మంత్రి గా ఉన్న ఈటల రాజేందర్ అనేక భూ కబ్జా లకు పాల్పడ్డారు. 112 సర్వే నెంబర్ లో 6 ఎకరాలలో భూకబ్జా కు పాల్పడ్డారు అని హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ కౌశిక్ రెడ్డి అన్నారు. అసైన్డ్ భూములు అమ్మకం , కొనుగోలు నిషేధం. ఈటల అనుచరుడు సూరి .. 33 ఎకరాలను కబ్జా చేశారు. ఈటల రాజేందర్ పై సీబీఐ విచారణ జరించాలి. అక్రమాలకు పా