Home
Namibia
Namibia News
-
Himba Tribe’s : ఇదెక్కడి దిక్కుమాలినా ఆచారాలు నాయనా..
ప్రపంచంలో అనేక కులాలు, వర్గాల ప్రజలు నివసిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ వారి ప్రత్యేకమైన ఆచారాలు, సంప్రదాయాలు, నమ్మకాలు ఉన్నాయి. వారి నియమాలు, నిబంధనలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. ఇప్పటికీ చాలా సమాజాలు అడవులలో నివసిస్తున్నాయి. వారు ఇప్పటికీ వేల సంవత్సరాల నాటి సంప్రదాయాలను అనుసరిస్తున్నారు. ఈ తెగలు వారు నివసించే భూమిపై పూర్తి నియంత్రణను కలిగి ఉంటాయి. ప్రభుత్వాలు కూడా వారి హక్కులలో జోక్యం చేసుకోవు. అలాంటి వారు నేటికీ వారి పురాతన కట్టుబాట్లకు బానిసలుగా… -
David Wiese: టీ20 క్రికెట్లో నమీబియా ప్లేయర్ అరుదైన ఘనత!
David Wiese Creates History: టీ20 క్రికెట్లో నమీబియా ప్లేయర్ డేవిడ్ వీస్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 కెరీర్లో 400 మ్యాచ్లు పూర్తి చేసుకున్న తొలి నమీబియా ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. పొట్టి ఫార్మాట్లో ఈ ఘనత సాధించిన 29 ఆటగాడు కూడా. 2008 నుంచి క్రికెట్ ఆడుతున్న డేవిడ్ వీస్.. 4472 రన్స్ చేశాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 79 నాటౌట్. అలానే 327 వికెట్స్ కూడా పడగొట్టాడు. టీ20 క్రికెట్లో బెస్ట్… -
German: జర్మన్ యువరాజు హెరాల్డ్ గుండెపోటుతో మృతి.. త్వరలో బిడ్డకు జన్మనివ్వనున్న భార్య
జర్మన్ యువరాజు హెరాల్డ్ వాన్ హోహెన్జోలెర్న్(63) గుండెపోటుతో మరణించారు. వజ్రాల వ్యాపారంలో భాగంగా ఆయన నమీబియా దేశ పర్యటనకు వెళ్లారు. అక్కడ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కన్నుమూశారు. -
PM Modi: నేటినుంచి 8 రోజులు 5 దేశాల్లో మోడీ పర్యటన
ప్రధాని మోడీ ఒకేసారి ఐదు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. మంగళవారం నుంచి 8 రోజుల పాటు ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. ఘనా, ట్రినిడాడ్ మరియు టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో ప్రధాని పర్యటించనున్నారు. -
Netumbo Nandi Ndaithwa: చరిత్ర సృష్టించిన 72 ఏళ్ల నంది-న్డైత్వా.. నమీబియాకు తొలి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నిక
Netumbo Nandi Ndaithwa: ఆఫ్రికా దేశలలో ఒకటైన నమీబియా దేశ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ అధ్యక్షురాలైంది. గతంలో దేశ ఉప రాష్ట్రపతిగా పనిచేసిన నెటుంబో నంది-న్డైత్వా తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె స్వాపో పార్టీకి చెందింది. నివేదికల ప్రకారం అధికారిక ఫలితాలు మంగళవారం (డిసెంబర్ 3) నాడు వెలుబడ్డాయి. దీని ప్రకారం స్వాపో పార్టీకి 57 శాతం ఓట్లు వచ్చాయి. ఈ సంఖ్య అధ్యక్షుడిగా మారడానికి అవసరమైన 50 శాతం ఓట్లకు మించి ఉంది.… -
UPI : ఈ రెండు దేశాల్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్న భారత యూపీఐ
UPI : నేడు దేశంలో ప్రతి రెండవ వ్యక్తి UPIని ఉపయోగిస్తున్నారు. యూపీఐ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా దూసుకుపోతోంది. చాలా దేశాలు భారతదేశ డిజిటల్ చెల్లింపు వ్యవస్థ UPIని ఉపయోగిస్తున్నాయి. -
Zimbabwe: జింబాబ్వేలో తీవ్ర ఆహార సంక్షోభం.. 200 ఏనుగుల్ని చంపేందుకు అనుమతి..
Zimbabwe: ఆఫ్రికా దేశాలు తీవ్ర కరువుతో అల్లాడుతున్నాయి. కరువు పరిస్థితులతో ఆయా దేశాలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో నమీబియా బాటలోనే జింబాబ్వే నడుస్తోంది. అధికంగా ఉన్న ఏనుగుల జనాభాని నియంత్రించే ప్రయత్నాల్లో భాగంగా 200 ఏనుగులను చంపనున్నట్లు ప్రకటించింది. ఏనుగులను చంపాలని జింబాబ్వే పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ అథారిటీ (జిమ్పార్క్స్)ని ప్రభుత్వం ఆదేశించింది. -
Namibia : ఈ దేశం బతకడానికి 700 జంతువులను బలి ఇస్తుంది..ఎందుకో తెలుసా ?
Namibia : నమీబియాలో ఓ వింత నిర్ణయం తీసుకున్నారు. ఇది మామూలువి కాదు.. జంతువుల పట్ల క్రూరత్వంగా భావించే నిర్ణయం. నమీబియాలో ఏనుగులు, హిప్పోలు, జీబ్రాలతో సహా 700 కంటే ఎక్కువ అడవి జంతువులను చంపడానికి ప్రణాళికలు ఉన్నాయి. -
Viral News: ఏడాదికి ఒకేసారి స్నానం.. అయినా వారి నుంచి సుగంధ వాసన
కొందరు రోజురోజు స్నానం చేస్తేనే వారి శరీరం నుంచి దుర్వాసన వస్తుంది. అలాంటిది వారు సంవత్సరానికోసారి స్నానం చేస్తారంటా.. అయినా కానీ వారి దగ్గరి నుంచి సుగంధ వాసనే కానీ.. దుర్వాసన రాదంట. ఇంతకీ వారు ఎక్కడ, ఎవరు అనుకుంటున్నారా..! నమీబియాలో హింబా తెగకు చెందిన వారు ఏడాదికి ఒకసారి.. అది కూడా వారి పెళ్లిరోజున మాత్రమే స్నానం చేస్తారు. అయితే.. వారి ఆచారం ప్రకారం నడుచుకుంటూ వెళ్తున్నట్లు ఆ తెగకు చెందిన జనాలు చెబుతున్నారు. -
Cheetahs: కూనో నేషనల్ పార్క్ లో చీతాల మధ్య ఘర్షణ..!
కూనో నేషనల్ పార్క్ లో ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఇటీవలే నమీబియా, ఆఫ్రికా20 నుంచి తీసుకొచ్చిన చీతాలను మధ్యప్రదేశ్ లోని షియోపూర్ జిల్లాలో గల నేషనల్ పార్క్ లో విడిచిపెట్టారు. అయితే అందులో ఇప్పటికే కొన్ని చీతాలు మరణించాయి. కాగా, తాజాగా వాటిలోని కొన్ని పోట్లాడుకున్నాయి.
తాజావార్తలు
-
Lenin: అఖిల్ కంబ్యాక్ ఫిక్స్?.. “మనోడు వస్తున్నాడు” టీజర్ వైరల్
-
Navratna Pulao Recipe: వేసవిలో స్పెషల్ లంచ్.. పప్పు, అన్నానికి వీడ్కోలు.. నవరత్న పులావ్ ట్రై చేయండి..
-
China Mine Disaster: ఘోర విషాదం.. బొగ్గు గనిలో పేలుడు.. 80 మంది మృతి
-
Nagarjuna: “మనం” నా జీవితంలో మరచిపోలేని సినిమా.. నాగార్జున ఎమోషనల్
-
Virat Kohli World Record: SRH మ్యాచ్లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!