Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Pm Modi

Pm Modi News

    • జ‌మ్మూకాశ్మీర్ నేత‌ల‌తో ప్ర‌ధాని భేటీ…
      #Top Story

      జ‌మ్మూకాశ్మీర్ నేత‌ల‌తో ప్ర‌ధాని భేటీ…

      2019 ఆగ‌స్ట్ 5 వ తేదీన జ‌మ్మూకాశ్మీర్‌కు సంబందించి ఆర్టిక‌ల్ 370 ని ర‌ద్దు చేయ‌డ‌మే కాకుండా, జ‌మ్మూకాశ్మీర్‌ను రెండు రాష్ట్రాలుగా విభ‌జించి యూటీలుగా చేసింది.  జ‌మ్మూకాశ్మీర్ రాష్ట్ర హోదాను కోల్పోవ‌డంతో ఆ రాష్ట్రంలో అనేక అల్ల‌ర్లు జ‌రిగాయి.  ముఖ్య‌నేత‌ల‌ను గృహ‌నిర్బంధం చేశారు.  ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌టంతో ఈరోజు ఢిల్లీలో ప్ర‌ధాని మోడి జ‌మ్మూకాశ్మీర్ నేత‌ల‌తో స‌మావేశం కాబోతున్నారు.  మొత్తం 14 మంది నేత‌ల‌కు ఆహ్వానాలు పంపారు.  నిన్న సాయంత్ర‌మే ఈ నేత‌లు ఢిల్లీ చేరుకున్నారు.    Read:…
    • రేపు కేంద్ర కేబినెట్‌ భేటీ
      #జాతీయం

      రేపు కేంద్ర కేబినెట్‌ భేటీ

      ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన రేపు కేంద్ర కేబినెట్‌ సమావేశం జరగనుంది… ఆదివారం రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోడీ.. తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు.. ఆ సమావేశం జరిగిన రెండు రోజుల తర్వాత కేబినెట్‌ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.. ఈ సమావేశంలో కోవిడ్ -19 మహమ్మారికి సంబంధించిన…
    • మోడీపై పోరు… నేడే ప్రతిపక్ష పార్టీల సమావేశం..
      #జాతీయం

      మోడీపై పోరు… నేడే ప్రతిపక్ష పార్టీల సమావేశం..

      ఇవాళ ప్రతిపక్షపార్టీలు సమావేశం అవుతున్నాయి… ఈ సమావేశానికి హాజరుకావ్సాలిందిగా..నిన్ననే శరాద్ పవార్, యశ్వంత్ సిన్హా, ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానాలు పంపిరారు. కేవలం 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలే కాకుండా, వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో సహా బీజేపీకి వ్యతిరేకంగా సమిష్టి పోరాటానికి సిధ్ధమయ్యేందుకు సమాలోచనలు చేయనున్నారు.. ప్రతిపక్ష పార్టీలకు యశ్వంత్ సిన్హా కు చెందిన “రాష్ట్ర మంచ్” తరఫున ఆహ్వానాలు పంపారు.. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై చర్చించేందుకు రావాలని ప్రతిపక్షాలకు ఆహ్వానాలు పంపించారు..…
    • యోగా పుట్టింది భారత్‌లో కాదు.. మా దేశంలోనే..!
      #అంతర్జాతీయం

      యోగా పుట్టింది భారత్‌లో కాదు.. మా దేశంలోనే..!

      వేద కాలంలో భారత్‌లోనే ఉన్న యోగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది.. శారీరక, మానసిక ఆరోగ్యం అందించే యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఆద‌ర‌ణ లభిస్తోంది.. కరోనా మహమ్మారి సృష్టించిన విలయంతో అందరి దృష్టి వ్యాయామం, యోగా సాధనపై పడిపోయింది.. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటోన్న సమయంలో.. యోగా పుట్టుకపై వివాదాస్పద వ్యాఖ్యలు చేవారు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి.. భార‌త్‌లో యోగా పుట్టలేదన్న ఆయన.. నేపాల్‌లోనే యోగా పుట్టింద‌ని చెప్పుకొచ్చారు.. భార‌త్ ఓ దేశంగా ఉనికిలోకి రాక‌ముందే నేపాల్…
    • మోడీ, బీజేపీపై పోరాటం.. రేపు 15 పార్టీల సమావేశం..!
      #జాతీయం

      మోడీ, బీజేపీపై పోరాటం.. రేపు 15 పార్టీల సమావేశం..!

      ప్రధాని నరేంద్ర మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ వేదిక తయారు చేసేందు వడివడిగా అడుగులు వేస్తున్నాయి ప్రతిపక్షాలు.. ఇప్పటికే సీనియర్ రాజకీయవేత్త శరాద్‌ పవార్‌తో రెండు దపాలుగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ చర్చలు జరపగా.. రేపు ప్రతిపక్షపార్టీలు సమావేశం అవుతున్నాయి… ఈ సమావేశానికి హాజరుకావ్సాలిందిగా.. ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానాలు పంపిరారు శరాద్ పవార్, యశ్వంత్ సిన్హా,.. కేవలం 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలే కాకుండా, వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో సహా బీజేపీకి…
    • ఈ బ్యాంకులు కూడా ప్రైవేటీకరణ..! రంగం సిద్ధం..
      #బిజినెస్‌

      ఈ బ్యాంకులు కూడా ప్రైవేటీకరణ..! రంగం సిద్ధం..

      ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్‌.. బ్యాంకులను ప్రైవేటీకరిస్తూ పోతోంది.. ఇక, కొన్ని బ్యాంకులను విలీనం చేస్తూ ముందుకు సాగుతోంది.. దీంతో.. భవిష్యత్‌ ఉద్యోగుల తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళనలు లేకపోలేదు.. మరోవైపు.. మరో రెండు బ్యాంకులను ప్రైవేట్‌పరం చేసేందుకు సిద్ధం అవుతోంది కేంద్ర సర్కార్.. దానాకి అడ్డంకులు లేకుండా.. వ‌చ్చే వ‌ర్షాకాల స‌మావేశాల్లో బ్యాంకింగ్ రెగ్యులేష‌న్స్ అండ్ బ్యాంకింగ్ లా చ‌ట్టానికి కేంద్ర ప్ర‌భుత్వం స‌వ‌ర‌ణ‌లు చేయాలని భావిస్తోంది.. ఈ సారి సెంట్రల్ బ్యాంక్…
    • యోగా క‌రోనాతో పోరాడే శ‌క్తిని ఇస్తుందిః ప్ర‌ధాని మోడి
      #Top Story

      యోగా క‌రోనాతో పోరాడే శ‌క్తిని ఇస్తుందిః ప్ర‌ధాని మోడి

      జూన్ 21 అంత‌ర్జాతీయ యోగా దినోత్సవం.  ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడి జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు.  క‌రోనా వ‌ల్ల తీవ్ర‌మైన ఇబ్బందులు ఎదుర్కోన్నామ‌ని తెలిపారు.  ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో యోగా ఓ ఆశాకిర‌ణంలా నిలిచింద‌ని, క‌రోనా స‌మ‌యంలోనూ ప్ర‌జలు ఉత్సాహంగా యోగా కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నార‌ని అన్నారు.   Read: నాని “దారే లేదా” సాంగ్ కు విశేష స్పందన చాలా పాఠ‌శాల‌లు ఆన్‌లైన్‌లో యోగా క్లాసులు నిర్వ‌హించిన‌ట్టు ప్ర‌ధాని పేర్కొన్నారు.  ఇక నెగిటివిటితో యుద్ధం చేయ‌డానికి యోగా…
    • లైవ్ః అంత‌ర్జాతీయ యోగా డే సంద‌ర్బంగా ప్ర‌ధాని మోడి ప్ర‌సంగం
      #Top Story

      లైవ్ః అంత‌ర్జాతీయ యోగా డే సంద‌ర్బంగా ప్ర‌ధాని మోడి ప్ర‌సంగం

    • అవినీతి కేసుల‌తో జ‌గ‌న్‌ తలొగ్గారు.. మోడీ, షాకు మోకరిల్లారు..!
      #ఆంధ్రప్రదేశ్

      అవినీతి కేసుల‌తో జ‌గ‌న్‌ తలొగ్గారు.. మోడీ, షాకు మోకరిల్లారు..!

      ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేశారు మావోయిస్టు పార్టీ నేత గ‌ణేష్.. వైసీపీ రెండేళ్ల పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయ‌న‌.. జగన్ ప్రజా వ్యతిరేక, నిరంకుశ విధానాలపై ఐక్య పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.. అవినీతి కేసులు ఉన్న జగన్ కేంద్రానికి తలొగ్గి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని… రెండేళ్ల జగన్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదంటూ త‌న లేఖ‌లో పేర్కొన్నారు మావోయిస్టు పార్టీ ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) స్పెషల్‌ జోనల్‌…
    • టీడీపీ, బీజేపీ నేత‌ల‌పై రోజా ఫైర్.. లోకేష్‌పై సెటైర్లు
      #ఆంధ్రప్రదేశ్

      టీడీపీ, బీజేపీ నేత‌ల‌పై రోజా ఫైర్.. లోకేష్‌పై సెటైర్లు

      క‌రోనా స‌మ‌యంలో క‌నీసం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌ని తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేత‌లు.. హైద‌రాబాద్‌లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్ట‌డం హాస్యాస్ప‌దం.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం విడ్డూరం అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. మ‌రోవైపు.. నారా లోకేష్‌పై సెటైర్లు వేశారు రోజా.. తనలాగే రాష్ట్రంలోని విద్యార్థి, విద్యార్థులు దద్దమ్మల, చవటల తయారవ్వాలననే దురాలోచనతో పరీక్షలు రద్దు చేయాలని లోకేష్ డిమాండ్ చేస్తున్నార‌ని ఎద్దేవా చేశారు… ప్రజలకి వాక్సిన్ అందరికీ…
    ←1…413414415416417…420→

తాజావార్తలు

  • Tirupati Girl De*ath Case Twist: రీల్స్‌ చేస్తూ బాలిక మృతిచెందిన కేసులో సంచలన ట్విస్ట్.. వెలుగులోకి కీలక అంశాలు..

  • Tamil Nadu: అంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. ఫ్రిజ్‌లు, ల్యాప్‌టాప్‌లు, పంపు సెట్లు.. తమిళనాడు ప్రజలపై వరాల జల్లు..

  • Fakhar Zaman: బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన.. పాకిస్థాన్ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌పై నిషేధం

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • Crime: భార్యను చంపి పరారీ.. LPG సిలిండర్ బుకింగ్‌లో పట్టుబడ్డ నిందితుడు..

ట్రెండింగ్‌

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions