చిన్న పిల్లలు నవ్వినప్పుడు, ఆడినప్పుడు చాలా అందంగా కనిపిస్తారు. కానీ కొన్నిసార్లు వారి ఆకస్మిక దూకుడు కార్యకలాపాలు కోపం తెప్పిస్తాయి. అయినప్పటికీ, వారు చేసే ఈ దూకుడు కార్యకలాపాల వెనుక చాలా కారణాలు ఉండవచ్చు.
గుజరాత్లోని వడోదరలో దారుణం జరిగింది. ఓ స్కూల్ వ్యాన్ డ్రైవర్ అతి వేగంతో దూసుకుపోవడంతో డోర్ ఓపెన్ అయి ఇద్దరు విద్యార్థినులు కిందపడి పోయారు. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. కానీ డ్రైవర్ మాత్రం ఆపకుండా వెళ్లిపోయాడు.
కర్నూలు జిల్లా ఆదోనిలో ఈశ్వర్ అనే బీటెక్ విద్యార్థి రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మొబైల్లో గేమ్స్ ఆడవద్దని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురై ఈశ్వర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.
ప్రతినిత్యం సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఇందులో చాలావరకు ఫన్నీ వీడియోలు ఉంటాయి., మరికొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇకపోతే తాజాగా ఓ పిల్లాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అనుకోకుండా ఇంట్లో స్విచ్ బోర్డు దగ్గర మంట రాగా ఆ పిల్లాడు తన సమయస్ఫూర్తితో పెను ప్రమాదం నుండి బయట పడేసాడు. ఈ వీడియో సంబంధించి పూర్తి…
ఫ్రొఫెసర్ల వేధింపులతో ఓ జూనియర్ డాక్టర్ నిండు ప్రాణాలను బలితీసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో ట్రైనింగ్ తీసుకుంటున్న జూనియర్ డాక్టర్ దివేష్ గార్గ్ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. ఒక ప్రొఫెసర్ తన కొడుకు థీసిస్ను రెండుసార్లు తిరస్కరించాడని.. ప్రొఫెసర్లు నిరంతరం వేధింపులకు పాల్పడటంతోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ ఛైర్మన్ కోసలి అప్పారావు భ్రూణ హత్యలపై స్పందించారు. చెత్త కుండీలు కాలువలలో శివులను పడేయటం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ.. పిల్లలు వద్దనుకుంటే తమకి అప్పంగించ వచ్చని స్పష్టం చేశారు.
ఉదయం పదకొండు దాటి ఉండవచ్చు.. అదొక విమానాశ్రయం.. అక్కడికి వచ్చే ప్లాట్ఫారమ్స్ నిండా ప్రజలు వస్తూ పోతూ ఉంటారు. గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు ఒకరి తర్వాత ఒకరుగా చేరుకుంటున్నారు. ఇంతలో ఓ దంపతులు మూడేళ్ల చిన్నారితో అక్కడికి వచ్చారు. పిల్లాడితో వచ్చిన దంపతులు కొద్దిసేపు తమ ఫోన్లు చెక్ చేసుకుంటూ మాట్లాడుకోవడంలో బిజీగా ఉన్నారు. గారాల బిడ్డ పక్కనే ఉన్నా తల్లిదండ్రులిద్దరూ చూసుకుంటున్నారు. అయితే కాసేపు ఊరికే పట్టించుకోకుండా ఉండడంతో ఆ అల్లరి పిల్లడు క్షణాల్లోనే మాయమైపోయాడు.…
తల్లిదండ్రుల మధ్య ఘర్షణకు ఓ నిండు ప్రాణం బలైంది. పుట్టుకతో మూగవాడు కావడం ఆ బాలుడికి శాపమైంది. చివరకు కన్న తల్లిదండ్రులే బాలుడి చావుకు కారణమయ్యారు. అసలేం జరిగిందంటే..
టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును మంగళవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. అయితే.. టీమిండియా జట్టులో ఫినిషర్ రింకూ సింగ్ పేరు లేకపోవడంతో.. క్రికెట్ అభిమానులతో పాటు, పలువురు మాజీ క్రికెటర్లు ఆశ్చర్యపోయారు. మరోవైపు.. అతని తల్లిదండ్రులు కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కేవలం రింకూ సింగ్ పేరు ట్రావెల్ రిజర్వుగా మాత్రమే ఉంది. మరోవైపు.. టీమిండియాకు ఫినిషర్ లేకుండానే మెగా టోర్నీలో ఆడేందుకు సిద్ధమవుతుంది.