Nobel Prize 2022: రసాయన శాస్త్రంలో విశేష కృషికి గానూ.. ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి వరించింది. క్లిక్ కెమిస్ట్రీ, బయో ఆర్తోగోనల్ కెమిస్ట్రీ అభివృద్ధికి గానూ కరోలిన్ బెర్టోజీ, మోర్టెన్ మెల్డార్, బారీ షార్ప్లెస్ నోబెల్ బహుమతి అందుకున్నారు. ఇంజనీరింగ్ టూల్స్ ఫర్ మాలుక్యూల్స్ బిల్డింగ్స్ పై వీరంతా పరిశోధనలు చేశారు. బారీ షార్ప్ లెస్, మోర్టెన్ మెల్డల్ క్లిక్ కెమిస్ట్రీ క్రియాత్మక రూపానికి పునాది వేశారు. పరమాణు బిల్డింగ్స్ బ్లాక్స్ పై పరిశోధనలు చేశారు.…
ఈ ఏడాది వరుసగా వివిధ రంగాలకు చెందిన నోబెల్ ప్రైజ్లను ప్రకటిస్తూ వస్తున్నారు.. ఈ సంవత్సరం రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ)లో జర్మనీకి చెందిన బెంజమిన్ లిస్ట్, అమెరికాకు చెందిన డేవిడ్ డబ్ల్యూసీ మెక్మిలన్లకు కెమిస్ట్రీ నోబెల్ వరించింది.. అణువులను నిర్మించడానికి అసిమెట్రిక్ ఆర్గానోకాటలిసిస్ అనే కొత్త మార్గాన్ని అభివృద్ధి చేసినందుకుగాను గాను నోబెల్ అవార్డును లిస్ట్, మెక్మిలన్లకు దక్కింది. వీరి ఆవిష్కరణలు ఫార్మాసూటికల్ పరిశోధనలపై గొప్ప ప్రభావం చూపిందని ఈ సందర్భంగా పేర్కొన్న అకాడమీ.. నోబెల్తో విజేతలకు…