మోడీ 3.0 ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు లభించింది. వరుసగా రెండోసారి కిషన్రెడ్డికి అవకాశం దక్కగా.. తొలిసారి బండి సంజయ్కు కూడా కేబినెట్లో అవకాశం దక్కింది.
ఆదివారం కొలువుదీరిన కేంద్రమంత్రులకు ప్రధాని మోడీ శాఖలు కేటాయించారు. పాత, కొత్త కలిపి మొత్తం 71 మంది ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం సాయంత్రం మంత్రులకు శాఖలు కేటాయించారు. శాఖలు ఇవే.. నితిన్ గడ్కరీ – రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టు అమిత్ షా – కేంద్ర హోంశాఖ జయశంకర్ – విదేశాంగ శాఖ మనోహర్ లాల్ కట్టర్ – హౌసింగ్ అండ్ అర్బన్ నిర్మలా సీతారామన్ – ఆర్థిక శాఖ చిరాగ్ పాశ్వాన్ – యువజన వ్యవహారాలు మరియు…
ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో తొలి కేబినెట్ సమావేశం అయింది. ఢిల్లీలోని మోడీ నివాసంలో ఈ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆదివారమే మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాటైంది.