Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Petrol

Petrol News

    • ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ పై టాక్స్ పెంచుతున్నారు
      #వీడియోలు

      ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ పై టాక్స్ పెంచుతున్నారు

    • వాహనదారులకు ఊరట… ఇవాళ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎంతంటే ?
      #జాతీయం

      వాహనదారులకు ఊరట… ఇవాళ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎంతంటే ?

      మన దేశంలో పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెరగడం తప్ప… తగ్గుదల అసలు కనిపించడంలేదు. పెరుగుతున్న పెట్రో ధ‌ర‌లు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సెంచ‌రీ కూడా దాటేశాయి. అయితే, తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు కాస్త ఊరట కలిగించాయి. ఇవాళ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నిలకడగా నమోదయ్యాయి. తాజా ధరల ప్రకారం… ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 వద్ద కొనసాగుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.72 కు చేరింది.…
    • ఒక్క‌సారి రీచార్జ్ చేస్తే చాలు… ఎంత మైలేజ్ వ‌స్తుందో తెలాసా…!!
      #Top Story

      ఒక్క‌సారి రీచార్జ్ చేస్తే చాలు… ఎంత మైలేజ్ వ‌స్తుందో తెలాసా…!!

      పెట్రోల్ ధ‌ర‌లు భారీగా పెరుగుతున్న నేప‌థ్యంలో ఎల‌క్ట్రిక్ బైక్‌ల‌పై దృష్టిసారించారు వినియోగ‌దారులు.  ఎల‌క్ట్రిక్ బైకులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నా, వాటిపై వ‌స్తున్న పలు రకాల విమ‌ర్శ‌ల కార‌ణంగా వెన‌క్కి తగ్గుతున్నారు.  ముఖ్యంగా మైలేజ్, బైక్ రూపం విష‌యంలోనే ఎక్కువ మంది వెన‌క్కి త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే.  దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రావ్‌ట‌న్ మోటార్స్ సంస్థ క్వాంటా అనే ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను విపణిలోకి విడుదల చేసింది.  ఈ బైక్ బ్యాట‌రీని ఒక‌సారి రీచార్జ్ చేస్తే 120…
    • మరోసారి భగ్గుమన్న పెట్రోల్‌ ధరలు..
      #జాతీయం

      మరోసారి భగ్గుమన్న పెట్రోల్‌ ధరలు..

      మన దేశంలో పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెరగడం తప్ప… తగ్గుదల అసలు కనిపించడంలేదు. పెరుగుతున్న పెట్రో ధ‌ర‌లు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సెంచ‌రీ కూడా దాటేశాయి. అయితే, తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 35 పైసలు, లీటర్ డీజిల్ పై 27 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.91 చేరగా.. లీటర్ డీజిల్…
    • కాంగ్రెస్ కీల‌క నిర్ణ‌యంః ప్ర‌జాస‌మస్య‌ల‌పై పోరుబాట‌కు సిద్ధం…
      #Top Story

      కాంగ్రెస్ కీల‌క నిర్ణ‌యంః ప్ర‌జాస‌మస్య‌ల‌పై పోరుబాట‌కు సిద్ధం…

      తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపిక‌య్యాక దూకుడును పెంచారు.  ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై పోరాటం చేసేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు.  ముఖ్యంగా రాష్ట్రంలో నిరుద్యోగం, పెరుగుతున్న పెట్రోల్ ధ‌ర‌ల‌పై పోరాటం చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ నిర్ణ‌యం తీసుకుంది.  తెలంగాణ ఉద్యమం స‌మ‌యంలో నిరుద్యోగులు పెద్ద‌సంఖ్య‌లో పాల్గొన్నారు. తెలంగాణ వ‌స్తే ఉద్యోగాలు వ‌స్తాయ‌ని, నిరుద్యోగ స‌మ‌స్యకు ప‌రిష్కారం దొరుకుతుంద‌ని అనుకున్నా, ఆ స‌మ‌స్య తీర‌క‌పోగా మ‌రింత ఎక్కువైంద‌ని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ‌లు చేస్తున్న‌ది.   Read: పాత్రల్లో పరకాయప్రవేశం…
    • మరోసారి భగ్గుమన్న పెట్రో ధరలు
      #జాతీయం

