GST-TV prices: మోడీ సర్కార్ సామాన్య ప్రజలకు జీఎస్టీ సవరణలతో శుభవార్త చెప్పారు. ఈ పెస్టివల్ సీజన్కు ముందే సగటు ప్రజలకు అవసరయ్యే అన్ని వస్తువులపై జీఎస్టీని తగ్గించారు. ముఖ్యంగా, ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్లు, నిత్యావరసరాలు మరింత సరసమైన ధరలకు వినియోగదారుడికి అందుబాటులోకి రాబోతున్నాయి. ముఖ్యంగా, పండగలకు ముందు ప్రీమియం టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు కొనుగోలు చేయాలనే వారికి పండగే అని చెప్పవచ్చు.
టాలీవుడ్లో ఇప్పుడు ఒక వింత పరిస్థితి ఏర్పడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమ లెక్కలు వేరేగా ఉండేవి, కానీ ఇప్పుడు ఓటీటీ సంస్థల పెత్తనం ఎక్కువైపోయిన తర్వాత సినిమా మార్కెట్ పూర్తిగా మారిపోయింది. కరోనా తర్వాత ఓటీటీ సంస్థలు సినిమాలకు భారీ రేట్లు వెచ్చించి చాలా సినిమాలను కొనుగోలు చేశాయి. Also Read: Anirudh: అనిరుథ్కి పెట్టిన డబ్బులొచ్చేశాయ్.. కానీ? అయితే, ఆ సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు అవే సంస్థలు దారుణంగా…
JioHotstar: భారతదేశంలో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో మరో కొత్త రికార్డు నమోదు చేసింది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫాం జియోహాట్స్టార్ తన 100 మిలియన్ల సభ్యులను దాటి భారీ వినియోగదారుల బేస్ను ఏర్పరుచుకుంది. ఈ గణనీయమైన వృద్ధికి అనేక అంశాలు కారణమయ్యాయి. ముఖ్యంగా కంటెంట్ ఆఫర్లు అందుబాటు ధరలలో ఉండడం, మంచి యాక్సెస్ వంటి అంశాలు కీలక పాత్ర పోషించాయి. Read Also: Viral Video: బెడ్రూంలోకి ఆవు, ఎద్దు.. కప్బోర్డులో చిక్కుకున్న మహిళ.. వైరల్ వీడియో.. ఇదివరకు…
JioHotstar: తాజాగా డిస్నీ స్టార్ ఓటీటీ లవర్స్కు ఒక అదిరిపోయే న్యూస్ చెప్పింది. త్వరలోనే ‘జియోహాట్స్టార్’ పేరిట ఒక కొత్త స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఇది జియో సినిమా, డిస్నీ+ హాట్స్టార్ లను కలిపిన ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు. “స్ట్రీమింగ్లో సరికొత్త శకం” అంటూ డిస్నీ స్టార్ సంస్థ ఈ కొత్త ప్లాట్ఫామ్ కు సంబంధించిన టీజర్ను విడుదల చేసింది. ఇకపై ఈ రెండు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ల కంటెంట్ను ఒకే యాప్లో చూడగలుగుతాం. Also Read:…
Recharge Best Plans: టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్లలో కాలింగ్, ఇంటర్నెట్ డేటాతోపాటు అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలో ఓటీటీ ప్లాట్ఫారమ్లకు ఉచిత సభ్యత్వం, ఉచిత కాలర్ ట్యూన్ మొదలైనవి కూడా ఉంటాయి. జియో, ఎయిర్టెల్ కూడా ఇటువంటి రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇందులో వినియోగదారులు కాలింగ్, డేటా, SMS, కాలర్ ట్యూన్ ఇంకా ముఖ్యంగా ఉచిత ఓటీటీ ప్లాట్ఫారమ్లకు యాక్సెస్ పొందుతున్నారు. మరి ఈ రెండు కంపెనీలు అందిస్తున్న ప్లాన్ల గురించి చూద్దాం..…
కన్నడ స్టార్ హీరో, డైరెక్టర్ రక్షిత శెట్టి పేరు అందరికీ తెలిసే ఉంటుంది.. ఈయన తాజాగా ఓటీటీ సంస్థలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.. 777 చార్లీ, సప్త సాగరాలు దాటి వంటి చిత్రాలతో టాలీవుడ్కు దగ్గరైన ఈయన తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.. ఈ క్రమంలో ట్విట్టర్ ద్వారా ఓటీటీ సంస్థల పై మండిపడ్డారు.. ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ హీరో నిర్మాతగా తెరకెక్కించిన ఏకం వెబ్ సీరిస్ త్వరలోనే…
OTT platforms: అసభ్యకరమై కంటెంట్ ఉన్నందున కేంద్ర ప్రభుత్వం 18 OTT ప్లాట్ఫారమ్లను బ్లాక్ చేసింది. ఓటీలతో పాటు 57 సోషల్ మీడియా హ్యాండల్స్ని నిషేధించింది. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ హెచ్చరికల తర్వాత దేశ వ్యాప్తంగా 18 OTT ప్లాట్ఫారమ్లు, 19 వెబ్సైట్లను, 10 యాప్లను, 57 సోషల్ మీడియా హ్యాండిల్స్ని బ్లాక్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
Telugu Producers sleepless nights due to OTT platforms: OTT ప్లాట్ఫారమ్ల కారణంగా తెలుగు నిర్మాతలు నిద్ర లేని రాత్రులు అనుభవిస్తున్నారని టాలీవుడ్ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొన్నేళ్ల ముందు, టాలీవుడ్ మేకర్స్ చాలా సినిమాల బడ్జెట్పై చాలా స్పష్టంగా ఉండేవారు. మొదట హీరో మార్కెట్ను చూసి దాన్ని బట్టి బడ్జెట్ లు ప్లాన్ చేసుకునేవారు. వీరికి OTT బిజినెస్ కూడా స్పష్టంగా కనిపించడంతో ఆ బడ్జెట్ను పెంచి సినిమాలు తీస్తున్నారు. అయితే డిజిటల్…
సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో భారతీయ సంస్కృతిని, సమాజాన్ని కించపరిచేలా ప్రభుత్వం అనుమతించదనిసమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం ఓటీటీ ప్రతినిధులతో అన్నారు. ఓటీటీ ప్లాట్ఫారమ్ల ప్రతినిధులతో ఇక్కడ జరిగిన సమావేశంలో అనురాగ్ ఠాకూర్ ఈ విషయం చెప్పారు.
ఆన్లైన్లో సినిమాలను ప్రేక్షకులకు చూపించే ముందు అశ్లీలత మరియు హింసకు సంబంధించిన కంటెంట్ను తరవుగా చెక్ చేసిన తర్వాతే ప్లాట్ ఫాంలలో వదలలాలని భారతదేశం ప్రముఖ OTT స్ట్రీమర్లకు (నెట్ఫ్లిక్స్ NFLX.O, Disney DIS.N) చెప్పింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, జూన్ 20న సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదన స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లకు అందించబడింది. జూన్ 20న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదన స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లకు…