Home
People Media Factory
People Media Factory News
-
Tollywood : టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ప్లాప్.. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బిగ్ బ్యానర్?
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్రెండ్ మార్చబోతోంది. ఈ ఏడాది ఆరంభంలో ప్రభాస్ కథానాయకుడిగా వచ్చిన ‘రాజా సాబ్’ చిత్రంతో ఈ సంస్థ ఊహించని విధంగా బిగ్గెస్ట్ ప్లాప్ అందుకుంది. ఈ సినిమా ఫలితం ఇచ్చిన షాక్తో కొన్నాళ్లుగా కొత్త సినిమాల నిర్మాణానికి, ప్రొడక్షన్ వ్యవహారాలకు ఈ సంస్థ కాస్త దూరంగా ఉంటూ వస్తోంది. అయితే ఈ గ్యాప్లో సరికొత్త వ్యూహంతో బాలీవుడ్ మార్కెట్పై కన్నేసారు మేకర్స్. తాజా సమాచారం ప్రకారం పీపుల్… -
Mirai 2: ‘మిరాయ్ 2’ వీఎఫ్ఎక్స్ కోసం… తేజ సజ్జా స్మార్ట్ ప్లానింగ్ వైరల్
‘హను-మాన్’ చిత్రంతో సరికొత్త చరిత్ర సృష్టించి, పాన్-ఇండియా స్థాయిలో సూపర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ స్టార్ తేజ సజ్జా (Teja Sajja) తన రాబోయే భారీ వీఎఫ్ఎక్స్ యాక్షన్ చిత్రాల విషయంలో ఎంతో తెలివిగా, పక్కా ప్లానింగ్తో అడుగులు వేస్తున్నారు. ఆల్రెడీ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ‘మిరాయ్’ (Mirai) పార్ట్ 1 విడుదలయ్యి భారీ విజయం అందుకున్న తర్వాత.. ఇప్పుడు తేజ సజ్జా ‘మిరాయ్ 2’ (Mirai 2) కోసం… -
Nithin: నితిన్తో ‘జాతిరత్నాలు’ దర్శకుడి నెక్స్ట్ మూవీ..
టాలీవుడ్లో ‘జాతిరత్నాలు’ సినిమాతో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అనుదీప్ కెవి, తనకంటూ ఒక ప్రత్యేకమైన కామెడీ శైలిని ఏర్పరచుకున్నారు. అయితే, ఆ తర్వాత వచ్చిన ‘ప్రిన్స్’, ‘ఫంకీ’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో ఈ యంగ్ డైరెక్టర్ కొంత ఒత్తిడిలో ఉన్నారు. సోషల్ మీడియాలో ఆయన కామెడీ టైమింగ్పై మీమ్స్, ట్రోల్స్ వస్తున్నప్పటికీ, వెండితెరపై ఒక ఫుల్ లెంగ్త్ హిట్ను డెలివరీ చేయడం ఇప్పుడు ఆయనకు అత్యవసరంగా మారింది. ఈ క్రమంలో… -
SPIRIT : ‘స్పిరిట్’ తెలుగు స్టేట్స్ రైట్స్ మైత్రి మూవీస్ & పీపుల్ మీడియా చేతికి
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా, ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పిరిట్’. ప్రభాస్ కెరీర్లో 25వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్ మరియు పీపుల్ మీడియా… -
Pawan Kalyan: ‘గాడ్ ఫాదర్’ డైరెక్టర్తో పవన్ కళ్యాణ్.. అంతా ఉత్తిదే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా తన రాజకీయ బాధ్యతలను నిర్వర్తిస్తూనే, మరోవైపు సినిమాలను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆయన కొత్త ప్రాజెక్టుల గురించి ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంది. తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో దర్శకుడు మోహన్ రాజా, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఒక భారీ సినిమా రాబోతుందంటూ వినిపించిన వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.… -
