ఈరోజు ఐపీఎల్ 2021 లో రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్లు కేఎల్ రాహుల్(21), మన్ దీప్ సింగ్ (15) పరుగులకే వెనుదిరిగ్గారు. ఆ తర్వాత వచ్చిన గేల్(1) కూడా నిరాశపరచగా దీపక్ హుడా(28) తో కలిసి ఐడెన్ మార్క్రమ్(42) ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. కానీ మిగిలిన వారు ఎవరు…
ఈరోజు ఐపీఎల్ 2021 లో డబుల్ హెడర్ సందర్భంగా రెండు మ్యాచ్ లు జరుగుతున్నాయి. అందులో భాగంగా రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరగనుండగా ఇందులో టాస్ గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు 8 పాయింట్లతో ఉన్నాయి. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారికీ ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగవుతుండటంతో రెండు…
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. 54 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బెంగళూరు… 20 ఓవర్లలో 165 పరుగులు చేసింది. కోహ్లీ, మ్యాక్స్వెల్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ముంబై 18 ఓవర్లకు ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ హ్యాట్రిక్తోపాటు ఏకంగా 4 వికెట్లు తీసి ముంబై పతనాన్ని శాశించాడు. హర్షల్కు తోడు స్పిన్నర్ చాహల్ 4…
ఈరోజు ఐపీఎల్ 2021 లో జరుగుతున్న రెండో మాస్క్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. జట్టు ఓపెనర్ దేవదత్ పాడిక్కల్ డక్ ఔట్ గా వెనుదిరిగిన మరో ఓపెనర్ కోహ్లీ(51) అర్ధశతకంతో రాణించాడు. అలాగే కీపర్ శ్రీకర్ భరత్(32) పరుగులు చేయగా గ్లెన్ మాక్స్వెల్(56) కూడా హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కానీ ఆ తర్వాత పరుగుల వేగం…
ఐపీఎల్ 2021 లో వీకెండ్ సందర్భంగా నేడు రెండో మ్యాచ్ ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ తీసుకుంది. దాంతో కోహ్లీసేన మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ మ్యాచ్ లో ఒక్క మార్పుతో ముంబై వస్తుంటే ఆర్సీబీ మాత్రం మూడు మార్పులతో వస్తుంది. ఇక ఈ రెండు జట్లకు ఇది 10వ మ్యాచ్ కాగా ప్రస్తుతం 10 పాయింట్లతో బెంగళూర్ మూడవ స్థానంలో…
ఐపీఎల్ 14 సీజన్… సెకెండ్ ఫేజ్ తొలి మ్యాచే టీ20 క్రికెట్లోని అసలు మజాను చూపించింది. ముంబై ఇండియన్స్పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. ముంబై బ్యాట్స్మాన్ సౌరభ్ తివారీ చివరి వరకు పోరాడినా.. విజయం మాత్రం లభించలేదు. 58 పరుగులకే కీలకమైన 4 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్కు వచ్చిన సౌరభ్ తివారీ, కిరాన్ పొలార్డ్ కలసి ఇన్నింగ్స్ నిర్మించారు. అయితే పొలార్డ్, కృనాల్ పాండ్యా స్వల్ప వ్యవధిలో పెవీలియన్…
ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో జరిగిన మొదటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్కి విజయం దక్కింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై చేయి సాధించింది. చివరి ఓవర్లో 24 పరుగులు అవసరం కాగా 3 పరుగులే చేయగలిగింది. దీంతో చెన్నై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే బ్రావో వేసిన చివరి ఓవర్ రెండో బంతికి మిల్నే (15) క్యాచ్ ఔట్ అయ్యాడు. 19.4 బంతికి రాహుల్…
ఐపీఎల్ 14వ సీజన్ లోని రెండో ఫేజ్ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనుండగా.. కాసేపటి క్రితమే చెన్నై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొంది. మహేంద్ర సింగ్ ధోని చెన్నై జట్టుకు సారధిగా ఉన్నారు. ముంబై జట్టులో రోహిత్ శర్మ పూర్తి ఫిట్గా లేకపోవడంతో ఈ మ్యాచ్కి కిరన్ పోలార్డ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్ 2021 సీజన్కి అర్ధాంతరంగా బ్రేక్ పడిన తర్వాత 140 రోజులకు తిరిగి, లీగ్…
ఢిల్లీ వేదికగా ఈరోజు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన చెన్నై జట్టు ముంబై ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఈ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్(4) నిరాశపరిచిన మరో ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్(50), మొయిన్ అలీ(58) అర్ధశతకాలతో రాణించారు. దాంతో రెండో వికెట్ కు108 పరుగుల భాగసౌమ్యని నెలకొల్పిన వీరిద్దరూ నాలుగు పరుగుల వ్యవధిలో పెవిలియన్ చేరుకున్నారు. ఆ…
ఐపీఎల్ లో ఎప్పుడు టైటిల్ ఫెవరెట్స్ గా ఉండే రెండు జట్లు అయిన చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన పోటీలలో ముంబై 18 మ్యాచ్ లలో గెలవగా చెన్నై 12 గెలుపొందింది. ఇక 2018 లో చెన్నై జట్టు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ జట్టు పై ముంబై ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. కానీ గత ఐపీఎల్ సీజన్ లో చతికలబడి పోయిన…