కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని నిత్యం వేలాది మంది దర్శించుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చే శ్రీవారికి మొక్కుల చెల్లించి భక్తిపారవశ్యంలో మునిగితేలుతుంటారు. అయితే తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు ఓ గుడ్ న్యూస్.. రీసైక్లింగ్ యంత్రంలో వ్యర్థాలు వేస్తే.. ప్రోత్సాహకంగా రూ.5 చెల్లించనున్నారు. తిరుమల యాత్రికుల వసతి సముదాయంలో ప్లాస్టిక్ రిసైక్లింగ్ యంత్రాన్ని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. Also Read:Balakrishna : ఉదయభాను కూతుళ్లతో బాలయ్య మామ..…