నటుడు నరేష్, పవిత్రా లోకేష్ ఇటీవల నటించిన మళ్లీ పెళ్లి సినిమాను వివాదాలు వదలడం లేదు. ఈ సినిమా రిలీజ్ ముందు రోజు నుంచే ఈ సినిమా మీద కేసులు నమోదు చేస్తూ వస్తోంది నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి. ఈ సినిమాలో చిత్రనిర్మాతలు తన పాత్రను చెడుగా చూపించారని నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి ఇప్పటికే ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా OTTలో ప్రసారం అవుతుండగా మరోసారి రమ్య…
OTT Apps : మీకు దూరదర్శన్ యుగం గుర్తుందా... దానికి యాంటెన్నాను ఫిక్స్ చేయడం.. తద్వారా సిగ్నల్స్ క్యాచ్ చేయడం గుర్తుండే ఉంటుంది. యాంటెన్నాలతో కూడిన టీవీలు దాదాపు కనుమరుగయ్యాయి.
OTT platforms: OTT ప్లాట్ఫారమ్లకు పొగాకు వ్యతిరేక హెచ్చరికలను తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం నిర్ణయం తీసుకుంది. కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇకపై ఓటీటీలో ప్రదర్శితమయ్యే సినిమాలు, టెలివిజన్ ప్రోగ్రాంలలో పొగాకు వ్యతిరేఖ హెచ్చరికలను ప్రదర్శించాల్సి ఉంటుంది.
After realising the negative impact of the Over The Top (OTT) platform on the footfall to the movie theatres, the Telugu Films Producers Council (TFPC) has taken a decision to stream the movies on OTT 50 days after the theatrical release of the films.