టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ హాట్ కామెంట్స్ చేశాడు. తనకూ ఒకప్పుడు ఎంఎస్ ధోనితో విభేదాలు ఉన్నాయంటూ తెలిపాడు. కాగా ధోని సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్కప్ గెలిచిన భారత జట్టులో ఈ కేరళ బౌలర్ సభ్యుడిగా ఉన్నాడు.
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే వన్డే వరల్డ్ కప్ జరుగనుంది. ఈ క్రమంలో ఈ వరల్డ్ కప్ లో పాల్గొనే సౌతాఫ్రికా జట్టును దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడించింది. మొత్తం 15 మందికి ఈ జట్టులో స్థానం కల్పించారు.
World Cup Team: వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎలా రాణిస్తుందనేది ఇప్పుడు చాలా ఆసక్తిగా మారింది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ సెప్టెంబర్ 2వ తేదీ అర్థరాత్రి ఆ 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది.
ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్-2023కి ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉంది. అక్టోబర్ 5న ప్రారంభ మ్యాచ్లో ఇంగ్లాండ్తో న్యూజిలాండ్తో తలపడనుంది. భారత్ ప్రపంచకప్కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతున్న తరుణంలో టీమిండియాను కొన్ని అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత గడ్డపై జరుగనున్న వన్డే ప్రపంచకప్ ను ఐసీసీ నిర్వహిస్తుంది. ఇప్పటికే మ్యాచ్లు జరిగే వేదికలు, మ్యాచ్ షెడ్యూల్ వివరాలను బీసీసీఐ వెల్లడించింది. తాజాగా వన్డే ప్రపంచకప్కు సంబంధించిన మ్యాచ్ల టికెట్లను ఆగస్టు 10 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం టీమిండియా వన్డే వరల్డ్ కప్ సన్నాహకాల్లో ఉంది. ఈ క్రమంలో జులై 12 నుంచి విండీస్ తో నెల రోజుల పాటు సిరీస్ లను భారత జట్టు ఆడనుంది. ఇందుకోసం భారత్ ఇప్పటికే కరేబియన్ దీవులకు చేరుకుంది. ఈ సంవత్సరంతో పాటు వచ్చే ఏడాది కూడా వరల్డ్ కప్ టోర్నమెంట్ జరుగనుంది. ఈ ఏడాది అక్టోబర్ తో పాటు 2024లో టీ20 వరల్డ్ కప్ జరుగనుంది. అయితే.. ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ లో…
అయితే ఇది సాధ్యం కావాలంటే.. ఒకట్రెండు మ్యాచ్ ల్లో ఆడితే సరిపోదు.. నెలన్నర రోజుల పాటు క్రికెటర్స్ తమ బెస్ట్ ఇవ్వాలి.. ముఖ్యంగా నాకౌట్ దశలో సత్తా చాటాలి.. అప్పుడే భారత జట్టు ఖాతాలో మరో ప్రపంచకప్ వచ్చి చేరుతుంది. గత ఏడాది కాలంగా టీమిండియాను ఒక సమస్య తీవ్రంగా కలిచివేస్తోంది. గతేడాది ఆసియా కప్ నుంచి ఈ సమస్య మరీ ఎక్కువైంది. పరిమిత ఓవర్ల క్రికెట్ లో టీమిండియాకు ఇది అతి పెద్ద మైనస్ గా…
India vs Pakistan: వన్డే వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఐసీసీ ఖరారు చేసింది. అయితే అందరి కళ్లు మాత్రం భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పైనే కేంద్రీకృతం అయ్యాయి. చాలా రోజుల తర్వాత మరోసారి దాయాదుల మధ్య సమరం క్రికెట్ లవర్స్ కి కిక్ ఇవ్వబోతోంది.