ఉత్తరప్రదేశ్లోని తాజ్ ట్రాపెజియం జోన్లో అక్రమంగా చెట్ల నరికివేత అంశంపై సుప్రీంకోర్టు కఠినంగా వ్యవహరించింది. నరికివేయబడిన ప్రతి చెట్టుకు ఒక వ్యాపారవేత్తకు లక్ష రూపాయల జరిమానా విధించింది. ఈ వ్యాపారవేత్త మొత్తం 454 చెట్లను నరికివేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Banking Rules: మీరు ATMకి డబ్బు తీసుకోవాడిని వెళ్ళినప్పుడు పొరపాటున కానీ.. లావాదేవీ విఫలమై ఖాతా నుంచి డబ్బు కట్ అవుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఇది తరచుగా జరుగుతుంది. అందుకే, ఆర్బీఐ కఠిన నిబంధనలు రూపొందించింది. ఎవరికైనా ఏదైనా నగదు లావాదేవీ విఫలమైతే, పరిమిత వ్యవధిలో బ్యాంక్ తిరిగి చెల్లిస్తుంది. కానీ, ఇది జరగకపోతే బ్యాంకు తన కస్టమర్ కు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అవును, విఫలమైన లావాదేవీపై ఖాతా నుండి తీసివేయబడిన డబ్బును బ్యాంక్…
రెండు ప్రైవేటు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. ఆదేశాలను పాటించనందుకు యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంది. చట్టపరమైన, నియంత్రణ పరమైన నిబంధనలను ఉల్లంఘించినందుకు భారీ జరిమానా విధించింది.
ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే ఖాతాదారుల నుంచి బ్యాంకులు పెనాల్టీ వసూలు చేస్తున్నాయి. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఐదేళ్లలో మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీ ద్వారా రూ.8,500 కోట్లు ఆర్జించాయి.
Sim Cards : మీ పేరు మీద ఎక్కువ మొత్తంలో సిమ్ కార్డులు ఉన్నాయా.. అయితే మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు టెలికాం చట్టంలో నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ సిమ్ కార్డులను తీసుకున్నట్లయితే భారీ జరిమానా చెల్లించవలసి ఉంటుంది.
TCS : దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీకి కోట్ల రూపాయల దెబ్బ తగిలింది. టాటా గ్రూపునకు చెందిన ఐటీ కంపెనీకి అమెరికా కోర్టు కోట్ల రూపాయల మేర భారీ జరిమానా విధించింది.
బ్యాంక్స్ లో మంచి విషయం ఏమిటంటే.. ఈ మధ్య చాలా బ్యాంక్స్ ఖాతా తెరవడానికి మీకు డబ్బు అవసరం కట్టనవసరం లేదు. జీరో బ్యాలెన్స్ ఖాతాలో వీటిలో చాలా ఉన్నాయి. కానీ జీరో బ్యాలెన్స్ ఖాతాతో, తరచుగా కనీస బ్యాలెన్స్ ఉండదు. కొన్ని సార్లు మైనస్ బ్యాలెన్స్ అవుతుంది. అది ఎంత పెరిగితే అంత ఎక్కువ జరిమానా విదిస్తుంది బ్యాంకు. తరచుగా వ్యక్తులు తమ ఖాతాను మూసివేసే వరకు జరిమానా గురించి కనుగొనరు. అప్పటికి ఆ మైనస్…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అమెరికా కోర్టు భారీ జరిమానా విధించింది. న్యూయార్క్ కోర్టు జడ్జి ఆర్థర్ అంగోరాన్ ట్రంప్, అతని కంపెనీలను మోసం చేసిన కేసులో సుమారు 355 మిలియన్ డాలర్లు అంటే రూ. 3వేల కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించారు.
Tobacco : పాన్ మసాలా, గుట్కా, పొగాకు తయారీ కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. GST విభాగం ఇప్పుడు ఈ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీలకు కొత్త సలహాను జారీ చేసింది.
నిబంధనలను ఉల్లంఘించినందుకు యూనియన్ బ్యాంక్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ జరిమానా విధించింది. ఇటీవల యూనియన్ బ్యాంక్కు సంబంధించి 2019 స్టాట్యూటరీ ఇన్ఫెక్షన్ ఫర్ సూపర్వైజరీ ఎవాల్యూయేషన్ను ఆర్బీఐ నిర్వహించింది. ఆర్బీఐ నిబంధనల్లో భాగంగా ఏ బ్యాంకు అయినా కస్టమర్లతో కుదుర్చుకున్న ఒప్పందాలను లేదా లావాదేవీలకు సంబంధించిన అంశాలను బహిర్గతం చేయడానికి వీల్లేదు. Read Also: కేవలం 35 పైసలుతో రూ.10 లక్షల ఇన్సూరెన్స్ పొందండి అయితే యూనియన్ బ్యాంక్ ఈ నిబంధనలను ఉల్లంఘించడంతో రూ.కోటి…