పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో భారీ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం పాలిటిక్స్లో బిజీగా ఉంటూనే తన సినిమా కమిట్మెంట్స్ను పూర్తి చేస్తున్న పవన్, తాజాగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ముహూర్తానికి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ మూవీ ఎట్టకేలకు ప్రారంభం కానుంది.…
NDA Meeting: ఆంధ్రప్రదేశ్లో తాజా పరిణామాలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.. అయితే, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాల మధ్య నేడు కూటమి నేతల మధ్య అత్యంత ప్రాధాన్యత గల సమావేశం జరగనుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ కలిసి సమావేశం కానున్నారు. ఈ భేటీకి కొంతమంది మంత్రులను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనున్నట్లు…
OTR: తెలంగాణలోకి జనసేన ఎలక్షన్ ఎంట్రీ ఇస్తోంది. అందుకు మున్సిపల్ ఎన్నికల్ని లాంఛ్ప్యాడ్గా ఎంచుకుంది. మిత్రపక్షం బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయాలని డిసైడైన జనసేనాని పవన్కళ్యాణ్ ఈ వారంలో ఇక్కడ మైకందుకోబోతున్నారు. మరి జనసేన ప్రచారం తెలంగాణలో బీజేపీకి లాభనా? లేక నష్టమా? తెలంగాణ ఇంటి పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్ మళ్ళీ సెంటిమెంట్ని రాజేస్తుందా? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన జనసేన ఇప్పుడు తెలంగాణలో అడుగుపెట్టడానికి…
తిరుమల లడ్డు అంశం రాజకీయంగా హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో కూటమి నేతలు జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ అంశంపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించేందుకు రేపు కీలక సమావేశం జరగనుంది. మూడు పార్టీల అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మాధవ్ పాల్గొనే ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రేపు ఉదయం 11 గంటలకు ఉండవల్లి సీఎం నివాసంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ చీఫ్ మాధవ్ సమావేశం కానున్నారు. తిరుమల…
సీఎం చంద్రబాబు ఏడాదిన్నరగా కావాలనే ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేపట్టారని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. తిరుమల లడ్డు నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని రకరకాలుగా ప్రచారం చేశారని, చివరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అసత్య ప్రచారం చేశారని అసహనం వ్యక్తం చేశారు. దేవుడంటే ఏమాత్రం భయం, భక్తి లేకుండా రాజకీయాలు చేశారని ఫైర్ అయ్యారు. అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజని మీద దాడులు చేశారని.. వారు…
ఎట్టకేలకు ‘పవర్ స్టార్’ అభిమానులు ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చేసింది. పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ వేసవి కానుకగా మార్చి 26న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.…
ఫైనల్గా ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం.. ఒకటి లేదా రెండు రోజుల్లోనే ఈ సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ రాబోతోందని తెలుస్తోంది. మొన్నటి వరకు ఈ సినిమా ఏప్రిల్లో వస్తుందని ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం.. మేకర్స్ మార్చి 26 లేదా 27వ తేదీని లాక్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ డేట్కు రావాల్సిన రామ్…
MLA Arava Sridhar: మహిళా ఆరోపణల నేపథ్యంలో వివాదాల్లో చిక్కుకున్న జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ పూర్తయింది. గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న శ్రీధర్, పార్టీ ఆదేశాల మేరకు కమిటీ ముందు హాజరై తన వాదనను వినిపించినట్లు సమాచారం. Sarpanch as Chimpanzee: కోతులను తరిమేందుకు చింపాంజీ అవతారమెత్తిన సర్పంచ్! శివశంకర్, టీసీ వరుణ్, రమాదేవితో కూడిన త్రిసభ్య కమిటీ ఈరోజు రైల్వే…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే, ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. మేకర్స్ ఇదివరకే సమ్మర్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. మార్చ్ 27 రావాల్సిన రామ్ చరణ్ ‘పెద్ది’ వాయిదా పడనుందని తెలుస్తుండగా.. అదే రోజు ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.…
MLA Arava Sridhar Controversy: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం మరోసారి సంచలనంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించి బాధితురాలిగా పేర్కొంటున్న మహిళా ఉద్యోగి తాజాగా మరో సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ఆమె తన ఆవేదనను వ్యక్తం చేస్తూ రాజకీయ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. 32GB ఇంటర్నల్ స్టోరేజ్, డాల్బీ ఆడియో, QLED 55 అంగుళాల డిస్ప్లే.. Xiaomi FX Pro QLED Ultra HD 4K టీవీపై…