Home
Pm Modi
Pm Modi News
-
PM Modi: బ్రిక్స్ దేశాలు రెట్టింపు వేగంతో పుంజుకున్నాయి.. బిజినెస్ ఫోరంలో మోడీ కీలక వ్యాఖ్యలు
బ్రిక్స్ దేశాలు రెట్టింపు వేగంతో పుంజుకున్నాయని ప్రధాని మోడీ అన్నారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బ్రిక్స్ ద్వారా భారతదేశం ప్రపంచానికి చేరుకుంటుందన్నారు. -
BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీకి చేరుకున్న పుతిన్.. నేడు మోడీతో కీలక భేటీ
Vladimir Putin Arrives in Delhi for BRICS Summit 2026: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు చేరుకున్నారు. 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఆయన శుక్రవారం న్యూఢిల్లీలో అడుగుపెట్టారు. పాలం ఎయిర్ఫోర్స్ స్టేషన్కు చేరుకున్న పుతిన్కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. భారత్ ఈ ఏడాది బ్రిక్స్కు అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో శిఖరాగ్ర సమావేశం జరగనుంది.… -
PM Modi: 2035లో భారత్ కల నెరవేరుతుంది.. 2040లో మాత్రం చంద్రుడిపై జరిగేది ఇదే!
భారత్ అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకునే దిశగా అడుగులు వేస్తోందని ప్రధాని మోడీ తెలిపారు. పారిస్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ స్పేస్ సమ్మిట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ కీలక ప్రసంగం చేశారు. -
PM Surya Ghar Yojana: సామాన్య ప్రజలకు సూపర్ బెనిఫిట్.. 56 లక్షల కుటుంబాలకు జీరో కరెంట్ బిల్ .. ఇదే ఆ స్కీమ్ ! ఒక లుక్ వేయండి..
PM Surya Ghar Yojana: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన’ సామాన్య ప్రజలకు ప్రయోజనకరంగా మారుతోంది. పెరుగుతున్న విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు ఈ పథకం కింద దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కుటుంబాలు తమ ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. తాజాగా అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం.. దేశవ్యాప్తంగా 55.82 లక్షలకు పైగా కుటుంబాలు ఈ పథకం ద్వారా సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి.… -
PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
భారత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ తదుపరి దశకు సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ (GFF) 2026లో మంగళవారం ప్రధాని ప్రసంగించారు. గత దశాబ్ద కాలంలో భారత ఫిన్టెక్ ప్రయాణం ఎంతో ప్రత్యేకంగా సాగిందని గుర్తుచేశారు -
PMO Fake ID Case: ప్రధాని భద్రతలో కలకలం.. ఫేక్ PMO ఐడీ కేసులో ట్విస్ట్..
PMO Fake ID Case: ప్రధాని నరేంద్ర మోడీ ముంబై పర్యటనకు ముందు భద్రతా కలకలం ఏర్పడింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరి వద్ద నకిలీ ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ఐడీ కార్డు, ఒకరి వద్ద తుపాకీ లభ్యం కావడం సంచలనంగా మారింది. అనుమానితుల్లో ఒకరిని రోహన్ పరేఖ్గా గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. రోహన్… -
PM Modi: తొలిసారి ‘బుక్మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్ఫుల్ బోర్డు
ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి ‘బుక్మైషో’లో ఈవెంట్ జరగబోతుంది. సెప్టెంబర్ 8న గుజరాత్లోని వడోదరలో కార్యక్రమం జరగనుంది. అయితే కార్యక్రమానికి అనూహ్యంగా భారీ స్పందన లభించింది. -
PM Modi: పారిస్లో స్వామినారాయణ ఆలయాన్ని వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోడీ.. భారత్-ఫ్రాన్స్ బంధంపై కీలక వ్యాఖ్యలు
PM Modi Virtually Inaugurates Swaminarayan Temple in Paris: భారత్-ఫ్రాన్స్ సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆదివారం పారిస్లో నిర్మించిన స్వామినారాయణ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీ వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్, ఫ్రాన్స్ మధ్య ఉన్న స్నేహం, వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు సాంస్కృతిక సంబంధాల ప్రాధాన్యతను వివరించారు. ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మిక, నిర్మాణ పరమైన ప్రాధాన్యత కలిగిన ప్రదేశం మాత్రమే కాదని.. ‘వసుధైవ కుటుంబం’… -
Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.? రేపు మంత్రులతో ప్రధాని మోడీ భేటీ..
Cabinet Reshuffle: కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ సోమవారం మంత్రులతో కీలక భేటీ నిర్వహించబోతున్నారు. మంత్రుల పనితీరుపై చర్చించే అవకాశం ఉంది. మంత్రిత్వ శాఖల పనితీరు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, మంత్రులకు అప్పగించిన బాధ్యతల్లో పురోగతిపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమీక్షల తర్వాత కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోమవారం జరిగే తొలి దశ సమావేశంలో విద్య, సామాజిక… -
PM Modi: ‘‘హోమియోపతి ఇచ్చా, దిమాగీ నక్సల్స్ బయటకు వస్తున్నారు’’.. మోడీ సంచలన వ్యాఖ్యలు..
PM Modi: ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్ష నేతలపై విమర్శలు గుప్పిస్తూనే, ఇటీవల ఆందోళన, నిరసనల విషయంలో కూడా పరోక్షంగా స్పందించారు. ముఖ్యంగా యువత, జెన్-జీని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. దేశాభివృద్ధిపై ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో మరోసారి మోడీ ‘‘దిమాగీ నక్సల్స్’’ పదాన్ని ఉపయోగించారు. ఇటీవల ఎర్రకోటపై నుంచి మోడీ మాట్లాడుతూ.. దిమాగీ నక్సల్స్…
తాజావార్తలు
-
BRICS: బ్రిక్స్ ఎలా ఏర్పడింది? బ్యాగ్రౌండ్ ఇదే!
-
Bans Non Dairy Paneer: తెలంగాణలో పనీర్కు బిగ్ షాక్.. ఏడాది బ్యాన్
-
AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
-
Putin: G7పై సెటైర్లు, BRICSపై ప్రశంసలు.. వెస్ట్రన్ దేశాలకు పుతిన్ కౌంటర్..
-
Amaravati: అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు.. ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేసిన అధికారులు..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?