Police Case: తాడిపత్రిలో టపాసులు కాల్చినందుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి అనుచరులపై కేసు నమోదు అయ్యింది.. తాడిపత్రిలో గురువారం రాత్రి కాలేజీ గ్రౌండ్లో టపాసులు పేల్చారు జేసీ అభిమానులు.. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రాత్రి తన ఇంటి వద్ద కార్యకర్తలతో మాట్లాడుతుండగా టపాసులు అక్కడికి వచ్చి పడ్డాయట.. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచరులు.. దీంతో.. టపాసులు కాల్చవద్దని…
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై మరో కేసు నమోదైంది. రాజాసింగ్పై అఫ్జల్గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరామ నవమి శోభాయాత్రలో రాజా సింగ్ ప్రసంగానికి సంబంధించి కేసు నమోదైంది.
Crime News: రోజురోజుకు సమాజంలో మనిషి మైండ్ ఎలా మారుతుందో చెప్పడం చాలా కష్టంగా మారుతోంది. ఎప్పుడు ఎవరు..ఎలా చంపేస్తారో అని భయం మొదలయ్యింది. వివాహేతర సంబంధాల వలన భార్యాభర్తలు.. డబ్బు కోసం స్నేహితులు, కుటుంబ సభ్యులు ఒకరిని ఒకరు చంపుకోవడానికి కూడా వెనుకాడడం లేదు.
తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తాసిల్దార్ పై కేసు నమోదైంది. వందల కోట్ల విలువైన 42 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈఐపీఎల్ కన్ స్ట్రక్షన్ కు విక్రయించినందుకు మహేశ్వరం మాజీ తాసిల్దార్ ఆర్.పీ జ్యోతి, జాయింట్ సబ్ రిజిస్టర్, ఈఐపీఎల్ కన్ స్ట్రక్షన్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డిపై కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు
హైదరాబాద్లో వీధికుక్కల బెడద కొనసాగుతుండగా.. తాజాగా ఎలుకలు కూడా రంగంలోకి దిగాయి. ఓ హోటల్లో ఓ బాలుడిపై ఎలుక దాడి చేసింది. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో హోటల్కు వెళ్లిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది.
Crime News: అనుమానం.. ఒక పెనుభూతం. ఒక్కసారి మనిషి మెదడులోకి అనుమానం వచ్చిందంటే.. చచ్చేవరకు పోదు. ఆ అనుమానంతో ఏదైనా చేయడానికి రెడీ అవుతారు కొందరు. తాజాగా ఒక భర్త అనుమానం.. భార్య ప్రాణాలు తీసేసింది.
First Night Video: స్మార్ట్ ఫోన్ వచ్చాక.. అందరి జీవితాలు అందులోనే ఉంటున్నాయి. ఉదయం లేచిన దగ్గరనుంచి పడుకొనే క్షణం ముందు వరకు అన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడమే. ఒకప్పుడు స్టార్ల ఇల్లులు ఎలా ఉంటాయి.. ఎక్కడ ఉంటాయి అనేది ఎవరికి తెలిసేసది కాదు.