      మరోసారి భగ్గుమన్న పెట్రో ధరలు

      ప్రస్తుతం మన దేశంలో పెరుగుతున్న ఇంధన ధ‌ర‌లు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురుపై కేంద్ర, రాష్ట్రాలు పన్నులు విధించడంతో పెట్రోల్, డీజీల్ ధరలు సెంచరీ దాటేశాయి. పెరుగుతోన్న ఇంధన ధరలతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. read also : తెలంగాణలో తగ్గనున్న బీర్ల ధరలు ! తాజాగా లీటర్ పెట్రోల్ పై రూ. 35 పైసలు పెరగగా.. డీజిల్ ధర మాత్రం నిలకడగా ఉంది. పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో…
    • మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్ ధ‌ర‌లు… ఆందోళ‌న‌లో వాహ‌న‌దారులు
      #Top Story

      మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్ ధ‌ర‌లు… ఆందోళ‌న‌లో వాహ‌న‌దారులు

      దేశంలో పెట్రోల్ ధ‌ర‌లు పెరుగుతూనే ఉన్నాయి.  ఇప్ప‌టికే దేశంలో అనేక ప్రాంతాల్లో పెట్రోల్ ధ‌ర‌లు వంద రూపాయ‌లు దాటిపోయింది.  తాజాగా, లీట‌ర్ పెట్రోల్‌పై 35 పైసులు పెరిగింది. పెరిగిన ధ‌ర‌ల ప్ర‌కారం వివిధ ప్రాంతాల్లో పెట్రోల‌ట్ డీజిల్ ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. Read: ఈషా రెబ్బా చేత ‘అబ్బా’ అనిపించిన… ‘పొడుగు కాళ్ల సుందరి’! హైద‌రాబాద్ః లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.103.05, డీజిల్ ధ‌ర రూ.97.20విజ‌య‌వాడః లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.105.17, డీజిల్ ధ‌ర రూ.98.73.గుంటూరుః లీట‌ర్…
    • మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు…
      #జాతీయం

      మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు…

      ప్రస్తుతం దేశంలో పెట్రో ధ‌ర‌లు పెరుగుదల సామాన్యుడికి చుక్క‌లు చూపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సెంచ‌రీ కూడా దాటేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 23 పైసలు, లీటర్ డీజిల్ పై 30 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.81 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.18 కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సెంచరీకి చేరింది. లీటర్ పెట్రోల్ ధర రూ. 104.90 చేరగా..…
    • మరోసారి పెరిగిన పెట్రోల్‌ , డీజిల్‌ ధరలు
      #జాతీయం

      మరోసారి పెరిగిన పెట్రోల్‌ , డీజిల్‌ ధరలు

      కరోనా కేసులు విలయం కొనసాగుతున్న నేపథ్యంలో.. పెట్రో ధ‌ర‌లు పెరుగుదల సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సెంచ‌రీ కూడా దాటేశాయి. అయితే, తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 36 పైసలు, లీటర్ డీజిల్ పై 38 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.11 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 88.65 కు చేరింది. read more…
    • అక్క‌డ ప‌ది జిల్లాల్లో వంద దాటిన పెట్రోల్‌…
      #Top Story

      అక్క‌డ ప‌ది జిల్లాల్లో వంద దాటిన పెట్రోల్‌…

      దేశంలో రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరిగిపోతున్నాయి.  ఇప్ప‌టికే అనేక చోట్ల లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 100 దాటింది.  చెన్నైలో రూ.98.88 ఉండ‌గా, ఆ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.100 దాటింది.  క‌డ‌లూరు, ధ‌ర్మ‌పురి, క‌ల్ల‌కుర్చి, కృష్ణ‌గిరి, నాగ‌ప‌ట్నం,నీల‌గిరి, తిరువ‌త్తూరు, తిరువ‌ణ్ణామ‌లై, వేలూరు, విల్లుపురం జిల్లాల్లో లీట‌ర్ పెట్రోల్ వంద రూపాయ‌లు ప‌లుకుతున్న‌ది.   Read: తెలకపల్లి రవి: ఐదు కోర్కెలతో అఖిలపక్షం, బీజేపీ వ్యూహాత్మక రహస్యం ఇప్ప‌టికే పెట్రోల్ ధ‌ర‌లు…
    ←1…89101112→

తాజావార్తలు

  • Off The Record: ఆ ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన జనసేన జోష్..!

  • Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

  • Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

  • Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

  • Ugadi Mahotsavam 2026: శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions