OPPO Pad SE: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో (OPPO) తాజాగా తన కొత్త టాబ్లెట్ ఒప్పో ప్యాడ్ SE (OPPO Pad SE) ను భారత్ లో లాంచ్ చేసింది. అబ్బురపరిచే స్పెసిఫికేషన్లు, తక్కువ ధరతో ఈ టాబ్లెట్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ కొత్త ఒప్పో ప్యాడ్ SE ఫీచర్లు ఏంటో ఒకసారి చూసేద్దామా.. డిస్ప్లే, డిజైన్: ఈ కొత్త ఒప్పో Pad SEలో 11 అంగుళాల FHD+ LCD డిస్ప్లే…