గర్భిణీ స్త్రీల పథకాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదని.. ఈ పథకానికి నిధుల కొరత తీవ్రంగా ఉందని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, ఎంపీ సోనియాగాంధీ ఆరోపించారు. బుధవారం సోనియాగాంధీ రాజ్యసభలో ప్రసంగించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం, గర్భిణీ స్త్రీల పథకంపై ప్రసంగించారు.
Blood For Pregnant: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో గడచిన మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భామ్రగఢ్ తహసీల్లో పరిస్థితి ఘోరంగా తయారైంది. వర్షాల వల్ల అనేక రోడ్లు మూసుకుపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతంతో సంబంధాలు తెగిపోయాయి. అయితే అక్కడ ఓ గర్భిణీ స్త్రీ పరిస్థితి విషమంగా మారింది. �
Foods to Avoid for Pregnant Women: గర్భం అనేది ప్రతి ఒక్క స్త్రీ జీవితంలో ఎదురు చూసే సమయం. అయితే గర్భధారణలో ఒక ముఖ్యమైన అంశం.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని నిర్వహించడం. ఆ సమయంలో నివారించాల్సిన ఆహారాల గురించి జాగ్రత్త వహించడం ఉంటుంది. గర్భిణీ స్త్రీలు వారి ఆరోగ్యానికి, వారి అభివృద్ధి చెందుతున్న బిడ్డకు ప్రమాదాన్ని కలిగించే �
Sugar Drinks harmful for Pregnant Womens: చక్కెర పానీయాలు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని అందరికీ తెలిసిన విషయమే. చక్కెర పానీయాలు తీసుకోవడం వల్ల దంత సమస్యలు, బరువు పెరగడం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. అదే ప్రెగ్నన్సీ సమయంలో షుగర్ డ్రింక్స్ తాగే మహిళలకు పుట్టే పిల్లల్లో చాలా రకాల సమస్యలు కనిపిస్త�
The Health Benefits of Eating Figs: అంజీర పండ్లు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే రుచికరమైన, పోషకమైన పండు. మీరు వాటిని తాజాగా లేదా ఎండబెట్టి లేదా ఇతర రూపాల్లో తింటే అంజీర పండ్లు మీ ఆహారంలో ఒక గొప్ప అనుభూతిని ఇస్తాయి. ఇకపోతే అంజీర పండ్ల వల్ల కలిగే వివిధ ఆరోగ్య ప్రయోజనాలను ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఎంటువంటి ప్రయోజనాలన
గర్భిణులకు పోషకాహారం చాలా చాలా అవసరం. ఎందుకంటే గర్భంలో బిడ్డ శారీరక ఎదుగుదల, ఆరోగ్యం బాగుండాలంటే ఖచ్చితంగా పోషకాహారాన్ని తింటూ ఉండాలి. రోజూ మీరు తినే ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
Pregnant Ladies In monsoon season: గర్భం అనేది ఏ మహిళకైనా సంతోషకరమైన సమయం. అయితే వర్షాకాలం గర్భిణీ స్త్రీలకు అనేక సవాళ్లను అందిస్తుంది. ఈ సీజన్లో డెంగ్యూ, మలేరియా, జలుబు, దగ్గు వంటి అనేక వ్యాధులు వస్తాయి. గర్భధారణ సమయంలో వర్షపు రోజులలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం., అలాగే మరింత జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. వర్షాకాలంలో మ�
Crazy Offer : మోసానికి కాదేదీ అనర్హం అన్నట్టు... ఆన్లైన్ మోసం రోజు రోజుకో కొత్త పుంతలు తొక్కుతుంది. దుండగులు సాధ్యమైనన్ని దారుల్లోనూ దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా.. గర్భవతులను చేస్తే రూ.10వేలు ఇస్తామంటూ దుండగులు సోషల్ మీడియా వేదికలుగా ఉద్యోగ ప్రకటన ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గర్భిణీ స్త్రీలకు కానుక అందించారు. వారికి పోషకాహార కిట్ ను పంపిణీ చేశారు. దాంతో పాటు బేబీ షవర్ కిట్ ను ఇచ్చారు.