Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Pm Modi

Pm Modi News

    • రైతులకు మోడీ సర్కార్‌ శుభవార్త
      #జాతీయం

      రైతులకు మోడీ సర్కార్‌ శుభవార్త

      దేశం లోని రైతులందరికీ ప్రధాని మోడీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. నూతన సంవత్సరం సందర్భంగా.. అంటే జనవరి 1 వ తేదీన పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బులను రైతుల ఖాతల్లో విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు తొమ్మిది విడతల్లో..పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులను విడుదల చేసినట్లు… జనవరి 1వ తేదీ నుంచి పదో విడత డబ్బులు కూడా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది Read Also:రాష్ర్టానికి అమూల్‌…
    • రూపాయి విలువ తగ్గడానికి కారణం ఎవరు?
      #Top Story

      రూపాయి విలువ తగ్గడానికి కారణం ఎవరు?

      మనదేశ కరెన్సీ విలువ రానురాను పడిపోతోంది. భారత రూపాయి ఈ ఏడాది ఆసియాలోనే అత్యంత పేలవమని కరెన్సీగా నమోదయిందంటే పరిస్థితి ఎలా వుందో అర్థంచేసుకోవచ్చు. ప్రస్తుత త్రైమాసికంలో రూపాయి విలువ 2.2 శాతం పైగానే క్షీణించింది. రూపాయిపై ఒత్తిడి పెరుగుతోంది. ఒమిక్రాన్‌ వైరస్‌ భయాలకు తోడు గ్లోబల్‌ మార్కెట్లలోనూ ప్రతికూలతలే ఇందుకు కారణం. ఇదే సమయంలో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచనుందన్న సంకేతాలు రూపాయిని మరింత బలహీనపర్చాయని నిపుణులు అంటున్నారు. వచ్చే మార్చి ముగింపు…
    • జనవరి 3 నుంచి పిల్లలకు వ్యాక్సినేషన్ : ప్ర‌ధాని మోడీ
      #Top Story

      జనవరి 3 నుంచి పిల్లలకు వ్యాక్సినేషన్ : ప్ర‌ధాని మోడీ

      క‌రోనా వ్యాక్సినేష‌న్ పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. జనవరి 3 నుంచి పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంద‌ని ప్ర‌ధాని మోడీ పేర్కొన్నారు. 15-18 ఏళ్ళ వారికి వ్యాక్సిన్ కొన‌సాగుతుంద‌న్నారు మోడీ. జాతి నుద్దేశించి ప్రధాని మోడీ ఇవాళ‌ ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. దేశంలో ఒమిక్రాన్ వ్యాపిస్తోందని… ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పిల్లల కోసం బెడ్స్ సిద్ధంగా వున్నాయని… కరోనాను మనం సమర్థంగా ఎదుర్కొన్నామ‌న్నారు. మనం వ్యాక్సిన్ల విషయంలో అందరికంటే ముందున్నాని…
    • ఒమిక్రాన్ పట్ల దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని
      #Top Story

      ఒమిక్రాన్ పట్ల దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రధాని

      దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. శనివారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన… ఒమిక్రాన్ పట్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలందరూ తప్పకుండా మాస్కు ధరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కరోనాను భారత్ సమర్థంగా ఎదుర్కొంటోందని స్పష్టం చేశారు. మనమంతా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది అని మోదీ అన్నారు. దేశంలో సరిపడా ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా 18 లక్షల ఐసోలేషన్…
    • LIVE : ప్రధాని మోదీ ప్రసంగం..
      #Top Story

      LIVE : ప్రధాని మోదీ ప్రసంగం..

    • బీజేపీకి రూ.వెయ్యి విరాళం ఇచ్చిన మోదీ.. సోషల్ మీడియాలో సెటైర్లు
      #Top Story

      బీజేపీకి రూ.వెయ్యి విరాళం ఇచ్చిన మోదీ.. సోషల్ మీడియాలో సెటైర్లు

      దేశంలో బీజేపీని బలోపేతం చేసే విషయంపై ప్రధాని మోదీ దృష్టి సారించారు. ఈ మేరకు బీజేపీ పార్టీ ఫండ్‌కు రూ.1,000 విరాళం ఇచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. బీజేపీని బలోపేతం చేసేందుకు, దేశాన్ని దృఢం చేసేందుకు అందరూ సాయం చేయాలని ప్రజలను ట్విట్టర్ వేదికగా కోరారు. తన వంతుగా రూ.వెయ్యి సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ బలోపేతం అయితే ఇండియా బలోపేతం అయినట్లేనని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. Read Also: టిక్కెట్…
    • ఆశ్చర్యపోకండి…! యూపీలో రాష్ట్రపతి పాలన..?
      #Top Story

      ఆశ్చర్యపోకండి…! యూపీలో రాష్ట్రపతి పాలన..?

