Home
Pm Modi
Pm Modi News
-
PM Modi: AI, డేటా, గవర్నెన్స్పై మోదీ కీలక ఆదేశాలు.. అధికారులకు బిగ్ మెసేజ్
PM Modi’s Key Message: దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలిక ప్రణాళికలపై దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచించారు. తక్షణ సమస్యలు, ప్రస్తుత గణాంకాలకే పరిమితం కాకుండా రాబోయే సంవత్సరాల్లో దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై ఆలోచించాలని పిలుపునిచ్చారు. గురువారం 7 లోక్ కల్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసంలో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో మోడీ మూడోసారి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మౌలిక వసతులు, కనెక్టివిటీ, భద్రత, విదేశీ వ్యవహారాలు,… -
PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
జెన్-జీ యువతతో మరింత మమేకమయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రోజుకో యూనివర్సిటీని సందర్శించి.. విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. -
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా సేవ.. దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ మహోత్సవ్’కు బీజేపీ సన్నాహాలు
PM Modi Completes 25 Years in Public Service: ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మోడీ.. 2026 అక్టోబర్ 7 నాటికి ప్రజా సేవలో 25 ఏళ్ల మైలురాయిని చేరుకోనున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ‘సేవా సంకల్ప్… -
Samudra Manthan: మోడీ చెప్పిన ‘‘సముద్ర మంథన్’’ ప్రాజెక్ట్ ఏంటి..? లక్ష్యం సాధిస్తే భారత్కు తిరుగులేదు..
Samudra Manthan: ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగిస్తూ.. ‘‘సముద్ర మంథన్’’ ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. భారత జలాల్లో సముద్ర అడుగు భాగాల్లో ఇంధన వనరుల కోసం అన్వేషన కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యల్ని వెల్లడించారు. భారత్ తన ఇంధన అవసరాల్లో మెజారిటీ దిగుమతులపై ఆధారపడుతోంది. అయితే, గతంలో భారత్లో ఆఫ్షోర్ అన్వేషణకు సంబంధించిన ప్రాంతాల్లో దాదాపు 99 శాతం ప్రాంతాన్ని గతంలో ‘నో-గో’ జోన్లుగా ప్రకటించినట్లు, ఇప్పుడు వాటిలో… -
CPIM: అర్బన్ నక్సల్ తర్వాత దిమాగీ నక్సల్.. మోదీపై సీపీఎం ఆరోపణలు..
CPIM: ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఉపయోగించిన “దిమాగీ నక్సల్” పదంపై రాజకీయ వివాదం కొనసాగుతోంది. ఈ పదాన్ని ఉపయోగించడంపై సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ స్పందించారు. ఈ పదాన్ని ప్రభుత్వాన్ని విమర్శించే వారిని, జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టే వారిని ఉద్దేశించి చేశారని ఆయన అన్నారు. గతంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్లను విమర్శించే వారిని ‘అర్బన్ నక్సల్స్’గా ముద్ర వేశారని, ఇప్పుడు ఇదే తరహాలో ‘దిమాగీ నక్సల్స్’ అనే కొత్త పదాన్ని… -
Dimaagi Naxals: కిరణ్ రిజిజు ‘దిమాగీ నక్సల్స్’ లిస్ట్.. ‘‘గర్వంగా ఉంది’’ అన్న చిదంబరం
Dimaagi Naxals: ప్రధాని నరేంద్రమోడీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట పై నుంచి ‘‘దిమాగీ నక్సల్స్’’ అనే వ్యాఖ్యలు చేయడం ప్రతిపక్షాల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ‘‘దిమాగీ నక్సల్స్’’ అంటే ఎవరో చెబుతూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. దీనికి కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం వ్యంగ్యంగా స్పందిస్తూ.. తాను ‘దిమాగీ నక్సల్స్’’గా ఉండటానికి గర్విస్తున్నారని అన్నారు. రిజిజు ప్రకారం, “దిమాగీ నక్సల్స్” అంటే.. మావోయిస్టులకు మద్దతు ఇస్తూ… -
PM Modi: మోడీ ఉచిత కోచింగ్ ప్రకటనపై అనూహ్య స్పందన.. కోచింగ్ సెంటర్లు మద్దతు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ విద్యార్థులనుద్దేశించి కీలక ప్రకటన చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ అందిస్తామని ప్రకటించారు. తాజాగా మోడీ ప్రకటనపై అనూహ్య స్పందన వస్తోంది. -
PM Modi: ఎర్రకోట వేదికగా యూత్కు ప్రధాని మోడీ గుడ్న్యూస్.. కోటి మంది యువతకు ఉచితంగా..
PM Modi: భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట ప్రాచీరం నుంచి వరుసగా 13వ సారి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 2047 నాటికి 'వికసిత్ భారత్' లక్ష్యాన్ని సాధించడంలో దేశ యువశక్తి, నవతరం కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పునరుద్ఘాటించారు. నవభారత నిర్మాణం కోసం దేశం వేగంగా ముందుకు సాగుతోందని, రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే ఊహించని పెద్ద మార్పులు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. యువత సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మోడీ… -
Independence Day 2026: ఎర్రకోటపై ప్రధాని మోడీ జెండా ఆవిష్కరణ.. తొలిసారి మార్మోగిన ‘వందేమాతరం’..
Independence Day 2026: భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ వేడుకలకు నేతృత్వం వహించగా, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానులు, ప్రధాన నగరాల్లో స్వాతంత్ర్య సంబరాలు మిన్నుముట్టాయి. ఎర్రకోటపై ప్రధాని మోడీ వరుసగా 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించారు. సరిగ్గా ప్రధాని జెండాను ఎగురవేసిన ఆ మహత్తర క్షణంలో, 1721 ఫీల్డ్ బ్యాటరీ (సెరిమోనియల్) సైనిక… -
Yogi Adityanath: “1947లో మోడీ ప్రధానిగా ఉండుంటే”.. కాంగ్రెస్, దేశ విభజనపై యోగి సంచలనం..
Yogi Adityanath: 1947 భారత దేశ విభజన అనంతరం జరిగిన హింసకు కాంగ్రెస్దే బాధ్యత అని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. లక్నోలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో స్వాతంత్య్రం, దేశ విభజన నాటి పరిణామాల గురించి ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండి ఉంటే భారత్కు ఇంత నష్టం జరిగేది కాదని ఆయన అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానిగా ఉన్నా కూడా దేశం విభజనకు గురయ్యేది…
తాజావార్తలు
-
Punjab: చిక్కుల్లో పంజాబ్ సీఎం మాన్ భార్య.. అత్యాచార కేసు లంచంపై ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశం
-
Mythri Movie Makers: మైత్రీ రిస్క్కు అదిరిపోయే రిజల్ట్.. ‘ఇరుముడి’ బ్లాక్బస్టర్ వెనుక ఆసక్తికర కథ!
-
Spirit Controversy: వంగా బ్రదర్స్ ఆరోపణలపై దీపికా పదుకొణె పరోక్ష కౌంటర్.. ఆ ఒక్క లైక్తో సంచలనం!
-
Saha: థియేటర్లలోకి శివ కుమార్ కాసారం ‘సహ’.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!