సేవింగ్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ పెంచిన ఐసీఐసీఐ బ్యాంక్, కస్టమర్లకు మరో షాక్ ఇచ్చింది. ఏటీఎం ఛార్జీలు పెంచింది. బ్రాంచ్లో జరిగే లావాదేవీలపై కూడా ఛార్జీలు విధించనుంది. సేవింగ్స్ ఖాతా కస్టమర్ల కోసం కొత్త మార్పులు చేసింది. ఈ మార్పులు 1 ఆగస్టు 2025 నుంచి అమలులోకి వచ్చాయి. ఏటీఎం ఛార్జీలు, నగదు డిపాజిట్, నగదు ఉపసంహరణతో సహా పొదుపు ఖాతాకు కనీస బ్యాలెన్స్కు సంబంధించి బ్యాంక్ అనేక సవరణలు చేసింది. Also Read:Breaking : కాసేపట్లో…
New Banking Rules: ప్రతి ఆర్థిక సంవత్సరం మొదలయ్యే ముందు చాలా బ్యాంకులు కొన్ని కొత్త రూల్స్ ను తీసుకొస్తుంటాయి. ప్రతి కొత్త ఆర్థిక ఏడాది లాగే ఈ ఏడాది కూడా కొన్ని రూల్స్ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే దేశంలోని ప్రముఖ బ్యాంకులు తమ నిబంధనల్లో మార్పులను ప్రకటించాయి. ఈ మార్పులు ప్రధానంగా సేవింగ్స్ అకౌంట్లు, ఏటీఎం లావాదేవీలు, క్రెడిట్ కార్డులు, ఇతర బ్యాంకింగ్ సర్వీసులకు సంబంధించినవిగా ఉన్నాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, పీఎన్బీ, కానరా…
ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే ఖాతాదారుల నుంచి బ్యాంకులు పెనాల్టీ వసూలు చేస్తున్నాయి. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఐదేళ్లలో మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీ ద్వారా రూ.8,500 కోట్లు ఆర్జించాయి.