T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్-8 మ్యాచ్ లో శ్రీలంకతో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఇవాళ తలపడబోతుంది. ఈ రౌండ్ లో ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో రాణించని పాక్.. ఇప్పుడు సెమీఫైనల్ అవకాశాలను నిర్ణయించుకునే పరిస్థితిలో ఉంది.
T20 World Cup: భారత్లో ఆడమని ప్రకటించి బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ నుంచి బహిష్కరణకు గురైంది. బంగ్లాకు మద్దతుగా తాము కూడా టోర్నీని బహిష్కరిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) ప్రగల్భాలు పలికింది. అయితే, టోర్నీని బాయ్కాట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఆంక్షలు విధిస్తామని ఐసీసీ హెచ్చరించింది. ఈ దెబ్బతో పాకిస్తాన్ దిగొచ్చింది. చివరకు టీ20 ప్రపంచ కప్ 2026 కోసం తన జట్టును ప్రకటించింది. ఐసీసీ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే పీసీబీ 15 మందితో…