పశ్చిమాసియా (Middle East) ప్రాంతంలో గత కొన్ని రోజులుగా యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సముద్ర మార్గంలో రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. ముఖ్యంగా ఇరాన్ పక్కన ఉండే ‘హార్ముజ్ జలసంధి’ సముద్ర మార్గం గుండా వెళ్లాలంటే ఓడలు భయపడుతున్నాయి. అయితే.. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లోనూ భారతదేశానికి చెందిన రెండు పెద్ద గ్యాస్ నౌకలు తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి. ఏమిటా నౌకలు..? ఎక్కడున్నాయి..? భారతదేశానికి చెందిన ‘పైన్ గ్యాస్’, ‘జగ్ వసంత్’ అనే రెండు భారీ నౌకలు…
Pakistan Cancels Republic Day Parade: పాకిస్తాన్ ఈ సంవత్సరం మార్చి 23న జరగాల్సిన గణతంత్ర దినోత్సవ పరేడ్ను రద్దు చేసింది. ప్రధాన కారణాలు దేశంలో ఇంధన కొరత, పెరుగుతున్న చమురు ధరలు మరియు ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించాల్సిన అవసరం అని ప్రభుత్వ ప్రకటనలో పేర్కొనబడింది. సాంప్రదాయంగా, పాకిస్తాన్ దినోత్సవాన్ని ఇస్లామాబాద్లో 31-గన్ సెల్యూట్తో, రాష్ట్ర రాజధానులలో 21-గన్ సెల్యూట్లతో మరియు సాయుధ దళాల ప్రదర్శనతో జరుపుకుంటారు. కానీ ఈ సంవత్సరం, పరేడ్ రద్దు చేయబడినప్పటికీ, జెండా…
మధ్యప్రాచ్యంలో యుద్ధం నిన్నటిదాకా ఒకెత్తు అయితే.. ఇప్పుడు మరో ఎత్తుగా మారిపోయింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమాయ్యాక ఇరాన్ ప్రతీకార దాడులు స్వల్ప రేంజ్లోనే జరిగాయి.
ఇరాన్ టాప్ లీడర్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ దూసుకెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. గత నెల 28న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు కీలక నేతలను అంతమొందించగా.. నిన్నటికి నిన్న ఖమేనీకి కుడిభజంగా ఉన్న
Iran Execution: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ‘మొస్సాద్’ కోసం పని చేస్తున్నాడనే ఆరోపణలతో కురుష్ కీవాని అనే వ్యక్తికి ఇరాన్ ప్రభుత్వం మరణశిక్షను అమలు చేసింది. దేశ రక్షణకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని విదేశీ శక్తులకు చేరవేసినట్లు సాక్ష్యాధారాలు లభించడంతో ఈ చర్య తీసుకున్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. READ ALSO: North Korean Elections: 99.93% మెజారిటీతో కిమ్ పార్టీ గెలుపు.. ఎవరో…
పశ్చిమాసియా యుద్ధం మరింత ఉధృతం అవుతోంది. తాజాగా దుబాయ్ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంపై ఇరాన్ దాడి చేసింది. డ్రోన్తో దాడి చేయడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. దీంతో భారీగా పొగలు ఎగసిపడుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Iran Oil Threat: మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం మరియు గల్ఫ్ ప్రాంతంలో దాడుల కారణంగా, ఇరాన్ చమురు ధరలు బ్యారెల్కు $200 వరకు పెరుగుతాయని హెచ్చరించింది. హార్ముజ్ జలసంధిలో షిప్పింగ్ కదలికకు అంతరాయం ఏర్పడడంతో, ప్రపంచ ఇంధన మార్కెట్లలో ఆందోళనలు పెరిగాయి.. చాలా దేశాలకు ముడి చమురు సరఫరా నిలిచిపోవడంతో.. పెట్రో, గ్యాస్ ధరలు పెరిగిపోయాయి.. గ్యాస్ కొరత ఏర్పడుతుంది.. ఇతర మార్గాల ద్వారా ముడి చమురు తరలించే ప్రయత్నాలు సాగుతున్నా.. పూర్తి స్థాయిలో ఫలితాలు సాధించిన…
Iran War: అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. ఇరాన్పై ఇప్పటి వరకు జరగని విధంగా భారీ, అత్యంత తీవ్రమైన దాడికి అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అమెరికా తన ఫైటర్ జెట్స్, బాంబర్స్, అత్యంత ఖచ్చితత్వంతో కూడిన క్షిపణి దాడులతో ఇరాన్ను టార్గెట్ చేసుకుంటుందని ప్రకటించారు.
US-Israel-Iran War: మధ్యప్రాచ్యంలో ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, సోషల్ మీడియాలో ఒక అరబిక్ హ్యాష్ట్యాగ్ వేగంగా ట్రెండ్ అవుతోంది.. అదే — #الرياض_الان… అయితే, ఈ పదానికి అర్థం ఏంటి? ఇప్పుడు ఎందుకు ట్రెండింగ్గా మారిపోయింది అనే చర్చ కూడా మరోవైపు సాగుతోంది.. అయితే #الرياض_الان.కు “రియాద్ ఇప్పుడు” (Riyadh Now). అంటే సౌదీ అరేబియా రాజధాని Riyadhలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ప్రత్యక్ష నవీకరణలు అనే భావం. * ట్రెండింగ్కు ప్రధాన కారణాలు…
India Oil Supply: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడే భారత్లో చమురు కొరత ఏర్పడింది.. ముడి చమురు దిగుమతి నిలిచిపోవడంతో.. చమురు నిల్వలు తగ్గి.. భారత్లో పెట్రో ఛార్జీల పెరుగుదలకు దారి తీయవచ్చు అనే భయాందోళనలు నెలకొన్న వేళ.. చమురు కొరతను ఖండించాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు.. హార్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ, భారతదేశం ఇంధన భద్రత పరంగా సౌకర్యవంతమైన స్థితిలో ఉందని ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. నేషనల్ మీడియాతో…