Home
Ott Platforms
Ott Platforms News
-
Telegram: యూజర్లకు అలర్ట్! టెలిగ్రామ్కు కేంద్రం నోటీసులు.. ఎందుకంటే?
ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ (I&B మంత్రిత్వ శాఖ) టెలిగ్రామ్కు నోటీసు జారీ చేసింది. OTT ప్లాట్ఫారమ్ల నుండి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. పలు OTT ప్లాట్ఫారమ్లు (జియోసినిమా, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటివి) టెలిగ్రామ్లో తమ కాపీరైట్ కంటెంట్ను పైరసీ ద్వారా పెద్ద ఎత్తున పంచుకుంటున్నారని ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత, 3,142 టెలిగ్రామ్ ఛానెల్స్లో సినిమాలు, OTT కంటెంట్లు పైరసీ రూపంలో పంపిణీ అవుతున్నట్లు గుర్తించారు.… -
OTT: ఓటీటీ లవర్స్ కు షాక్.. ఐదు OTT ప్లాట్ఫామ్లను బ్లాక్ చేసిన కేంద్రం.. లిస్ట్ లో ఉన్నవి ఇవే
ఓటీటీ లవర్స్ కు కేంద్రం బిగ్ షాకిచ్చింది. ఏకంగా ఐదు ఓటీటీ ప్లాట్ ఫామ్ లను బ్లాక్ చేసింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ MoodXVIP, Koyal PlayPro, Digi Movieplex, Feel, Jugnoo అనే ఐదు OTT ప్లాట్ఫారమ్లను బ్లాక్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసిందని అధికారులు తెలిపారు. అశ్లీల, అభ్యంతరకరమైన కంటెంట్ను ప్రసారం చేసినందుకు కేంద్ర ప్రభుత్వం ఐదు OTT ప్లాట్ఫామ్లను బ్లాక్ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021, అశ్లీల నిరోధక చట్టాల… -
GST-TV prices: కొత్త జీఎస్టీతో భారీగా తగ్గనున్న టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ ధరలు.. పూర్తి వివరాలు..
GST-TV prices: మోడీ సర్కార్ సామాన్య ప్రజలకు జీఎస్టీ సవరణలతో శుభవార్త చెప్పారు. ఈ పెస్టివల్ సీజన్కు ముందే సగటు ప్రజలకు అవసరయ్యే అన్ని వస్తువులపై జీఎస్టీని తగ్గించారు. ముఖ్యంగా, ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్లు, నిత్యావరసరాలు మరింత సరసమైన ధరలకు వినియోగదారుడికి అందుబాటులోకి రాబోతున్నాయి. ముఖ్యంగా, పండగలకు ముందు ప్రీమియం టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు కొనుగోలు చేయాలనే వారికి పండగే అని చెప్పవచ్చు. -
Tollywood: 300 + సినిమాలు ఫర్ సేల్
టాలీవుడ్లో ఇప్పుడు ఒక వింత పరిస్థితి ఏర్పడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమ లెక్కలు వేరేగా ఉండేవి, కానీ ఇప్పుడు ఓటీటీ సంస్థల పెత్తనం ఎక్కువైపోయిన తర్వాత సినిమా మార్కెట్ పూర్తిగా మారిపోయింది. కరోనా తర్వాత ఓటీటీ సంస్థలు సినిమాలకు భారీ రేట్లు వెచ్చించి చాలా సినిమాలను కొనుగోలు చేశాయి. Also Read: Anirudh: అనిరుథ్కి పెట్టిన డబ్బులొచ్చేశాయ్.. కానీ? అయితే, ఆ సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు అవే సంస్థలు దారుణంగా… -
JioHotstar: జయహో.. జియోహాట్స్టార్! 100 మిలియన్ల మార్కు టచ్
JioHotstar: భారతదేశంలో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో మరో కొత్త రికార్డు నమోదు చేసింది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫాం జియోహాట్స్టార్ తన 100 మిలియన్ల సభ్యులను దాటి భారీ వినియోగదారుల బేస్ను ఏర్పరుచుకుంది. ఈ గణనీయమైన వృద్ధికి అనేక అంశాలు కారణమయ్యాయి. ముఖ్యంగా కంటెంట్ ఆఫర్లు అందుబాటు ధరలలో ఉండడం, మంచి యాక్సెస్ వంటి అంశాలు కీలక పాత్ర పోషించాయి. Read Also: Viral Video: బెడ్రూంలోకి ఆవు, ఎద్దు.. కప్బోర్డులో చిక్కుకున్న మహిళ.. వైరల్ వీడియో.. ఇదివరకు… -
JioHotstar: ఓటీటీ ప్రపంచంలో సత్తా చూపడానికి సిద్దమవుతున్న జియోహాట్స్టార్!
