Paralympics 2024: పారాలింపిక్స్కు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ఈ క్రీడలు స్టార్ట్ కానున్నాయి. మొన్నటి వరకు జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ క్రీడలను ఘనంగా నిర్వహించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన పారిస్ ఇప్పుడు మరోసారి అలరించేందుకు రెడీ అవుతుంది
పారాలింపిక్స్ లో భారత్ కు తాజాగా మరో రెండు పతకాలు వచ్చాయి. హై జంప్ లో మరియప్పన్ తంగవేలు రజత పతకం సాధించగా.. ఇదే హై జంప్ లోనే శరద్ కుమార్ కాంస్య పతకం సాధించారు. హై జంప్ లో మరియప్పన్ తంగవేలు మరియు శరద్ కుమార్ ఇద్దరు పతకాలు సాధించటం గమనార్హం. దీంతో ఇవాళ భారత్ కు ఒక రజతం, రెండు కాంస్య పతకాలు వచ్చినట్లైంది. ఇక ఇవాళ వచ్చిన పతకాలతో ఇండియా కు వచ్చిన…
ఇటీవలే జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్ను అంగరంగ వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా ఈ క్రీడలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించారు. కాగా, ఈరోజు నుంచి పారా ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ టోక్యో పారా ఒలింపిక్స్ క్రీడల్లో మొత్తం 163 దేశాల నుంచి 4500 మంది పారా అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. పారా ఒలింపిక్స్కు అన్ని సిద్ధం చేశారు. 22 క్రీడాంశాల్లో 540 పతక ఈవెంట్లు జరగబోతున్నాయి. ఇక భారత్…