Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Polavaram

Polavaram News

    • నేడు ఏపీ సీఎం పోల‌వ‌రం ప‌ర్య‌ట‌న‌…
      #Top Story

      నేడు ఏపీ సీఎం పోల‌వ‌రం ప‌ర్య‌ట‌న‌…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పోల‌వ‌రంలో ప‌ర్య‌టించ‌బోతున్నారు.  ఈరోజు ఉద‌యం 10 గంట‌ల‌కు తాడేప‌ల్లిలోని నివాసం నుంచి బ‌య‌లుదేరి 11 గంట‌ల‌కు పోల‌వ‌రం చేరుకుంటారు.  ఉద‌యం 11:10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు క్షేత్ర‌స్థాయిలో పోల‌వ‌రం ప్రాజెక్టును ప‌రిశీలించ‌నున్నారు.  మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి ఒంటిగంట వ‌ర‌కు సీఎం జ‌గ‌న్ అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు.  ఈ స‌మీక్షా స‌మావేశం అనంత‌రం మ‌ధ్యాహ్నం 2:15 గంట‌ల‌కు తాడేప‌ల్లి నివాసానికి చేరుకుంటారు.  గ‌త కొన్ని రోజులుగా…
    • ఈ నెల 19న సీఎం జగన్ పోలవరం  పర్యటన…
      #ఆంధ్రప్రదేశ్

      ఈ నెల 19న సీఎం జగన్ పోలవరం పర్యటన…

      ఈ నెల 19న సీఎం జగన్ పోలవరంలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం… 11 గంటలకు పోలవరం ప్రాజెక్టు సైటుకు చేరుకోనున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిపరిశీలన తర్వాత 12 గంటలకు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో తిరిగి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్నారు సీఎం. అయితే ఈ నెల 14నే పోలవరంకి వెళ్ళాల్సి ఉన్నా… వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సీఎం పర్యటన వాయిదా పడింది.…
    • స్టీల్ ప్లాంట్‌పై సోమువీర్రాజు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
      #ఆంధ్రప్రదేశ్

      స్టీల్ ప్లాంట్‌పై సోమువీర్రాజు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

      ఓవైపు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ వైపు వేగంగా అడుగులు ప‌డుతున్నాయి.. మ‌రోవైపు వివిధ రాజ‌కీయ పార్టీలు, కార్మిక సంఘాలు.. స్టీల్ ప్లాంట్ ప‌రిర‌క్ష‌ణ కోసం పెద్ద ఎత్తున ఉద్య‌మాన్ని నిర్వ‌హిస్తున్నాయి.. ఈ త‌రుణంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మనివ్వమ‌ని స్ప‌ష్టం చేసిన ఆయ‌న‌.. అందరికి ఉద్యోగాలు ఉంటాయి.. స్టీల్ ప్లాంట్‌ను మరింత అభివృద్ధి చేస్తామ‌ని చెప్పుకొచ్చారు.. ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటు…
    • పోలవరం నిర్వాసితులపై జగన్‌ది సవతి తల్లి ప్రేమ..!
      #తెలంగాణ

      పోలవరం నిర్వాసితులపై జగన్‌ది సవతి తల్లి ప్రేమ..!

      పోలవరం నిర్వాసిత గిరిజనులపై సీఎం వైఎస్‌ జగన్‌ సవతి తల్లి ప్రేమ చూపుతున్నారంటూ విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఇవాళ బీజేపీ నేతల బృందంతో కలిసి దేవీపట్నం మండల పోలవరం నిర్వాసితుల కాలనీలు పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాజెక్టు పనులు 78 శాతం పూర్తయితే నిర్వాసితుల కాలనీలు 21శాతం మాత్రమే నిర్మాణం జరిగాయన్నారు.. దేవీపట్నం నిర్వాసితుల కాలనీల్లో కరెంటు కూడా లేక భయానక వాతావరణం నెలకొనిఉందన్న ఆయన.. నిర్వాసితుల ఇళ్లకు శ్లాబ్‌ని…
    • గోదావ‌రిలో పెరుగుతున్న వ‌ర‌ద‌…ముంపు భ‌యంలో దేవీప‌ట్నం…
      #Top Story

      గోదావ‌రిలో పెరుగుతున్న వ‌ర‌ద‌…ముంపు భ‌యంలో దేవీప‌ట్నం…

      గ‌త రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి.  తెలుగు రాష్ట్రాల‌తో పాటుగా గోదావ‌రి ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో గోదావ‌రి న‌దికి వ‌ర‌ద ప్ర‌వాహం పెరిగింది.  తూర్పుగోదావ‌రి జిల్లా పోల‌వ‌రం కాఫ‌ర్ డ్యామ్ ద‌గ్గ‌ర నీటిమ‌ట్టం 27 మీట‌ర్ల‌కు చేరింది.  అంత‌కంత‌కు వ‌ర‌ద పెరుగుతుండ‌టంతో ముంపు గ్రామాల ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి.  దేవీప‌ట్నం గండిపోచ‌మ్మ అమ్మ‌వారి ఆల‌యంలోకి వ‌ర‌ద‌నీరు చేరింది.  వ‌ర‌ద నీరు పెరుగుతుండటంతో ఆల‌యంలోకి భ‌క్తుల‌ను నిరాక‌రించారు.  దేవీప‌ట్నం మండ‌లంలోని…
    • రేపు పోలవరంలో ఏపీ బీజేపీ చీఫ్ పర్యటన
      #ఆంధ్రప్రదేశ్

      రేపు పోలవరంలో ఏపీ బీజేపీ చీఫ్ పర్యటన

      ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు రేపు పోలవరంలో పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు ముంపు గ్రామాల్లోను ఆయన పర్యటన కొనసాగనుంది. పోలవరం ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితుల సమస్యలు తీర్చాలని.. వెంటనే పునరావాసం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. R&R ప్యాకేజీని వెంటనే అందజేయాలని సోము వీర్రాజు కోరారు. ఇక విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్‌ యథావిధంగా పనిచేస్తుందన్న ఆయన.. దానిని అమ్మే ప్రసక్తేలేదని పేర్కొన్నారు. ఇక కేసీఆర్‌,…
    • నేడు ఢిల్లీకి సీఎం వైఎస్ జ‌గ‌న్‌…ప‌లువురు కేంద్ర మంత్రులతో భేటీ…
      #Top Story

      నేడు ఢిల్లీకి సీఎం వైఎస్ జ‌గ‌న్‌…ప‌లువురు కేంద్ర మంత్రులతో భేటీ…

      ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఢిల్లీకి బ‌య‌లుదేరి వెళ్ల‌బోతున్నారు.  ఉద‌యం 11 గంట‌ల‌కు విజ‌య‌వాడ‌లోని గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్ నుంచి బ‌య‌లుదేరి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు ఢిల్లీ చేరుకుంటారు.  ఢీల్లీలో ఏపీ అధికారుల‌తో చ‌ర్చించిన త‌రువాత సీఎం ఈరోజు రాత్రి 9 గంట‌ల‌కు కేంద్ర‌మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.  పోల‌వ‌రం ప్రాజెక్ట్‌కు సంబందించిన నిధులు, విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హామీలు త‌దిత‌ర విష‌యాల‌పై షాతో చర్చిస్తారు. అనంత‌రం సీఎం కేంద్ర జ‌ట‌వ‌న‌రుల శాఖ మంత్రి…
    • పోలవరం బిల్లుల చెల్లింపు పై సీఎం సమీక్ష…
      #ఆంధ్రప్రదేశ్

      పోలవరం బిల్లుల చెల్లింపు పై సీఎం సమీక్ష…

      కేంద్రం నుంచి పోలవరం బిల్లుల చెల్లింపుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. దాదాపు రూ.1600 కోట్ల బిల్లులు వేర్వేరు దశల్లో పెండింగ్‌లో ఉన్నాయన్న సీఎం… పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యతా ఉన్న ప్రాజెక్టు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తిచేయాలనే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందుగా డబ్బులు ఇస్తున్నాం అన్నారు. ఈ ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా ప్రజలకు అందించాలనే తపనతో ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసిన ఖర్చుకు సంబంధించి కేంద్రంలో బిల్లులు పెండింగులో ఉండడం సరికాదు.…
    • పోలవరంలో మరో కీలక ఘట్టం
      #ఆంధ్రప్రదేశ్

      పోలవరంలో మరో కీలక ఘట్టం

      పోల‌వ‌రం స్పిల్ వే నుంచి ఈ వర్షాకాలంలో వరదనీరు మళ్ళించేందుకు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎగువ కాఫ‌ర్ డ్యాం నిర్మాణం పూర్తి స్దాయిలో సిద్దం చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్ద… గోదావ‌రికి అడ్డుక‌ట్ట వేయ‌డం ఇంజ‌నీరింగ్ అద్భుతం అంటున్నారు నిపుణులు. గోదావరి నదీ ప్రవాహ మళ్ళింపు పనులు మొదలు కాగా.. గోదావరి నదీ ప్రవాహాన్ని ఎడమవైపు నుండి కుడివైపుకు మళ్ళిస్తున్నారు అధికారులు. అప్రోచ్ ఛానెల్ నుండి స్పిల్ వే మీదుగా స్పిల్ ఛానెల్ నుండి…
    ←1…91011

తాజావార్తలు

  • NBK 111 Heroine: బాలయ్యకు జోడిగా నయనతార కాదు.. సూపర్ హిట్ కాంబో రిపీట్!

  • Newlyweds: కూకట్ పల్లిలో విషాదం.. నవ దంపతులు ఆ*త్మహ*త్య

  • IPL 2026 Centuries: ‘వంద’ కొడితే ఓటమే.. ఐపీఎల్ 2026లో ఆసక్తికర ట్రెండ్!

  • Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!

  • Vivo S50t 5G: 50MP ట్రిపుల్ కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్‌తో.. వివో S50t 5G విడుదల

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions