Home
Mitchell Marsh
Mitchell Marsh News
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
Mitchell Marsh: దక్షిణాఫ్రికాలో అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 టోర్నమెంట్ SA20లో ప్రస్తుత ఛాంపియన్ సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ కీలక నిర్ణయం తీసుకుంది. సన్ గ్రూప్ సహ యజమాని కావ్య మారన్ ఆధ్వర్యంలోని ఈ ఫ్రాంచైజీ, ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ను జట్టులోకి తీసుకుంది. దీంతో రాబోయే సీజన్లో జట్టు మరింత బలపడింది. మార్ష్కు SA20లో ఆడడం ఇదే తొలి అనుభవం కావడం విశేషం. ఐపీఎల్ 2026లో అదిరిపోయిన ప్రదర్శన మిచెల్ మార్ష్ ఇటీవల జరిగిన… -
రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
The Hundred: ఇంగ్లాండ్లో జరుగుతున్న ది హండ్రెడ్ (The Hundred) టోర్నీలో సన్రైజర్స్ లీడ్స్, లండన్ స్పిరిట్ మధ్య ఆగస్టు 4న జరిగిన మ్యాచ్లో బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఈ మ్యాచ్లో మొత్తం 31 సిక్సర్లు, 445 పరుగులు నమోదై కొత్త రికార్డులు నెలకొన్నాయి. ముఖ్యంగా సన్రైజర్స్ లీడ్స్ ఓపెనర్లు మిచెల్ మార్ష్, రయాన్ రికెల్టన్ చెలరేగడంతో పలు రికార్డులు బద్దలయ్యాయి. మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ లీడ్స్కు ఓపెనర్లు మిచెల్ మార్ష్,… -
CSK Playoff Chances: ఇక మిగిలింది రెండు మ్యాచ్లే.. చెన్నై ప్లేఆఫ్స్ చేరుతుందా? సమీకరణాలు ఇవే..
CSK Playoff Chances: ఈ సీజన్లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు ఊహించని షాక్ తగిలింది. శుక్రవారం (మే 15) జరిగిన తమ 12వ లీగ్ మ్యాచ్లో లక్నో సూపర్ జాయింట్స్ (LSG) చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూడటంతో చెన్నై నాకౌట్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ రివర్స్ ఫిక్చర్లో లక్నోను ఓడించి టాప్-4 లోకి దూసుకెళ్లాలని భావించిన సీఎస్కే ఆశలపై మిచెల్ మార్ష్ నీళ్లు చల్లాడు. చెన్నై… -
Sai Sudharsan: 13 ఏళ్ల రికార్డు బద్దలు గొట్టిన సాయి సుదర్శన్.. క్రిస్ గేల్ను వెనక్కి నెట్టిన టీమిండియా కుర్రాడు..
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. తన అద్భుతమైన ఫామ్తో దిగ్గజ ఆటగాళ్ల రికార్డులను తిరగరాస్తూ, సంచలనంగా మారాడు. క్రిస్ గేల్ పేరిట 13 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఒక భారీ రికార్డును సుదర్శన్ బద్దలు కొట్టాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో సాయి సుదర్శన్ 41 బంతుల్లో 57 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ… -
Rishabh Pant: నా వల్లే ఓడిపోయాం.. కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేదన!
Rishabh Pant: నిన్న గుజరాత్లోని అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్(RR) జట్టు లక్నో సూపర్ జెయింట్స్(LSG)పై 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా, లక్నో 18 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలిపోయింది. ఇక ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(43) రాణించాడు. మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ కైవసం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఘోర పరాజయం అనంతరం.. లక్నో… -
Mitchell Marsh: ఇది అవమానకర ఓటమి, ఏడుపొచ్చేస్తోంది.. మిచెల్ మార్ష్ సంచలన వ్యాఖ్యలు!
Mitchell Marsh Calls Australia’s Loss Embarrassing After Defeat vs Sri Lanka: టీ20 ప్రపంచకప్ 2026లో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు వరుస షాకులు తగులుతున్నాయి. గ్రూప్-బిలో జింబాబ్వే చేతిలో ఇప్పటికే దారుణ ఓటమిని మూటగట్టుకున్న ఆసీస్.. తాజాగా శ్రీలంక చేతిలోనూ ఓడిపోయింది. శ్రీలంకతో మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. లంక 18 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఈ ఓటమితో ఆసీస్… -
AUS vs SL, T20 World Cup 2026: కీలక మ్యాచ్లో శ్రీలంక చేతిలో చిత్తు.. చెదిరిన ఆస్ట్రేలియా సూపర్8 కల..!?
AUS vs SL, T20 World Cup 2026: ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ప్రయాణం దాదాపు ముగిసింది, ఆపీస్ జట్టును శ్రీలంక 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.. సోమవారం ఆస్ట్రేలియా మరియు శ్రీలంక మధ్య జరిగిన ICC T20 ప్రపంచ కప్ మ్యాచ్లో, సహ ఆతిథ్య శ్రీలంక ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో శ్రీలంక సూపర్ 8లకు అర్హత సాధించింది. అయితే, సూపర్ 8లకు చేరుకోవాలనే ఆస్ట్రేలియా కల దాదాపుగా చెదిరిపోయింది.… -
Pat Cummins: టీ20 వరల్డ్కప్ 2026కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. టీం నుంచి ప్యాట్ కమిన్స్ ఔట్!
Pat Cummins: ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 వరల్డ్కప్ 2026 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తుది 15 మంది జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనుంది. -
AUS vs IND: నితీష్ రెడ్డికి షాక్.. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి భారత్!
ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి మ్యాచ్ కాన్బెర్రాలో జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. తెలుగు ప్లేయర్ నితీష్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కలేదు. భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగింది. అక్షర్, వరుణ్, కుల్దీప్ స్పిన్ కోటాలో.. హర్షిత్, బుమ్రాలు పేస్ కోటాలో ఆడుతున్నారు. టాస్ గెలిస్తే ముందుగా… -
Abhishek Sharma: స్కెచ్ వేశాం.. అభిషేక్ శర్మను మొదటి బంతికే బుట్టలో వేస్తాం!
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ అభిషేక్ శర్మ కోసం తాము ఓ ప్రణాళికను సిద్ధం చేశామని ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్ వెల్లడించాడు. అభిషేక్ ఆట కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని, వీలయితే మొదటి బంతికే బుట్టలో వేస్తాం అని చెప్పాడు. సవాళ్లను ఎదుర్కొనేందుకు తమ జట్టు సిద్ధంగా ఉందని మార్ష్ తెలిపాడు. అభిషేక్ శర్మ ప్రస్తుతం టీ20ల్లో నంబర్ 1 బ్యాట్స్మన్. 2025 ఆసియా కప్ 2025లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. టీ20ల్లో…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?