దర్శకధీరుడు S. S. Rajamouli తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వారణాసి రిలీజ్ ప్లానింగ్ విషయంలో అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మొదటగా ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో తెరెకెక్కుతున్న రామాయణ కంటే ముందుగా విడుదల చేయాలనే అనుకున్నారట. అయితే రామాయణం ఇప్పటికే రెండు భాగాలుగా 2026, 2027 దీపావళి సీజన్లను లాక్ చేసుకోవడంతో, దానికి దాదాపు ఆరు నెలల గ్యాప్ ఉంచి వరణాసిని విడుదల చేయాలని రాజమౌళి టీమ్ ప్లాన్ చేసినట్లు టాక్.…
టాలీవుడ్లో హీరోల క్రేజ్ ఒక ఎత్తు అయితే, దర్శకుల బ్రాండ్ ఇమేజ్ మరో ఎత్తు. ఒక్కో దర్శకుడిది ఒక్కో శైలి.. ఒకరు వెండితెరపై అద్భుత దృశ్యకావ్యాలను ఆవిష్కరిస్తే, మరొకరు మాస్ పల్స్ పట్టుకుని థియేటర్లను ఊపేస్తారు. హీరో ఎవరైనా దర్శకుడి పేరును బట్టి సినిమా బిజినెస్ జరిగే రోజులివి. ఇప్పుడు అందరి దృష్టి నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా, అనిల్ రావిపూడి, మరియు బోయపాటి శ్రీనులపైనే ఉంది. 1. నాగ్ అశ్విన్: ‘కల్కి 2898 AD’తో…
ప్రభాస్ అభిమానుల్లో ప్రస్తుతం ‘స్పిరిట్’ సినిమాపై ఉన్న అంచనాలు సామాన్యమైనవి కావు, ‘యానిమల్’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగా, గ్లోబల్ స్టార్ ప్రభాస్తో చేతులు కలపడంతో ఈ ప్రాజెక్టుపై భారీ హైప్ నెలకొంది. అయితే, సెట్స్లో ప్రభాస్ను సందీప్ వంగా ‘టార్చర్’ పెడుతున్నాడంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి, గతంలో ‘బాహుబలి’ సిరీస్ కోసం రాజమౌళి, ప్రభాస్ను ఐదేళ్ల పాటు శారీరకంగా, మానసికగా ఎంతో శ్రమకు…
Prabhas Spirit: ఒక సంచలన యువ దర్శకుడిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న డైరెక్టర్.. సందీప్ రెడ్డి వంగా. ఒక అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వరద పారించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. యానిమల్ సినిమా తర్వాత ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో చేయబోతున్న క్రేజీ ప్రాజెక్ట్.. ‘స్పిరిట్’. ఇటీవల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ…
2027 Sankranthi : టాలీవుడ్లో సంక్రాంతి అంటే కేవలం పండగ మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల జాతర, 2026 సంక్రాంతి సందడి మొదలవ్వకముందే, అప్పుడే 2027 సంక్రాంతి బరిలో నిలబడబోయే సినిమాలపై సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది పొంగల్ రేసులో టాలీవుడ్ అగ్ర హీరోలు పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో…
The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ హర్రర్ ఫాంటసీ మూవీ 'రాజా సాబ్'. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 2026 జనవరి 9న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం యూనిట్ ప్రమోషన్స్ గట్టిగానే ప్లాన్ చేస్తోంది.
ఇంకొన్ని గంటల్లో సోషల్ మీడియాలో భారీ విధ్వంసం జరగబోతోంది. ఎలాంటి సౌండ్ లేకుండానే బ్లాస్టింగ్ చేయడం సందీప్ రెడ్డి వంగా స్టైల్. ఇప్పుడు తుఫాన్కు ముందు నిశ్శబ్దంలా స్పిరిట్ ఫస్ట్ లుక్ను రెడీ చేస్తున్నాడు. అసలే సందీప్ రెడ్డి హీరోలు చేసే అరాచకం మామూలుగా ఉండదు. అలాంటిది.. పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా? అని మూవీ లవర్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.…
రెబల్ స్టార్ ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్లో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహకే అభిమానులకు పూనకాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ ఊహను నిజం చేస్తూ ‘స్పిరిట్’ మూవీ సెట్స్ నుండి ఒక అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం చిత్ర బృందం ప్రత్యేకంగా ఒక భారీ పోలీస్ స్టేషన్ సెట్ను నిర్మిస్తోందట. కాగా సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరోల ఎంట్రీ ఎంత వైల్డ్గా ఉంటుందో ప్రత్యేకంగా…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘స్పిరిట్’ షూటింగ్ మొదలైంది. ఈ సినిమా షూటింగ్ నిన్న (గురువారం) హైదరాబాద్లో ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం, హీరో ప్రభాస్ శుక్రవారం (నవంబర్ 28, 2025) నుంచి నేరుగా ‘స్పిరిట్’ సెట్స్లో జాయిన్ అయ్యారు. ప్రభాస్ తన షెడ్యూల్లో భాగంగా డిసెంబర్ నెలాఖరు వరకు హైదరాబాద్లో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేయనున్నారు.…
మాస్ మహారాజా రవితేజ ఇద్దరు పిల్లలు సినీ రంగంలోకి పెద్ద అడుగులు వేస్తున్నారు. రవితేజ వారసులుగా సినిమాల్లోకి రాకుండా, తెర వెనుక ముఖ్యమైన బాధ్యతలు చేపడుతూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మహధాన్ అసిస్టెంట్ డైరెక్టర్గా..రవితేజ కుమారుడు మహధాన్, యువ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ కోసం పనిచేయడం విశేషం. ఈ సినిమాలో ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మహధాన్ ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా…