డిజిటల్ యుగంలో సాంకేతికత వినియోగం చాలా పనులను సులభతరం చేసింది. అయితే నేరస్థులు తమ అక్రమాలకు కూడా ఈ టెక్నిక్లను ఉపయోగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఇలాంటి ఉదంతం వెలుగులోకి చూసింది.
ఈ రోజుల్లో కొంతమంది వారికీ ఇష్టమొచ్చినట్లు పబ్లిక్ ప్లేసెస్ లో రెచ్చిపోతున్నారు. చుట్టుపక్కల జనం ఉన్నా, ఆగలేకపోతున్నారు. ఢిల్లీ మెట్రోలో ఇటీవల జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. జనం ఉన్నప్పటికీ, ఓ యువకుడు, యువతి మెట్రో లో ముద్దు పెట్టుకోవడం కనిపించింది. ఈ వీడియోలు వైరల్ గా మారడంతో మెట్రో యాజమాన్యం కూడా అలాంటి వారిపై చర్యలు తీసుకుంది. ఆ సమయంలో, ఈ వీడియోలు ఆన్లైన్ లో తెగ వైరల్ గా మారాయి. ఇకపోతే బెంగుళూరు మెట్రోలో…
సూరన్ కోట్ ప్రాంతంలో ఇటీవల వాయుసేన కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఉగ్రవాదులు ఏకే అసాల్ట్ రైఫిల్స్తో పాటు అమెరికాలో తయారు చేసిన ఎం4 కార్బైన్లు, స్టీల్ బుల్లెట్లను కూడా ఉపయోగించి గరిష్ఠంగా ప్రాణనష్టం చేసేందుకు ప్రయత్నించినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
బంజారాహిల్స్ ఆఫ్టర్ నైన్ పబ్ లో గలీజ్ దందా నడుస్తోంది. యువకులను ఆకర్షించేందుకై పాడు పనులు యజమాన్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి యువతులను పిలిపించి ఈ దందాను యాజమాన్యం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఉపాధి పేరుతో యువతలను ఇక్కడ రప్పించి వ్యభిచార రొంపులోకి యాజమాన్యం దింపుతున్నట్లు తెలుస్తోంది. యువతులతో అశ్లీల నృత్యాలతో పాటు అక్రమ వ్యాపారం యాజమాన్యం చేయిస్తున్నట్లుగా సమాచారం. Also Read: Kadiyam Srihari: ప్రస్తుత రాజకీయాల్లో బీఆర్ఎస్ మళ్లీ లేచే పరిస్థితి లేదు..…
పాకిస్థాన్ దేశంలో దారుణం చోటు చేసుకుంది. ఇవాళ (శుక్రవారం) వాయువ్య పాకిస్తాన్లోని కొండ ప్రాంతం నుంచి ప్రయాణీకులతో కూడిన బస్సు లోయలో జారిపడటంతో దాదాపు 20 మంది వరకు మరణించారు.
ప్రపంచంలో చాలామంది రోజు కష్టపడి వచ్చిన సొమ్ముతో జీవనం కొనసాగిస్తారు. అయితే కొందరు మాత్రం తప్పుడు దారులను ఎంచుకొని దొంగతనాలు, బెదిరించడం లాంటి అనేక అక్రమ మార్గాలలో డబ్బులను సంపాదించి జీవితాన్ని గడిపేస్తుంటారు. అయితే ఇలా దొంగతనాలు చేసి పట్టుబడిన వారిని పోలీసులు జైల్లో ఉంచుతారు. అలాంటిది ఓ పోలీస్ హోమ్ గార్డ్ ఏకంగా పోలీస్ స్టేషన్లోనే తన చేతివటాన్నీ ప్రయోగించాడు. దాంతో ఇప్పుడు ఆ హోంగార్డ్ ఇనుప పూసలు లెక్కబెడుతున్నాడు. ఈ విషయం సంబంధించి పూర్తి…
ఏపీలో ఎన్నికల వేళ పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. అక్రమ మద్యం, డ్రగ్స్, నగదు దొరికితే సీజ్ చేస్తున్నారు. అక్కడక్కడా నగదుతో పాటు మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.