పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా మేనల్లుడు అయిన సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”బ్రో”.నటుడు అలాగే దర్శకుడు అయిన నముద్రఖని నటించి తెరకెక్కించిన తమిళ్ బ్లాక్ బస్టర్ అయిన వినోదయ సీతం అనే సినిమా ను రీమేక్ గా తెలుగులో బ్రో ది అవతార్ గా తెరకెక్కిస్తున్నారు.. తెలుగులో కూడా సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది రీమేక్ సినిమా అయినప్పటికీ ఈ సినిమా ప్రకటించినప్పటి నుండే అంచనాలు కూడా భారీగా…
అసలు పవన్ ఎక్కడి నుండి పోటీ చేస్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు.. ఎమ్మెల్యే కాకుండా ముఖ్యమంత్రి ఎలా అవుతారంటూ ఎద్దేవా చేశారు.. ఇక, పవన్ కల్యాణ్ ఈ సారి ఎన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తాడో ముందుగా చెప్పాలని సెటైర్లు వేశారు.
Sujeeth: రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ సుజీత్. కుర్ర డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే భారీ హిట్ ను అందుకున్నాడు. ఇక ఆ హిట్ తోనే ప్రభాస్ తో సాహో లాంటి పాన్ ఇండియా సినిమా తీసే ఛాన్స్ పట్టేశాడు. సినిమా హిట్టా.. ఫట్టా అని పక్కన పెడితే.. సుజీత్ ఈ సినిమా కోసం పడిన కష్టం అంతాఇంతా కాదు.