Nivetha Thomas: నేటి సాంకేతిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంతటి విప్లవాత్మక మార్పులు తెస్తుందో, అదే స్థాయిలో దుర్వినియోగానికి కూడా గురవుతోంది. తాజాగా సినీ తారల వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ఏఐ సృష్టించిన నకిలీ చిత్రాలు (Deepfakes) సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. హీరోయిన్ శ్రీలీల ఈ అంశంపై స్పందించిన కొద్ది సేపటికే, మరో హీరోయిన్ నివేదా థామస్ కూడా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ఘాటైన ప్రకటన విడుదల…
టాలీవుడ్ కు మరొక స్టార్ హీరోయిన్ తమ్ముడు ఎంట్రీ ఇస్తున్నాడు. జై లవకుశ, జెంటిల్ మెన్, 35 చిన్న కథ కాదు వంటి సినిమాలలో నటించి మెప్పించింది మళయాళి భామ నివేత థామస్. అక్క టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటే ఇప్పడు తమ్ముడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. నివేత థామస్ తమ్ముడు నిఖిల్ థామస్ హీరోగా వెండితెరపై అలరించేందుకు వస్తున్నాడు. Also Read : Akhanda2 : అఖండ 2 రిలీజ్…
తెలంగాణ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకమైన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 కార్యక్రమం హైదరాబాద్లోని హైటెక్స్లో జూన్ 14, 2025న అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని మంగ్లితో పాటలు పాడించనున్నారు. ఈ మేరకు ఆమె ప్రస్తుతానికి స్టేజ్ మీద రిహార్సల్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఇటీవల ఆమె పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన వివాదాస్పద సంఘటన కారణంగా మంగ్లి వార్తల్లో నిలిచింది. Also Read:Nani : నేచురల్ స్టార్…
Gaddar Awards 2024: తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించేందుకు అవార్డులు కీలక పాత్ర పోషిస్తాయి. హాలీవుడ్లో ఆస్కార్ అవార్డులు, మన దేశంలో కేంద్ర ప్రభుత్వ పురస్కారాలతో పాటు ఫిల్మ్ ఫేర్, సైమా వంటి వివిధ అవార్డులు సినీ రంగానికి చెందిన వారికి గుర్తింపుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమలో గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘నంది అవార్డులు’ ప్రకటించేది. అయితే ఉమ్మడి రాష్ట్రం విభజన అనంతరం అవి నిలిచిపోయాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు…
రెగ్యులర్ ఫార్మాట్ హీరోయిన్ క్యారెక్టర్లకు దూరంగా ఉంటూ కథలో తన ప్రాధాన్యత ఉంటేనే సినిమా చేస్తోంది మలయాళ కుట్టీ నివేదా థామస్. తెలుగులో చేసినవీ తక్కువ సినిమాలే అయినా గుర్తించిపోయే రోల్స్ చేసింది. నాని జెంటిల్ మెన్తో కెరీర్ స్టార్ట్ చేసిన నివేదా నిన్నుకోరి, జై లవకుశతో హ్యాట్రిక్ హిట్ అందుకుని టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది. గ్లామర్ పాత్రలకు నో చెబుతూ కథ నచ్చితేనే ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేస్తూ యునిక్ ఐడెంటిటీని సొంతం చేసుకుంది.…
లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి దారుణమైన వైఫల్యాల తర్వాత, దర్శకుడు పూరీ జగన్నాథ్ చాలా గ్యాప్ తీసుకుని పకడ్బందీగా స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఇప్పుడు పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి హీరోగా ఒక సినిమాను అనౌన్స్ చేశాడు. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా నటీనటుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. విజయ్ సేతుపతి లాంటి హీరోకి కథ చెప్పి ఒప్పించడమే పెద్ద టాస్క్. అయినప్పటికీ, కథ ఒప్పించడంతో తన పని అయిపోయిందనుకోకుండా, నటీనటులందరినీ ఉత్తమంగా ఎంపిక…
ఒక్కప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. మూవీ అంటే ప్రేక్షకుల్లో తెలియని ఊపు ఉండేది. కానీ ఆయన పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. చివరగా ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలతో కెరీర్లో డీలా పడిన పూరి మంచి కమ్ బ్యాక్ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం చాలా రోజులుగా.. చాలా మంది హీరోల చుట్టూ తిరిగి అలసిపోయాడు.. కానీ చివరికి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో మూవీని ఓకే చేయించుకున్నాడు.…
చిన్న సినిమాగా విడుదలైన ’35 చిన్న కథ కాదు’ మంచి సక్సెస్ అందుకుంది. మొదటి రోజు నుంచే పాజిటవ్ టాక్ రావడంతో.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఓటీటీ వేదిక ‘ఆహా’లో కూడా రికార్డ్ వ్యూస్తో దూసుకుపోయింది. ఎమోషనల్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రం తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. గోవాలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ)లో ఈ చిత్రంను ప్రదర్శించనున్నారు. గోవాలోని పనాజీలో నవంబర్ 20 నుంచి…