జనసేన అధినేత పవన్ కల్యాణ్కు నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్… ఇటీవల పవన్ కల్యాణ్ వైజాగ్ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం.. ఆ తర్వాత ఆంక్షల మధ్య ఆయన వైజాగ్ను వీడడం.. జనసేన ప్రధాన కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో.. అధికార పార్టీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో మూడు పెళ్లిళ్ల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు పవన్ .. నేను మూడు సార్లు పెళ్లి చేసుకున్నానని మూడు రాజధానులు పెట్టాలా? మీరు కూడా…