JioHotstar: తాజాగా డిస్నీ స్టార్ ఓటీటీ లవర్స్కు ఒక అదిరిపోయే న్యూస్ చెప్పింది. త్వరలోనే ‘జియోహాట్స్టార్’ పేరిట ఒక కొత్త స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఇది జియో సినిమా, డిస్నీ+ హాట్స్టార్ లను కలిపిన ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు. “స్ట్రీమింగ్లో సరికొత్త శకం” అంటూ డిస్నీ స్టార్ సంస్థ ఈ కొత్త ప్లాట్ఫామ్ కు సంబంధించిన టీజర్ను విడుదల చేసింది. ఇకపై ఈ రెండు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ల కంటెంట్ను ఒకే యాప్లో చూడగలుగుతాం. Also Read:… -
Recharge Best Plans: ఓటీటీ ప్లాన్స్ అందించే బెస్ట్ రీఛార్జ్లు ఇవే..
Recharge Best Plans: టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్లలో కాలింగ్, ఇంటర్నెట్ డేటాతోపాటు అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలో ఓటీటీ ప్లాట్ఫారమ్లకు ఉచిత సభ్యత్వం, ఉచిత కాలర్ ట్యూన్ మొదలైనవి కూడా ఉంటాయి. జియో, ఎయిర్టెల్ కూడా ఇటువంటి రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇందులో వినియోగదారులు కాలింగ్, డేటా, SMS, కాలర్ ట్యూన్ ఇంకా ముఖ్యంగా ఉచిత ఓటీటీ ప్లాట్ఫారమ్లకు యాక్సెస్ పొందుతున్నారు. మరి ఈ రెండు కంపెనీలు అందిస్తున్న ప్లాన్ల గురించి చూద్దాం..… -
Rakshith Shetty : ఓటీటీ సంస్థల పై హీరో సంచలన వ్యాఖ్యలు..
కన్నడ స్టార్ హీరో, డైరెక్టర్ రక్షిత శెట్టి పేరు అందరికీ తెలిసే ఉంటుంది.. ఈయన తాజాగా ఓటీటీ సంస్థలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.. 777 చార్లీ, సప్త సాగరాలు దాటి వంటి చిత్రాలతో టాలీవుడ్కు దగ్గరైన ఈయన తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. ఈ క్రమంలో ట్విట్టర్ ద్వారా ఓటీటీ సంస్థల పై మండిపడ్డారు.. ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ హీరో నిర్మాతగా తెరకెక్కించిన ఏకం వెబ్ సీరిస్ త్వరలోనే… -
OTT platforms: 18 OTT ప్లాట్ఫారమ్లను బ్లాక్ చేసిన కేంద్రం.. కారణమిదే..
OTT platforms: అసభ్యకరమై కంటెంట్ ఉన్నందున కేంద్ర ప్రభుత్వం 18 OTT ప్లాట్ఫారమ్లను బ్లాక్ చేసింది. ఓటీలతో పాటు 57 సోషల్ మీడియా హ్యాండల్స్ని నిషేధించింది. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ హెచ్చరికల తర్వాత దేశ వ్యాప్తంగా 18 OTT ప్లాట్ఫారమ్లు, 19 వెబ్సైట్లను, 10 యాప్లను, 57 సోషల్ మీడియా హ్యాండిల్స్ని బ్లాక్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. -
OTT: తెలుగు నిర్మాతలకు నిద్రలేకుండా చేస్తున్న OTT ప్లాట్ఫారమ్లు!
Telugu Producers sleepless nights due to OTT platforms: OTT ప్లాట్ఫారమ్ల కారణంగా తెలుగు నిర్మాతలు నిద్ర లేని రాత్రులు అనుభవిస్తున్నారని టాలీవుడ్ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొన్నేళ్ల ముందు, టాలీవుడ్ మేకర్స్ చాలా సినిమాల బడ్జెట్పై చాలా స్పష్టంగా ఉండేవారు. మొదట హీరో మార్కెట్ను చూసి దాన్ని బట్టి బడ్జెట్ లు ప్లాన్ చేసుకునేవారు. వీరికి OTT బిజినెస్ కూడా స్పష్టంగా కనిపించడంతో ఆ బడ్జెట్ను పెంచి సినిమాలు తీస్తున్నారు. అయితే డిజిటల్…
తాజావార్తలు
-
Sheikh Hasina: “నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు”: షేక్ హసీనా
-
Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
-
PeddiTrailer : ‘పెద్ది’ పెద్దగా మెప్పిచలేకపోయాడా? రెహమాన్ దెబ్బేసాడా?
-
MS Dhoni-IPL 2027: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ.. అసలు విషయం చెప్పేసిన సురేశ్ రైనా!
-
Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ ‘లాక్డౌన్’ లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!