Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Pm Modi

Pm Modi News

    • గడ్డం గీయించుకోండి.. ప్రధానికి రూ.100 పంపిన టీ అమ్ముకునే వ్యక్తి..
      #Top Story

      గడ్డం గీయించుకోండి.. ప్రధానికి రూ.100 పంపిన టీ అమ్ముకునే వ్యక్తి..

      ప్రధాని నరేంద్ర మోడీ గడ్డం పెంచడంపై కూడా విమర్శలు వచ్చాయి… పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ప్రధాని గడ్డం పెంచుతున్నారంటూ అప్పట్లో విమర్శలు గుప్పించిన టీఎంసీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ… గడ్డం పెంచుకున్నవాళ్లంతా రవీంద్రనాథ్ ఠాకూర్‌ కాలేరని కామెంట్ చేశారు.. ఇక, గడ్డంపై కాదు.. కరోనా కట్టడిపై దృస్టిసారించండి అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.. అయితే, మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి గడ్డం గీసుకోమని సూచిస్తూ ప్రధాని మోడీకి రూ.100 పంపించడం హాట్‌టాపిక్‌గా…
    • ప్రధానికి కృతజ్ఞతలు చెప్పడం లేదు… కెసిఆర్ సంస్కార హీనుడు !
      #ట్రెండింగ్ న్యూస్

      ప్రధానికి కృతజ్ఞతలు చెప్పడం లేదు… కెసిఆర్ సంస్కార హీనుడు !

      సిఎం కెసిఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి నుండి కాపాడేందుకు వాక్సిన్ తయారీలో మోడీ చూపించిన చొరవ అభినందనీయమన్నారు. స్వదేశీ కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేయకుండా ఉంటే లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చేదని…రాబోయే రోజుల్లో వాక్సినేషన్ లో అగ్రస్థానంలోకి మన దేశం రానుందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల సీఎంలు మోడీకి కృతజ్ఞతలు తెలిపారని..తెలంగాణ సీఎం కెసిఆర్ మాత్రం స్పందించలేదని…ఆయనొక సంస్కార హీనుడని మండిపడ్డారు. రూ.…
    • ప్ర‌ధాని మోడికి సీఎం జ‌గ‌న్ లేఖ‌…
      #Top Story

      ప్ర‌ధాని మోడికి సీఎం జ‌గ‌న్ లేఖ‌…

      రాష్ట్రంలో పేద‌ల కోసం ప్ర‌భుత్వం ఇళ్ల‌ను నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఇళ్ల నిర్మాణం కోసం ఇప్ప‌టికే పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాల‌ను పంపిణీ చేసింది.  ప్ర‌భుత్వం ఇచ్చిన ఇళ్ల స్థ‌లాల్లో ఇళ్లు నిర్మించుకోలేని వారికి ప్ర‌భుత్వ‌మే ప‌క్కాగా ఇళ్ల‌ను నిర్మించి ఇచ్చేందుకు సిద్ద‌మైన విష‌యం తెలిసిందే.  ఇటీవ‌లే దీనికి సంబందించిన కార్య‌క్ర‌మం అధికారికంగా ప్రారంభించారు.  ఇక ఇదిలా ఉంటే, సీఎం వైఎస్ జ‌గ‌న్ ప్ర‌ధాని మోడీకి లేఖ రాశారు.  ఇళ్ల నిర్మాణం కోసం ప్ర‌భుత్వం తీసుకుంటున్న చర్య‌ల‌ను ఆ…
    • వ్యాక్సినేషన్ పై ప్రధాని మోడీ కీలక ప్రకటన.. ఇక దేశమంతా ఫ్రీ
      #జాతీయం

      వ్యాక్సినేషన్ పై ప్రధాని మోడీ కీలక ప్రకటన.. ఇక దేశమంతా ఫ్రీ

      ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా దేశ ప్రజలకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. ఈ మేరకు జూన్ 21 నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తామన్నారు. జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటన చేశారు. అలాగే కేంద్రం పరిధిలోనే వ్యాక్సిన్ ప్రక్రియ ఉండనున్నట్లు తెలిపారు. కరోనాను అంతం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన…
    • అలా అయితే వ్యాక్సిన్‌కు ఏళ్లు ప‌ట్టేది-ప్ర‌ధాని మోడీ
      #జాతీయం

      అలా అయితే వ్యాక్సిన్‌కు ఏళ్లు ప‌ట్టేది-ప్ర‌ధాని మోడీ

      ఇలాంటి మ‌హా విప‌త్తు ఎప్పుడూరాలేదు అన్నారు భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఇవాళ జాతినుద్దేశించి ప్ర‌సంగించిన ఆయ‌న‌.. ఆధునిక కాలంలో ఇలాంటి మ‌హా విప‌త్తు ఎప్పుడూరాలేదు.. గ‌త వందేళ్ల‌లో ఇదే అతిపెద్ద మ‌హ‌మ్మారి అన్నారు. క‌రోనాతో దేశ‌ప్ర‌జ‌లు ఎంతో బాధ అనుభ‌వించార‌న్న ఆయ‌న‌.. దేశ చ‌రిత్ర‌లో ఇంత మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ఎప్పుడూ అవ‌స‌రం ప‌డ‌లేద‌న్నారు.. ఈ స‌మ‌యంలో దేశంలో మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తిని 10 రెట్లు పెంచామ‌ని వెల్ల‌డించారు.. ఆర్మీ, నెవీ, ఎయిర్‌పోర్స్ అన్నీ ఉప‌యోగించి ఆక్సిజ‌న్…
    • వ్యాక్సినేష‌న్‌లో కేంద్రం ఫెయిల్.. అనాలోచిత నిర్ణ‌యాల‌తో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు..!
      #తెలంగాణ

      వ్యాక్సినేష‌న్‌లో కేంద్రం ఫెయిల్.. అనాలోచిత నిర్ణ‌యాల‌తో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు..!

      వ్యాక్సినేష‌న్ విష‌యంలో మ‌రోసారి కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు తెలంగాణ ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీష్‌రావు.. సిద్దిపేట‌లో హై రిస్క్ పర్సన్స్ కి వాక్సినేషన్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన ఆయ‌న‌.. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. వ్యాక్సిన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ ప్రజలు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు.. వ్యాక్సిన్ల విషయంలో అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వ‌దు అనేరీతిలో కేంద్రం వ్యవహారం ఉంద‌న్న ఆయ‌న‌.. రాష్ట్రాలకు అవసరమైన వ్యాక్సిన్ల‌ను కేంద్రం ఉచితంగా సరఫరా చేయ‌డం లేద‌ని.. మ‌రోవైపు…
    • ప్రధాని మోడీకి రఘురామ లేఖ..కారణం ఇదే
      #ఆంధ్రప్రదేశ్

      ప్రధాని మోడీకి రఘురామ లేఖ..కారణం ఇదే

      ప్రధాని మోడీకి వైసీపీ రెబల్ ఎంపి రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ ఫిషరీష్ వర్సిటీ ఏర్పాటు చేయాలని ఈ లేఖలో పేర్కొన్నారు. భీమవరం ఆక్వా సంస్కృతికి రాజధాని అని రఘురామకృష్ణరాజు తెలిపారు. అంతేకాదు ఏపీ గవర్నర్ కు కూడా రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. జడ్జి రామకృష్ణను పీలేరు సబ్ జైలు నుంచి తిరుపతి ఆస్పత్రికి తరలించాలని పేర్కొన్నారు. రాజద్రోహం కేసు కారణంగా రామకృష్ణ రిమాండ్ లో ఉన్నారని, షుగర్, అనారోగ్య కారణాలతో…
    • బ్రేకింగ్‌: సీబీఎస్ఈ ప‌రీక్ష‌లు ర‌ద్దు
      #జాతీయం

      బ్రేకింగ్‌: సీబీఎస్ఈ ప‌రీక్ష‌లు ర‌ద్దు

      క‌రోనా సెకండ్ వేవ్ ఎఫ్టెక్ట్‌తో వాయిదా ప‌డుతూ వ‌చ్చిన సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేశారు.. కేబినెట్ మంత్రులు, ఉన్నాధికారుల‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కీల‌క స‌మావేశం అనంత‌రం ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.. గత ఏడాది మాదిరే ఈ ఏడాది ఇంటర్‌ విద్యార్థులకు మార్కులు వేయ‌నున్నారు.. క‌రోనా స‌మ‌యంలో.. విద్యార్థుల ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ప్ర‌క‌టించారు.. విద్యార్థులు ఆరోగ్యం, భ‌ద్ర‌త చాలా ముఖ్య‌మ‌ని.. ఈ అంశంపై ఎటువంటి రాజీ…
    • మా సీఎస్‌ను పంపేదిలేదు..! తెగేసిచెప్పిన దీదీ
      #జాతీయం

      మా సీఎస్‌ను పంపేదిలేదు..! తెగేసిచెప్పిన దీదీ

      కేంద్ర ప్ర‌భుత్వం, ప‌శ్చిమ బెంగాల్ స‌ర్కార్ మ‌ధ్య వివాదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి.. తాజాగా, మ‌రోసారి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి లేఖ రాశారు బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ… త‌మ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌దర్శి బంద్యోపాధ్యాయ్ ని రిలీవ్ చేయ‌లేన‌ని.. కేంద్రానికి పంపించేది లేదంటూ లేఖ‌లో పేర్కొన్నారు.. త‌మ సీఎస్‌.. కేంద్రం ద‌గ్గ‌ర రిపోర్ట్ చేయాల‌న్న ఉత్త‌ర్వుల‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోయాన‌న్న ఆమె.. కేంద్రం ఏక‌ప‌క్షంగా ఇచ్చిన ఆదేశాల‌ను త‌న‌ను షాక్‌కు గురుచేశాయ‌ని.. బెంగాల్ ప్ర‌భుత్వం ఇలాంటి తీవ్ర…
    • ప్రధాని మోదీ, సిఎం జగన్  లక్షణమైన నాయకులు : ధర్మేంద్ర ప్రదాన్
      #Top Story

      ప్రధాని మోదీ, సిఎం జగన్ లక్షణమైన నాయకులు : ధర్మేంద్ర ప్రదాన్

      ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అభినందనలు తెలిపారు. విశాఖలోని 1000 పడకల జంబో కోవిడ్ హాస్పిటల్ ను ప్రారంభించారు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమున్న లక్షణమైన నాయకులు అని కొనియాడారు. మొదటి, రెండో దశల్లో కరోనా నియంత్రణకు సమర్థవంతంగా పని చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ప్రధాన మంత్రి రెండో టర్మ్ రెండేళ్లు పూర్తి చేసుకుంటే..…
    ←1…413414415416417418→

తాజావార్తలు

  • TG NEWS: కడియం శ్రీహరి.. దానం నాగేందర్‌కు బిగ్ రిలీఫ్.. అనర్హత పిటిషన్లపై స్పీకర్ సంచలన తీర్పు..

  • Harish Shankar : హరీష్ శంకర్ వివాదాస్పద ‘తథాస్తు’ ట్వీట్.. ఉస్తాద్ భగత్ సింగ్ పై ట్రోలింగ్

  • Jasprit Bumrah Records: ‘వన్స్ ఇన్ ఏ జనరేషన్ బౌలర్’.. మరీ ఇన్ని అరుదైన రికార్డులా బుమ్రా?

  • IPL 2026: క్రికెట్ ఫాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. ఫస్ట్ మ్యాచ్‌లో కీలక మార్పు.. ఈ రెండు టీమ్‌ల మధ్యే తొలి పోరు!

  • Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!

ట్రెండింగ్‌

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions