పోలవరం.. ఏపీ, కేంద్రానికి జాతీయ గిరిజన కమిషన్ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలవరం నిర్వాసితుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది జాతీయ గిరిజన కమిషన్… పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారం, పునరావాసంపై రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వర్లు జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు.. దీనిపై స్పందించిన కమిషన్.. 15 రోజుల్లో వాస్తవాలతో కూడిన నివేదిక ఇవ్వాలి, లేకపోతే సమాన్లు జారీ చేస్తామని పేర్కొంది.. పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారం, పునరావాసం కల్పించకుండా తరలించడంపై స్పందించిన జాతీయ గిరిజన కమిషన్.. ఈ మేరకు ఏపీ, కేంద్ర ప్రభుత్వాలకు, కేంద్ర జలశక్తి కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కు నోటీసులు జారీ చేసింది.
కాగా, కూనవరం, వీఆర్ పురం మండలాల్లోని గిరిజనులకు నష్ట పరిహారం, పునరావాసం కల్పించకుండా బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వర్లు “జాతీయ ఎస్టీ కమిషన్” కు ఫిర్యాదు చేవారు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 (ఎ) ప్రకారం, ఈ ఫిర్యాదుపై విచారణ జరిపాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది.. పరిహారం చెల్లించకుండా, పునరావాసం కల్పించకుండా గిరిజనులను తరలించడంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది… ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలలో వాస్తవాలు, తీసుకున్న చర్యలతో కూడిన పూర్తిస్థాయి నివేదికను 15 రోజుల్లో ఇవ్వాలని రాష్ట్ర, కేంద్ర అధికారులకు ఆదేశించింది.. ఒక వేళ నిర్ణీత సమయంలో నివేదిక అందించకపోతే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 (ఎ)లో క్లాజ్ (8) ప్రకారం కమిషన్ ముందు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేస్తామని హెచ్చరించింది.
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
తాజావార్తలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!