‘కలర్ ఫోటో’ ఫేమ్ దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మోగ్లీ’ ఇప్పుడు సినిమా వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. యువ హీరో రోషన్ కనకాల ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా, ఆయన కొత్త లుక్, న్యూ యాక్షన్ మోడల్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేపుతోంది. ఇక తాజా అప్డేట్ ప్రకారం ‘మోగ్లీ’ టీజర్ను నవంబర్ 12న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. మారుతి దర్శకత్వంలో హార్రర్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వింటేజ్ వైబ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు డార్లింగ్. వచ్చే సంక్రాంతికి జనవరి 9న ఈ సినిమా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య రాజాసాబ్ కాస్త సైలెంట్ అయ్యాడు. పెద్దగా అప్డేట్స్ ఏమి రావడం లేదు. దీంతో సినిమా మరోసారి పోస్ట్పోన్ అయిందనే వార్తలు వచ్చాయి.…
యంగ్ హీరో తేజ సజ్జ ప్రస్తుతం తెలుగులో ప్రామిసింగ్ హీరోగా మారాడు. జాంబీరెడ్డి నుంచి తేజ దాదాపు అన్ని సినిమాలు హిట్లు కొడుతూ వస్తున్నాడు. ముందుగా జాంబీరెడ్డి, తర్వాత హనుమాన్, ఈ మధ్యకాలంలో మిరాయ్ సినిమాతో మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకుంటున్నాడు. అయితే, ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం తెర మీదకు వచ్చింది. అదేంటంటే, జాంబీరెడ్డి సీక్వెల్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో తెరకెక్కాల్సి ఉంది. ఈ సినిమాకి తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. అయితే, దర్శకుడు…
దీపావళి సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ బాక్సాఫీస్ వద్ద విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 16.3 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, ‘రాడికల్ బ్లాక్బస్టర్’గా నిలిచిందని టీం ప్రకటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకురాలిగా నీరజ కోన పరిచయమయ్యారు. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాకి రెండవ రోజు నుంచి ‘మౌత్ టాక్’ (మాట సాయం) బలంగా తోడవ్వడం, ముఖ్యంగా…
‘డీజే టిల్లు’ సిరీస్తో యూత్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, ఇప్పుడు ‘తెలుసు కదా’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్కు ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదల కానున్న సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ…
తాజాగా ‘తెలుసు కదా’ ప్రమోషన్స్లో, సిద్ధు జొన్నలగడ్డ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు సినిమాలు చేసే విషయంలో సర్ప్రైజ్ ఏమీ ఉండదని చెప్పుకొచ్చారు.”మనం ఏదైనా సినిమా కమిట్ అయినప్పుడు, ఆ ప్రొడ్యూసర్ ఎవరి మీద బేస్ చేసుకుని ఆ సినిమా ఓకే చేస్తున్నారనేది చాలా ముఖ్యం. మీరు ‘టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’, ఇప్పుడు ‘తెలుసు కదా’ సినిమాలు తీసుకుంటే, ముఖ్యంగా విశ్వ గారు, ‘మీకు సినిమా నచ్చింది కాబట్టి మీరు వెళ్లి సినిమా చేసేయండి’ అని చెప్పారు.…
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘తెలుసు కదా’లో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. టీజర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. తెలుసు కదా అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా ‘తెలుసు కదా’…
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘తెలుసు కదా’ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. హీరోయిన్ రాశి ఖన్నా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. తెలుసు కదా లో మిమ్మల్ని ఎక్సయిట్ చేసిన ఎలిమెంట్స్ ? -చాలా ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ చూసుకుంటాం. కానీ ఇందులో ఒక…
తెలుగు అమ్మాయి నిహారిక ఎన్.ఎం. సోషల్ మీడియాలో చాలా ఫేమస్. సరదా వీడియోలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించింది. ఏకంగా మహేష్ బాబు నిర్మాతగా, అడవి శేషు నటించిన మేజర్ లాంటి సినిమాని సైతం ఆమె ప్రమోట్ చేసి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ఇప్పుడు ఆమె హీరోయిన్గా మారుతూ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. బన్నీ వాసు నిర్మాతగా మారి చేస్తున్న మొదటి సినిమా మిత్రమండలితో ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. ప్రియదర్శి, రాగ్ మయూర్ హీరోలుగా నటిస్తున్న…
కేజీఎఫ్ సినిమాతో ఓవర్నైట్ స్టార్డమ్ దక్కించుకుంది హీరోయిన్ శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ తర్వాత తెలుగులో ఆమె హిట్ త్రీ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయిన తర్వాత, ఇప్పుడు ‘తెలుసు కదా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. సిద్ధు జోన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె రాషీ కన్నాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమాను కోనా వెంకట్ సోదరి నీరజ కోనా డైరెక్ట్ చేస్తున్నారు.…