The Raja Saab : ఓటీటీలో ‘ది రాజాసాబ్’.. ఆ స్పెషల్ సీన్స్తో సరికొత్త వెర్షన్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి కాంబినేషన్లో వచ్చిన హారర్ కామెడీ మూవీ ‘ది రాజాసాబ్’. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది. కంటెంట్ విషయంలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో ఈ మూవీ ప్రభాస్ ఫ్యాన్స్ను కొంత నిరాశకు గురిచేసింది. అయితే, ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. Also Read : Surya… -
TheRajaSaab : రాజాసాబ్ 1st వీకెండ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. రెబల్ ‘స్టార్ పవర్’
బాహుబలితో ఇండియన్ సినిమా దశ దిశను మార్చిన ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్గా దూసుకుపోతున్నాడు. ఆయనతో సినిమాలు చేయాలంటే మినిమమ్ రూ. 500 కోట్లు బడ్జెట్ ఉండాల్సిందే. ప్రభాస్ పారితోషికం రూ. 100 నుంచి రూ. 150 కోట్ల వరకు అందుకుంటున్నాడు. అసలు ఆయన సినిమా విడుదలవుతుందంటే చాలు పాన్ ఇండియా వైడే కాదు వరల్డ్ వైడ్ ఆడియెన్స్ థియేటర్లకు పరుగులు పెడతారు. అంతటి స్టార్డమ్ ఉన్న డార్లింగ్, ఈసారి వింటేజ్ వైబ్… -
The Rajasaab : ఓల్డ్ రాజాసాబ్ వచ్చేసాడు.. థియేటర్లు ఫుల్ చేశాడు
రాజాసాబ్ సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయింది ఒక్కటే విషయంలో! టీజర్, ట్రైలర్లో చూపించిన ప్రభాస్ ఓల్డ్ గెటప్కు సంబంధించిన సీన్స్ సినిమాలో ఎక్కడ కనిపించలేదు. దీంతో.. అరె మారుతి ఎందుకిలా చేశాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు అభిమానులు. ఇక ఈ విషయం మారుతి వరకు చేరడంతో.. పెద్దాయనను రెండో రోజు నుంచే థియేటర్లోకి దింపుతున్నామని చెప్పుకొచ్చాడు. రాజాసాబ్ సక్సెస్ మీట్లో ప్రభాస్ ఓల్డ్ లుక్ సీన్స్ సెకండ్ డే ఈవెనింగ్ షోస్ నుంచి… -
The Raja Saab: అర్ధరాత్రి జీవో.. తెలంగాణలో భారీగా పెరిగిన రాజా సాబ్ టికెట్ రేట్లు
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ది రాజా సాబ్’ టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి శుక్రవారం నాడు ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. అయితే, గురువారం రాత్రి ప్రీమియర్స్ వేసేందుకు, శుక్రవారం నుంచి టికెట్ రేట్లు పెంచి అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని నిర్మాతలు కోరారు. అయితే ప్రీమియర్స్ కి పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వం, గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి… -
TheRajaSaab : ఇది రెబెల్ స్టార్ రేంజ్.. భారత ఏకైక నటుడుగా రికార్డ్
సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానుల సందడి మొదలైపోయింది. మరో కొన్ని గంటల్లో రాజాసాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి సీజన్లో మొట్టమొదటిగా పలకరించబోతున్న సినిమా ఇదే. ఈ రోజు సాయంత్రం నుంచే ప్రీమియర్లతో రాజాసాబ్ రచ్చ షురూ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమా పై అంచనాలు పెంచేయగా.. డార్లింగ్ ఫ్యాన్స్కు కావల్సినంత కిక్ ఇచ్చాయి. అటు ఆంధ్ర, కర్ణాటక, ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. Also Read…
తాజావార్తలు
-
Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
-
Yogi Adityanath: మొహర్రంలో కత్తులతో అల్లర్లు చేసే రోజులు పోయాయి.
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!