కరోనా కారణంగా మూతబడ్డ థియేటర్స్, ప్రతి స్టార్ హీరోకి నెపోటిజం మరకలు, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీల నుంచి పాన్ ఇండియా దండయాత్రలు, సొంత ఆడియన్స్ నుంచి బాయ్కాట్ విమర్శలు… ఇన్ని కష్టాల మధ్య హిందీ చిత్ర పరిశ్రమ నలిగిపోతుందా? దశాబ్దాలుగా ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఉన్న బాలీవుడ్ ఇక కోలుకోదా అనే చర్చల మధ్య సే
Shahrukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ చాలా ఏళ్ళ తరువాత పఠాన్ తో భారీ హిట్ ను అందుకున్నాడు. కొన్ని నెలలుగా బాలీవుడ్ లో ఒక మంచి హిట్ లేదు. స్టార్ హీరోలు సైతం చేతులు ఎత్తేశారు.. ఇక ట్రోలర్స్ బాలీవుడ్ పతనం అని కామెంట్స్ చేస్తున్న సమయంలో పఠాన్ రంగంలోకి దిగాడు.
బాలీవుడ్ బాక్సాఫీస్ ని అందరూ కోరుకున్నట్లుగానే రివైవ్ చేశాడు బాద్షా షారుఖ్ ఖాన్. దాదాపు దశాబ్దం తర్వాత పఠాన్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన షారుఖ్ ఖాన్, కష్టాల్లో ఉన్న బాలీవుడ్ ని ఒడ్డున పడేసాడు. హిందీ మార్కెట్ ని పూర్తిగా రివైవ్ చేసిన షారుఖ్ ఖాన్, కేవలం అయిదు రోజుల్లో అయిదు వందల కోట్లు రాబట్టాడు. �
షారుఖ్ ఖాన్, దీపికా పదుకునేలు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన పఠాన్ చిత్రాన్ని వివాదాలు వెంటాడుతున్నాయి. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోయే చిత్రం 'పఠాన్' నుంచి కొత్త పాట 'బేషరమ్ రంగ్' తాజా వివాదానికి దారితీసింది.