Mass Maharaja Ravi Teja – Harish Shankar’s Film Announced: మ్యాజికల్ కాంబో మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మించనున్న ఎంటర్టైనర్ కోసం మరోసారి చేతులు కలిపారు. వివేక్ కూచిభొట్ల ఈ సినిమాకి సహ నిర్మాత. హరీష్ శంకర్ని దర్శకుడిగా పరిచయం చేసింది రవితేజ అయితే, రవితేజకు మాస్ మహారాజా ట్యాగ్ ఇచ్చింది కూడా హరీష్ రావే.…
Baby on Board Title in Consideration for Sharwanand: చాలా కాలం టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న శర్వానంద్ ఈమధ్యనే వివాహం చేసుకున్నాడు. తన భార్యతో కలిసి వెకేషన్ కు కూడా వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఇదిలా ఉండగా శర్వా తన కారుపై ‘బేబీ ఆన్ బోర్డ్’ కార్డ్ను ఉంచడానికి సిద్ధమవుతున్నాడు, అంటే ఆయన తండ్రి కాబోతున్నాడా అనే అనుమానం కలగవచ్చు కానీ అప్పుడే ఒక నిర్ణయానికి రాకండి. ఎందుకంటే అసలు…
People Media factory Rubbishes Rumors about Chiranjeevi Kalyan krishna Movie: మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతోంది. సరిగ్గా రెండు వారాల్లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈలోపే చిరంజీవి మరో సినిమాని లైన్ లో పెట్టినట్టు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం, బంగార్రాజు మూవీల డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో చిరు మూవీ చేయనున్నారని ప్రచారం…
T.G. Viswa Prasad: ప్రముఖ సినీ నిర్మాత, పీపుల్ మీడియా అధినేత టి. జి. విశ్వ ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృ మూర్తి శ్రీమతి టి జి గీతాంజలి (70) కన్నుమూశారు.
Producer T.G. Vishwaprasad: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థలలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి. టి.జి. విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి అగ్ర కథానాయకుల చిత్రాలతో పాటు మొత్తం పదికి పైగా సినిమాలను నిర్మిస్తోంది ఈ సంస్థ.
నవదీప్, బిందుమాధవి ప్రధాన పాత్రధారులుగా శ్రీ ప్రవీణ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది 'న్యూసెన్స్' వెబ్ సీరిస్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సీరిస్ ఇదే నెల 12 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన సినిమా రామబాణం. ఇంతుకు ముందు లక్ష్యం సినిమాలో అన్నదమ్ముల్లుగా నటించిన గోపీచంద్, జగపతి బాబు మరోసారి ఈ సినిమాలో బ్రదర్స్ క్యారెక్టర్స్ పోషించారు. ఈ మూవీలో డింపుల్ హయాతి హీరోయిన్ గా యాక్ట్ చేసింది.
సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం 'విరూపాక్ష' తొలి ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్ రూ. 55 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో మే 5న రాబోతున్న 'రామబాణం' ట్రైలర్ ను ప్రదర్శిస్తున్నారు. బుధవారం సెన్సార్ పూర్తి చేసుకున్న 'రామబాణం'కు యు/ఎ సర్టిఫికెట్ లభించింది.