ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏటూరునాగారం హైవే ట్రీట్ సమీపంలో 163 జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతన్ని 108లో ఆసుపత్రికి తరలించారు. కాగా.. మృతులు వాజేడు మండలానికి చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందిన వారిలో.. కాకర్లపూడి సత్యనారాయణ రాజు, భార్య సత్యవతి ఉన్నారు. అయితే.. తమ కూతురు అనితను వైజాగ్ వెళ్లేందుకు…
Medaram Traffic: పది రోజుల్లో మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. మేడారం అటవీప్రాంతం ఇప్పటికే ముందస్తు మొక్కలు నాటి జనంతో నిండిపోయింది. ఇక నుంచి మేడారం పరిసర ప్రాంతాలన్నీ మహాజాతరను తలపిస్తున్నాయి.
Manakondur: కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎలుగుబంటి కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు మానకొండూరు మండల కేంద్రంలోని చెరువు కట్టపై సంచరించిన భల్లూకం హనుమాన్ దేవాలయం సమీపంలోని..
Expressway in India: గత కొన్ని సంవత్సరాలలో దేశంలో హైవేలు, ఎక్స్ప్రెస్వేల సంఖ్య వేగంగా పెరిగింది. చాలా ఎక్స్ప్రెస్వేలు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ప్రస్తుతం చాలా నిర్మాణ దశలో ఉన్నాయి.
మణిపూర్లో మరోసారి జాతీయ రహదారిని దిగ్భంధిస్తున్నట్టు కుకీ సంఘాలు ప్రకటించాయి. దీంతో సోమవారం తెల్లవారు జామునుంచి దిమాపూర్-ఇంఫాల్ జాతీయ రహదారి 2 దిగ్బంధనాన్ని తిరిగి విధిస్తున్నట్లు కుకీ సంఘాలు ప్రకటించాయి.