కొత్తగా బిజినెస్ చెయ్యాలని అనుకొనేవారు ముందుగా ఆలోచించేది పెట్టుబడి.. ఆ తర్వాత లాభాలను పరిగణలోకి తీసుకుంటారు.. పెట్టిన పెట్టుబడికి కనీసం రాకుంటే ఇక నష్టాలే మిగులుతాయి.. కాస్త తెలివిగా ఆలోచిస్తే మాత్రం ఎలాంటి బిజినెస్ లో నైనా అదిరిపోయే లాభాలను పొందోచ్చు.. జనాల అవసరాన్ని బట్టి ఆ బిజినెస్ చేస్తే మంచి లాభాలను పొందుతారు.. అలాంటి బిజినెస్ లలో ఒకటి బ్రెడ్ తయారీ.. ఈరోజుల్లో బ్రెడ్ ను ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటున్నారు.. రకరకాలుగా వాడుతున్నారు.. దాంతో…
రూ. 5 వేలతో రాబడి రూ. 50 లక్షలు అంటే మామూలు విషయం కాదు.. కానీ ఇక్కడ ఈ మ్యూచువల్ ఫండ్ మాత్రం కాసుల వర్షం కురిపించింది.. ఎక్కువ మొత్తంలో లాభాన్ని అందించింది.. ఇందులో డబ్బులు పెట్టిన వారి పంట పండిందని చెప్పుకోవచ్చు. ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ అదిరే రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ ఏయూఎం రూ. 20 వేల కోట్లకు చేరింది. ఈ ఫండ్ మార్కెట్లోకి వచ్చి 14 ఏళ్లు అవుతోంది. స్మాల్ క్యాప్…
బిజినెస్ చెయ్యాలనే కోరిక అందరికి ఉంటుంది.. అయితే తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు చాలా తక్కువగా ఉంటాయి.. అందులో లెమన్ గ్రాస్ పెంపకం కూడా ఒకటి.. ఎన్నో రకాల మందులను తయారు చేస్తారు.. అందుకే మార్కెట్ లో ఎప్పుడు డిమాండ్ ఉంటుంది.. అయితే ఈ గడ్డిని పెంచేందుకు స్థలం ఉంటే చాలు.. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుంది. మీరు తక్కువ-పెట్టుబడి, అధిక-రివార్డ్ వ్యాపార వెంచర్ను రూపొందించడానికి ఆసక్తిగా ఉన్నట్లయితే, లెమన్గ్రాస్ వ్యవసాయం మంచి ఎంపిక, ఈ వెంచర్…
ఈరోజు (శుక్రవారం) స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజే రూ. 2 లక్షల కోట్లు పెరిగింది. సెన్సెక్స్ 467 పాయింట్లు, నిఫ్టీ 138 పాయింట్లు పెరిగాయి.
Today Stock Market Roundup 12-04-23: ఇండియన్ ఈక్విటీ మార్కెట్ ఈ వారంలో వరుసగా మూడో రోజు, మొత్తమ్మీద ఎనిమిదో రోజు లాభాలతో ముగిసింది. ఇవాళ బుధవారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన రెండు కీలక సూచీలు ఎర్లీ ట్రేడింగ్లో వచ్చిన నష్టాలను ఇంట్రాడేలో అధిగమించాయి.
Investment-Profit: జెన్సోల్ ఇంజనీరింగ్ కంపెనీ షేర్ల విలువ ఆకాశమే హద్దుగా ఏడాదిలోనే 2,600 శాతం పెరిగింది. సంవత్సరం కిందట పెట్టిన 10 వేల రూపాయల పెట్టుబడి ఇప్పుడు ఏకంగా 2.77 లక్షలకు పెరిగింది. అహ్మదాబాద్కి చెందిన ఈ రెనివబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడర్.. ఐదారు లక్షలకే ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తేనుంది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలోనే 400 పాయింట్లకు పైగా ఎగిసిన ఆ తరువాత సెన్సెక్స్ 641 పాయింట్ల లాభంతో 52239 వద్ద, నిఫ్టీ 200 పాయింట్ల లాభంతో 15550 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. జాతీయం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ లాభాలు ఎంతవరకు కొనసాగుతాయనేది చూడాల్సి ఉంది. ఒక్క ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ మినహా అన్ని రంగాల షేర్లలోనే కొనుగోళ్లు…
స్వల్ప లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం అయ్యాయి.సెన్సెక్స్ 142 పాయింట్లు లాభంతో 55, 708 పాయింట్ల వద్ద, నిఫ్టి 43 పాయింట్లు లాభంతో 16,627 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.77.57 వద్ద కొనసాగుతోంది. ఏషియన్ పెయింట్స్, హెచ్ యూఎల్, ఎన్టీపీసీ, టైటన్, ఐటీసీ, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, మారుతీ, ఇండస్ ఇండ్ యాక్సిస్ బ్యాంకు షేర్లు లాభాల్లో వున్నాయి. డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, పవర్ గ్రీడ్,…