Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Polavaram

Polavaram News

    • పోలవరం పునరావాస పనులు… జాతీయ ఎస్టీ కమిషన్ అసంతృప్తి..
      #ఆంధ్రప్రదేశ్

      పోలవరం పునరావాస పనులు… జాతీయ ఎస్టీ కమిషన్ అసంతృప్తి..

      పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తిచేసే పనిలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆలస్యం జరిగినా.. పనుల్లో జాప్యం జరగకుండా చ్యలు తీసుకుంటున్నారు. అయితే, పోలవరం పునరావాస పనులపై జాతీయ ఎస్టీ కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది.. ఉభయ గోదావరి జిల్లాల్లోని పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతాల్లో మూడు రోజుల పాటు పర్యటించింది నేషనల్‌ ఎస్టీ కమిషన్.. పోలవరం ముంపు ప్రాంతాల్లో గిరిజనుల కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు.. పోలవరం బాధితుల నుంచి…
    • ఆ ముప్పు ఇక‌పై ఉండ‌క‌పోవ‌చ్చు… ఎందుకంటే…!!
      #Top Story

      ఆ ముప్పు ఇక‌పై ఉండ‌క‌పోవ‌చ్చు… ఎందుకంటే…!!

      వ‌ర్షాలు కురిసి గోదావ‌రికి పెద్ద‌మొత్తంలో నీరు చేరితే దిగువున ఉన్న కోన‌సీమ వ‌ర‌ద‌తో అనేక ఇబ్బందులు ప‌డుతుండేది.  వేలాది ఎక‌రాల పంట వ‌ర‌ద‌నీటికి కొట్టుకుపోయేది. ప్ర‌స్తుతం దిగువ గోదావ‌రిపై పోల‌వ‌రం డ్యామ్‌ను నిర్మిస్తున్నారు.  ఈ డ్యామ్ పూర్తికావ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంది.  అయితే, పోల‌వరం వ‌ద్ద ప్ర‌స్తుతం కాఫ‌ర్ డ్యామ్ ను ఏర్పాటు చేయ‌డంతో వ‌ర‌ద ఉధృతి కొంత‌మేర త‌గ్గింది.  గ‌తంలో రాజ‌మంత్రి త‌దిత‌ర ప్రాంతాల‌కు పెద్ద ఎత్తున వ‌ర‌ద పోటెత్తేది.  కాని, ఇప్పుడు ఆ ప‌రిస్థితులు…
    • గుడ్ న్యూస్‌: పోలవరం సవరించిన అంచనాలకు కేంద్ర జ‌ల‌శ‌క్తిశాఖ అంగీకారం…
      #Top Story

      గుడ్ న్యూస్‌: పోలవరం సవరించిన అంచనాలకు కేంద్ర జ‌ల‌శ‌క్తిశాఖ అంగీకారం…

      కేంద్ర జ‌ల‌శ‌క్తిశాఖ ఏపీ ప్ర‌భుత్వానికి గుడ్ న్యూస్ చెప్పింది.  పోల‌వ‌రం స‌వ‌రించిన అంచ‌నాల‌కు కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ ఆమోదం తెలిపింది.  రూ.47,725 కోట్ల రూపాయ‌లకు పోల‌వ‌రం ప్రాజెక్టు అంచ‌నాల‌ను స‌వ‌రించారు.  ఈ అంచ‌నాల‌ను అంగీక‌రిస్తున్న‌ట్టు కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్ తెలిపారు.  స‌వ‌రించిన అంచ‌నాల‌కు సంబందించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను రేపు ఆర్ధిక శాఖ‌ల‌కు పంపించ‌నున్నారు. పోల‌వ‌రం స‌వ‌రించిన అంచ‌నాల‌కు సంబందించిన ప్ర‌తిపాద‌న‌లు పై వ‌చ్చేవారం కేంద్ర కేబినెట్ చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ది. పోల‌వ‌రం ప్రాజెక్టును ఈ…
    • పోలవరం.. ఏపీ, కేంద్రానికి జాతీయ గిరిజ‌న క‌మిష‌న్ నోటీసులు
      #Top Story

      పోలవరం.. ఏపీ, కేంద్రానికి జాతీయ గిరిజ‌న క‌మిష‌న్ నోటీసులు

      పోల‌వ‌రం నిర్వాసితుల స‌మ‌స్యలపై ఆంధ్రప్రదేశ్‌, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది జాతీయ గిరిజ‌న క‌మిష‌న్… పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారం, పునరావాసంపై రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వర్లు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.. దీనిపై స్పందించిన కమిషన్‌.. 15 రోజుల్లో వాస్తవాల‌తో కూడిన నివేదిక ఇవ్వాలి, లేక‌పోతే స‌మాన్లు జారీ చేస్తామని పేర్కొంది.. పోల‌వ‌రం నిర్వాసితులకు న‌ష్ట ప‌రిహారం, పున‌రావాసం క‌ల్పించ‌కుండా త‌ర‌లించ‌డంపై స్పందించిన జాతీయ గిరిజ‌న క‌మిష‌న్.. ఈ మేర‌కు ఏపీ,…
    • పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం.. పనులపై ఆరా
      #ఆంధ్రప్రదేశ్

      పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం.. పనులపై ఆరా

      పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు.. ఇక, ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తూ వస్తున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఇప్పటికే పలుమార్లు ప్రాజెక్టును సందర్శించి పనులు పురోగతిపై ఆరా తీయగా… ఇవాళ మరోసారి పోలవరం డ్యామ్‌ సైట్‌కు వెళ్లారు.. స్పిల్‌వేపైకి వెళ్లి స్వయంగా జరిగిన పనుల్ని పరిశీలించిన సీఎంకు.. స్పిల్‌వేపై ఫొటో ఎగ్జిబిషన్‌ ద్వారా పోలవరం పనుల పురోగతిని అధికారులు వివరించారు..రెండేళ్లలో పూర్తయిన పనులు, భవిష్యత్తులో…
    • లైవ్‌: పోలవరానికి సీఎం జగన్
      #Top Story

      లైవ్‌: పోలవరానికి సీఎం జగన్

    • నేడు ఏపీ సీఎం పోల‌వ‌రం ప‌ర్య‌ట‌న‌…
      #Top Story

      నేడు ఏపీ సీఎం పోల‌వ‌రం ప‌ర్య‌ట‌న‌…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పోల‌వ‌రంలో ప‌ర్య‌టించ‌బోతున్నారు.  ఈరోజు ఉద‌యం 10 గంట‌ల‌కు తాడేప‌ల్లిలోని నివాసం నుంచి బ‌య‌లుదేరి 11 గంట‌ల‌కు పోల‌వ‌రం చేరుకుంటారు.  ఉద‌యం 11:10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు క్షేత్ర‌స్థాయిలో పోల‌వ‌రం ప్రాజెక్టును ప‌రిశీలించ‌నున్నారు.  మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి ఒంటిగంట వ‌ర‌కు సీఎం జ‌గ‌న్ అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు.  ఈ స‌మీక్షా స‌మావేశం అనంత‌రం మ‌ధ్యాహ్నం 2:15 గంట‌ల‌కు తాడేప‌ల్లి నివాసానికి చేరుకుంటారు.  గ‌త కొన్ని రోజులుగా…
    • ఈ నెల 19న సీఎం జగన్ పోలవరం  పర్యటన…
      #ఆంధ్రప్రదేశ్

      ఈ నెల 19న సీఎం జగన్ పోలవరం పర్యటన…

      ఈ నెల 19న సీఎం జగన్ పోలవరంలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం… 11 గంటలకు పోలవరం ప్రాజెక్టు సైటుకు చేరుకోనున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిపరిశీలన తర్వాత 12 గంటలకు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో తిరిగి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్నారు సీఎం. అయితే ఈ నెల 14నే పోలవరంకి వెళ్ళాల్సి ఉన్నా… వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సీఎం పర్యటన వాయిదా పడింది.…
    • స్టీల్ ప్లాంట్‌పై సోమువీర్రాజు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
      #ఆంధ్రప్రదేశ్

      స్టీల్ ప్లాంట్‌పై సోమువీర్రాజు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

      ఓవైపు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ వైపు వేగంగా అడుగులు ప‌డుతున్నాయి.. మ‌రోవైపు వివిధ రాజ‌కీయ పార్టీలు, కార్మిక సంఘాలు.. స్టీల్ ప్లాంట్ ప‌రిర‌క్ష‌ణ కోసం పెద్ద ఎత్తున ఉద్య‌మాన్ని నిర్వ‌హిస్తున్నాయి.. ఈ త‌రుణంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మనివ్వమ‌ని స్ప‌ష్టం చేసిన ఆయ‌న‌.. అందరికి ఉద్యోగాలు ఉంటాయి.. స్టీల్ ప్లాంట్‌ను మరింత అభివృద్ధి చేస్తామ‌ని చెప్పుకొచ్చారు.. ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటు…
    • పోలవరం నిర్వాసితులపై జగన్‌ది సవతి తల్లి ప్రేమ..!
      #తెలంగాణ

      పోలవరం నిర్వాసితులపై జగన్‌ది సవతి తల్లి ప్రేమ..!

      పోలవరం నిర్వాసిత గిరిజనులపై సీఎం వైఎస్‌ జగన్‌ సవతి తల్లి ప్రేమ చూపుతున్నారంటూ విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఇవాళ బీజేపీ నేతల బృందంతో కలిసి దేవీపట్నం మండల పోలవరం నిర్వాసితుల కాలనీలు పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాజెక్టు పనులు 78 శాతం పూర్తయితే నిర్వాసితుల కాలనీలు 21శాతం మాత్రమే నిర్మాణం జరిగాయన్నారు.. దేవీపట్నం నిర్వాసితుల కాలనీల్లో కరెంటు కూడా లేక భయానక వాతావరణం నెలకొనిఉందన్న ఆయన.. నిర్వాసితుల ఇళ్లకు శ్లాబ్‌ని…
    ←1…891011→

తాజావార్తలు

  • Off The Record: ఆ ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన జనసేన జోష్..!

  • Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

  • Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

  • Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

  • Ugadi Mahotsavam 2026: శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions