కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్
దసరా ముగిసింది. వెలుగుల పండుగ దీపావళి రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించారు. డీఏ వాయిదా మరియు పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (డిఆర్) అదనపు విడుదలకు కేంద్ర క్యాబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం జూలై 1, 2021 నుండి అమలులోకి వస్తుంది. డిఎ మరియు డిఆర్ పెంపు ప్రకటన దాదాపు 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 68.62 లక్షల పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం ప్రకటించింది. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్నవారికి ఇది తీపి కబురే, అయితే, ఇక్కడో మెలిక పెట్టింది కేంద్రం.
డిఎ మరియు డిఆర్ రెండింటిపై ఖజానాపై భారీగానే భారం పడుతుంది. ఏడాదికి సుమారు, 9,488.70 కోట్లు ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. అంతకుముందు సెప్టెంబరులో, ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ విభాగం, రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నగదు చెల్లింపు మరియు గ్రాట్యుటీని అందుకుంటారని ఒక మెమోరాండం జారీ చేసింది.
Also Read
- Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
దీనికి ముందు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఇచ్చే డిఎ మరియు డియర్నెస్ రిలీఫ్ (డిఆర్) ను 17 శాతం నుండి 28 శాతానికి పెంచడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. కోవిడ్ -19 మహమ్మారి దృష్ట్యా, ప్రభుత్వం డిఎ మరియు డిఆర్ యొక్క అదనపు వాయిదాలను ఆపేసిన సంగతి తెలిసిందే. జూలై 1 నుండి అమల్లోకి వచ్చిన కేంద్రం DA పెంపు, మునుపటి కాలానికి DA రివ్యూ చేయక పోవడం వల్ల ఉద్యోగులు ఎటువంటి బకాయిలను పొందలేరని సూచించింది.
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!