ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా కోట్ల కలెక్షన్స్ ని రాబడుతుంది కానీ విమర్శలు, వివాదాలు మాత్రం రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఇది అసలు రామాయణమే కాదు అని కొందరు అంటుంటే, అన్ని కోట్లు పెట్టి ఇలాంటి సినిమానా చేసేది అంటూ విమర్శించే వాళ్లు ఇంకొంతమంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి, సినీ వర్గాల నుంచి, కామన్ పబ్లిక్ నుంచి కూడా ఆదిపురుష్ సినిమాపై…
ఓ వైపు మిక్స్డ్ టాక్.. మరో వైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్.. ఇంకోవైపు కోర్టులు, కేసులు, వివదాలు.. అయినా కూడా ఆదిపురుష్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతునే ఉంది. డివైడ్ టాక్తో మొదలైన శ్రీరాముడి బాక్సాఫీస్ వేట.. ఆరు రోజుల్లో 410 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో మూడు సార్లు 400 కోట్లు రాబట్టిన హీరోగా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఉన్న కలెక్షన్స్ ట్రెండ్ ప్రకారం ఆదిపురుష్ కలెక్షన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది కానీ…
ఆదిపురుష్ సినిమాతో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు ప్రభాస్. రియల్ పాన్ ఇండియా హీరో అనిపించుకున్నాడు. ఫస్ట్ వీకెండ్లోనే 340 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆదిపురుష్. అయితే మండే మాత్రం కలెక్షన్స్లో భారీ డ్రాప్ కనిపించింది. మండే రోజు కేవలం 35 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. మొత్తంగా నాలుగు రోజుల్లో 375 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు ప్రకటించారు మేకర్స్. అయితే ఫ్రైడే వరకు ఆదిపురుష్ కలెక్షన్స్…
ఆ రికార్డ్ ఈ రికార్డ్ అంటే కుదరదు.. ఇక్కడుంది పాన్ ఇండియా రూలర్.. అన్ని రికార్డులు క్రాష్ అయిపోవాల్సిందే. ప్రభాస్ పేరు వింటే చాలు.. బాక్సాఫీస్ బేంబేలెత్తిపోతోంది. ఆయన సినిమా వస్తుందంటే చాలు, ఆ రోజును ఓ పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అభిమానులు. డార్లింగ్ అంటూ.. వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఫ్లాప్ అయినా కూడా.. డే వన్ వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి అంటే.. అది…
సిల్వర్ స్క్రీన్ పై ప్రభాస్ను రాముడిగా ఎప్పుడెప్పుడు చూస్తామా.. అని ఎదురు చూసిన ప్రభాస్ ఫ్యాన్స్.. ఇప్పుడు శ్రీరాముడిని థియేటర్లో చూసి పండగ చేసుకుంటున్నారు. ఇక ఆదిపురుష్ సినిమాతో.. ప్రభాస్ ఆలిండియా డే 1 ఓపెనింగ్స్ రికార్డ్ క్రియేట్ చేసినట్టేనని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఓం రౌత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఆదిపురుష్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా కృతి ససన్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించాడు. దాదాపు 550 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన…