Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Pm Modi

Pm Modi News

    • ‘ఈ-రూపీ’ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ
      #జాతీయం

      ‘ఈ-రూపీ’ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

      నగదు లావాదేవీలకు క్రమంగా స్వస్తి చెబుతూ.. డిజిటల్‌ పేమెంట్స్‌ వైపు అడుగులు వేస్తోంది భారత్.. ఇక, డిజిటల్‌ పేమెంట్స్‌ను మరింత ప్రోత్సహించే విధంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం.. అందులో భాగంగా.. ఎల‌క్ట్రానిక్ వోచ‌ర్ ఈ-రూపీని ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోడీ… వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈరూపీ వోచ‌ర్‌ను రిలీజ్ చేశారు ప్రధాని… డిజిట‌ల్ లావాదేవీలు, నేరుగా న‌గ‌దు బ‌దిలీ విష‌యంలో దేశంలో ఈరూపీ కీల‌క‌పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. పార‌ద‌ర్శకంగా ఎటువంటి లీకేజీలకు అవకాశం లేకుండా న‌గ‌దును…
    • ‘పెగాసస్’ సెగలు.. రూ. 133 కోట్లు వృథా..!
      #Top Story

      ‘పెగాసస్’ సెగలు.. రూ. 133 కోట్లు వృథా..!

      పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్న అంశం పెగాసస్‌… ఉభయసభల్లోనూ ఇదే వ్యవహారం రభస సృష్టిస్తోంది… పెగాసస్ వ్యవహారంపై ప్రభుత్వం చర్చించాల్సిందేనంటూ 9 రోజులుగా ప్రతిపక్షాలు ఉభయ సభలనూ స్తంభింపజేస్తున్నాయి. అలాగే 50 పని గంటల్లో 40 పనిగంటలను సభ కోల్పోయిందని అధికారికంగా ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలకు జరిగిన అవాంతరాల వల్ల 133 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.. అయితే, ప్రతిష్ఠంభన తొలగిపోయేందుకు ఏమాత్రం సూచనలు కూడా కనిపించడంలేదు.. పెగసస్ వివాదం కారణంగా,…
    • పెగాస‌స్‌, మోడీపై రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు…
      #Top Story

      పెగాస‌స్‌, మోడీపై రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు…

      పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు ముందు పెగాస‌స్ అంశం దేశాన్ని అతలాకుత‌లం చేసింది. పెగాస‌స్ స్పేవేర్‌తో దేశంలోని ప్ర‌ముఖుల‌పై కేంద్రం నిఘా ఉంచింద‌ని పలు అంత‌ర్జాతీయ మీడియాలో క‌థ‌నాలు రావ‌డంతో ప్ర‌తిప‌క్షాలు ఈ అంశాన్ని పార్లమెంట్ ఉభ‌య‌స‌భ‌ల్లో చర్చించాల‌ని ప‌ట్టుబ‌డుతున్నాయి. అయితే, ఈ అంశాన్ని కేంద్రం లైట్‌గా తీసుకుంది.  పెగాస‌స్ అంశం చ‌ర్చ‌కు తీసుకురాకుండా మిగ‌తా అంశాల‌ను చ‌ర్చించేందుకు కేంద్రం ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. Read: బిగ్ ఓటిటి రిలీజ్ : పృథ్వీరాజ్ సుకుమారన్ “కురుతి” రెడీ  కానీ, అందుకు ప్ర‌తిప‌క్షాలు…
    • విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ.. హైకోర్టులో కేంద్రం అఫిడవిట్..
      #Top Story

      విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ.. హైకోర్టులో కేంద్రం అఫిడవిట్..

      విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం విషయంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం… వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్రం.. ప్రైవేటీకరణ ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోందని.. ఈ మేరకు ప్రధాని నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేసింది.. ఇక, ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదని పేర్కొన్న కేంద్రం.. అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తామని అఫిడవిట్‌లో పేర్కొంది… ఉద్యోగులు ప్లాంటు…
    • ప్ర‌ధాని మోడీకి దీదీ కీల‌క సూచ‌న‌…
      #Top Story

      ప్ర‌ధాని మోడీకి దీదీ కీల‌క సూచ‌న‌…

      బెంగాల్ సీఎంగా మూడోసారి ఎంపిక‌య్యాక మ‌మ‌తా బెన‌ర్జీ ఢిల్లీ ప‌ర్య‌ట‌కు వెళ్లారు.  ఢిల్లీలో ప్ర‌ధాని మోడితో స‌హా అనేక మంది నేత‌ల‌తో దీదీ భేటీ కాబోతున్నారు.  కొద్ది సేప‌టి క్రిత‌మే బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌ధాని మోడీతో భేటీ అయ్యారు.  రాష్ట్రానికి రావాల్సిన వ‌ర‌ద సాయం, వ్యాక్సిన్ డోసులు, రాష్ట్రం పేరు మార్పు త‌దిత‌ర విష‌యాల‌పై ఆమె ప్ర‌ధానితో చ‌ర్చించారు.  ప్ర‌స్తుతం దేశాన్ని పెగాస‌స్ స్పేవేర్ అంశం కుదిపేస్తున్న‌ది.  దీనిపై పార్లమెంట్‌లో పూర్తి స్థాయిలో చ‌ర్చ…
    • హస్తినలో దీదీ ఐదు రోజుల టూర్‌.. ప్రధానితో భేటీ..!
      #జాతీయం

      హస్తినలో దీదీ ఐదు రోజుల టూర్‌.. ప్రధానితో భేటీ..!

      ఐదు రోజుల పర్యటన కోసం మమత బెనర్జీ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ టూర్‌లో విపక్ష నేతలతో పాటు.. ప్రధాని మోడీని కలుస్తారని తెలుస్తోంది. బీజేపీ వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేయాలని మమత భావిస్తున్నట్లు సమాచారం. అందుకే, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఇతర విపక్ష నేతలను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. జులై 28న ప్రధాని మోడీని, రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ను కలవనున్నారు మమతా బెనర్జీ.. అయితే, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి…
    • మోడీతో ఢీకి దీదీ రెఢీ…!!
      #Top Story

      మోడీతో ఢీకి దీదీ రెఢీ…!!

      దేశ రాజ‌కీయాలు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.  ప‌శ్చిమ బెంగాల్‌లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని చూసిన బీజేపీని ఢీకొట్టి ముచ్చ‌ట‌గా మూడోసారి అధికారంలోకి వ‌చ్చిన తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌త బెన‌ర్జీ ఇప్పుడు జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టిసారించారు.  మోడీని ఎదుర్కొనేందుకు ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎదిగేందుకు పావులు క‌దుపుతున్నారు.  అన్ని రాష్ట్రాల్లోను బీజేపీని ఒడించేందుకు కొన్ని పార్టీలు క‌లిపి పోటీ చేస్తుండేవి.  కానీ, ప‌శ్చిమ బెంగాల్‌లో మ‌మ‌త ఒక్క‌రే త‌ల‌పడ్డారు. గ‌తంలో వ‌చ్చిన స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో ఆ…
    • మీరాబాయి చానుపై  ప్రధాని మోడీ ప్రశంసల వర్షం
      #వార్తలు

      మీరాబాయి చానుపై ప్రధాని మోడీ ప్రశంసల వర్షం

      టోక్యో ఒలింపిక్స్‌లో బోణీ కొట్టింది భారత్… ఒలింపిక్స్‌లో తొలి రోజే ప‌త‌కాల వేల ప్రారంభించిన ఇండియా.. వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయ్ చాను సిల్వర్ మెడ‌ల్ సాధించారు.. ఇక, ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో కరణ మల్లీశ్వరి పతకం గెలిచిన తర్వాత మీరాబాయి చాను పతకం సాధించారు. దీంతో మీరాబాయిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా ప్రధాని మోడీ కూడా ట్వీట్‌ చేశారు. ”ఎస్. మిరాబాయి చాను భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడా టోర్నమెంట్లలో తనను తాను…
    • ప్రధాని మోడీతో భేటీ కానున్న మమతా
      #జాతీయం

      ప్రధాని మోడీతో భేటీ కానున్న మమతా

      ప్రధాని నరేంద్ర మోడీతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ కానున్నారు. ఈ నెల 28న వీరి భేటీ జరగనుంది. ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో కూడా భేటీ కానున్నారు. మమతా బెనర్జీ కోల్‌కతాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. కేంద్రంలో ‘పెగాసస్’ స్పైవేర్ వివాదం నడుస్తున్న సమయంలో మమత భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. దాదాపు మూడు నెలల తర్వాత మమతా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అయితే ఇది…
    • తెలకపల్లి రవి :  పెగాసస్‌ నిఘా భగభగలు
      #Off The Record

      తెలకపల్లి రవి : పెగాసస్‌ నిఘా భగభగలు

      భారత దేశంలో జర్నలస్టులు ఉద్యమకారులు, హక్కుల కార్యకర్తలు, మేధావులతో పాటు ప్రతిపక్ష నేతలు, స్వంత పార్టీలోనే మంత్రులపైన కూడా నిఘా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయిల్‌ సృష్టించిన పెగాసస్‌ పరికరాన్ని ప్రయోగించిందన్న వార్త పార్లమెంటును కుదిపేస్తున్నది.అందులోనూ పార్టమెంటు సమావేశాలకు ముందురోజే వాషింగ్టన్‌ పోస్ట్‌ లీమాండేలతో సహా ప్రపంచంలోని అనేక ప్రముఖ పత్రికలలో ఈ వార్త వివరాలతో సహాప్రచురితమైంది.భారతదేశంలో దవైర్‌న్యూస్‌ దీన్ని ప్రచురించింది.నిరసనలను అణచివేయడంలోనూ ప్రత్యర్థులపై నిఘావేయడంలోనూ నిర్బంధం సాగించడంలోనూ ఇజ్రాయిల్‌ పేరు మోసింది. ఆ దేశానికి చెందిన…
    ←1…411412413414415…421→

తాజావార్తలు

  • Vishwambhara Two Parts : రెండు భాగాలుగా విశ్వంభర.. కన్ఫమ్ చేసిన దర్శకుడు

  • IPL 2026 Playoffs: ఒకే రోజు రెండు జట్లు ఇంటికి.. టాప్ లేపిన ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం!

  • Hero to Turn Director : హిట్టు కోసం తానే దర్శకత్వం చేసుకుంటున్న హీరో

  • Sai Pallavi: ‘రామాయణ’ టీమ్‌పై సాయిపల్లవి ఫ్యాన్స్‌ ఫైర్!

  • Dropped Catch: ఆ ఒక్క క్యాచ్ మిస్.! ఫలితం.. ఐపీఎల్ 2026 నుండి ముంబై ఇండియన్స్ అవుట్..

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions