అనంతపురం జిల్లా లేపాక్షి వీరభద్ర స్వామి దేవాలయాన్ని సందర్శించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరసింహారావు. లేపాక్షి అంటే తెలుగు సంస్కృతికి భారతీయ సంస్కృతికి పవిత్రతకు మారుపేరు. రాష్ట్ర ప్రభుత్వం లేపాక్షి ఆలయాన్ని కానీ దాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. లేపాక్షి ఆలయానికి నందికి ఆనుకుని హైవే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం మొండికేసినప్పుడు దాన్ని తానే ఆపానన్నారు. లేపాక్షి ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద చేర్చాలి, అవసరమైతే దీని కోసం నేను పార్లమెంట్లో…
ఆగస్ట్ 4న బాలీవుడ్ లెజెండ్రీ సింగర్ కిషోర్ కుమార్ 92వ జయంతిని మధ్యప్రదేశ్ లో ఘనంగా నిర్వహించారు. ఆయన స్వగ్రామం ఖాంద్వాలో కిషోర్ సమాధి అభిమానులు, ప్రభుత్వ అధికారులు నివాళులు అర్పించారు. మరోవైపు, కొందరు కిషోర్ కుమార్ ఫ్యాన్స్ మాత్రం ఆయన పుట్టిన ‘గంగూలీ హౌజ్’ని జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. బాలీవుడ్ లో కుమార్ బ్రదర్స్ గా ఫేమస్ అయిన అశోక్ కుమార్, కిషోర్ కుమార్, అనూప్ కుమార్ ఇంటి పేరు గంగూలీ.…