      ఓవైపు ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు టెన్షన్‌ పెడుతున్న వేళ.. వచ్చే ఏడాది యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై నీలినీడలు కమ్ముకున్నాయి… ఇప్పటికే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించిన అలహాబాద్‌ హైకోర్టు… ఎన్నికల ప్రచారం, ర్యాలీలు, సభలపై ప్రధాని నరేంద్ర మోడీకి కూడా సూచలను చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎప్పుడు వాస్తవాలకు దగ్గర మాట్లాడుతూ.. కొన్ని సార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ రాస్యభసభ సభ్యులు…
    • కోవిడ్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క స‌మీక్ష‌…
      #Top Story

      కోవిడ్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క స‌మీక్ష‌…

      దేశంలో కోవిడ్‌, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌ధాని మోడీ స‌మీక్ష‌ను నిర్వ‌హించారు.  కోవిడ్ క‌ట్ట‌డికి రాష్ట్రాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేశారు.  కోవిడ్ మందులు, ఆక్సీజ‌న్ సిలీండ‌ర్లు, కాన్స‌న్‌ట్రేట‌ర్లు అందుబాటులో ఉంచాల‌ని అన్నారు.  పీఎస్ఏ ప్లాంట్స్‌, ఐసీయూ బెడ్స్ సిద్ధంగా ఉంచాల‌ని అన్నారు.  క‌రోనా వ్యాక్సిన్‌ను వేగ‌వంతం చేయాల‌ని తెలిపారు.  కోవిడ్‌పై యుద్ధం ముగియ‌లేద‌ని, ఇంకా పోరాటం చేయాల‌ని అన్నారు.  వైర‌స్ నియంత్ర‌ణ‌కు కేంద్రం, రాష్ట్రాలు క‌లిసి ప‌నిచేయాల‌ని తెలిపారు.  జిల్లాస్థాయిలో ప్ర‌త్యేక వార్…
    • గోమాత మాకు త‌ల్లిలాంటిది: ప్ర‌ధాని మోడీ…
      #Top Story

      గోమాత మాకు త‌ల్లిలాంటిది: ప్ర‌ధాని మోడీ…

      యూపీలో ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌టిస్తున్న సంగతి తెలిసిందే.  ప్ర‌ధాని మోడీ సొంత నియోజ‌క వ‌ర్గంలో డైరీ, విద్య‌, ఆరోగ్యం వంటి 22 ర‌కాల ప్రాజెక్టుల‌కు ప్ర‌ధాని మోడీ శంకుస్థాప‌న‌లు చేశారు.  ప్ర‌ధాని మోడీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  యూపీలో ప‌శువుల పోష‌ణకు గ‌ర్వ ప‌డుతున్నాన‌ని, కాని కొంద‌రు మాత్రం దానిని పాపంగా పోలుస్తున్నార‌ని అన్నారు.  దేశంలో కోట్లాది మంది ప్ర‌జ‌లు ప‌శువుల‌పై ఆధార‌ప‌డి జీవిస్తున్నార‌ని, అలాంటి ప‌శువుల‌పై జోక్ వేయ‌డం మంచిది కాద‌ని ప్ర‌ధాని మోడీ పేర్కొన్నారు.…
    • నేడు ప్రధాని మోడీ కీలక భేటీ.. మళ్లీ లాక్‌డౌన్..?
      #Top Story

      నేడు ప్రధాని మోడీ కీలక భేటీ.. మళ్లీ లాక్‌డౌన్..?

      సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఇప్పుడు ప్రపంచదేశాలను టెన్షన్‌ పెడుతూనే ఉంది… ఇప్పటికే భారత్‌లోని చాలా రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది.. కరోనా ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌ భారీ నష్టాన్ని మిగిల్చడంతో.. కొత్త వేరియంట్‌ను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై దృష్టిసారించారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ నేపథ్యంలో ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు… దేశంలో కోవిడ్‌ వ్యాప్తి పరిస్థితిని సమీక్షిస్తారు. రోజురోజుకీ కోవిడ్‌ కేసులు పెరుగుతుండగా.. మరోవైపు…
    ←1…393394395396397…421→

తాజావార్తలు

  • రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!

  • Trump-Iran Talks: స్వయంగా రంగంలోకి దిగుతున్న ట్రంప్! అంతర్జాతీయ మీడియాలో కథనాలు

  • AMOLED డిస్‌ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!

  • Story Board: దీదీ హెచ్చరికలు పనిచేస్తాయా? మోడీ మసాలా మరమరాల సంగతేంటి?

  • Tollywood Box Office Crisis : తెలుగు ఇండస్ట్రీకి ఏమైంది? మూడు నెలలుగా ఒక్క హిట్‌ లేని టాలీవుడ్‌

ట్రెండింగ్‌

  • Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా.. త్వరలోనే భారత్‌కు వస్తాను.!

  • 200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్‌లోనే POCO M8s 5G లాంచ్.!

  • Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!

  • Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions