట్లలో ఎటువంటి మార్పు ఉండదు. 500 కిలోమీటర్ల వరకు…
Train : ఈరోజు ఉదయం అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో జమ్మూలో జరిగిన ఓ ఆశ్చర్యకరమైన సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. జమ్మూలోని కథువాలో రైల్వే ట్రాక్పై గూడ్స్ రైలు అత్యంత వేగంతో నడపడం ప్రారంభించింది.
Bullet Train: బుల్లెట్ రైలు వేగాన్ని ఆస్వాదించడానికి భారతీయులు మరెంతో కాలం వేచి చూడాల్సిన అవసరం లేదు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇచ్చిన అప్డేట్ నుండి దీనికి సంబంధించిన సూచనలు రావడం ప్రారంభించాయి.
IRCTC: భారతీయ రైల్వేలో సామాన్య ప్రజలు రోజూ కోట్లాది మంది ప్రయాణిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో భారత్లో పండుగల సీజన్ ప్రారంభం కానుంది. దీని కారణంగా చాలాసార్లు ప్రజలు ధృవీకరించబడిన రైలు టిక్కెట్లను పొందలేరు.