Home
Middle East Tensions
Middle East Tensions News
-
Pakistan: యుద్ధంలోకి పాకిస్తాన్.. సౌదీలో పాక్ సైన్యం మోహరింపు..
Pakistan: అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు విఫలమయ్యాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన ఈ చర్చలు ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. మళ్లీ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు కనిస్తున్నాయి. అయితే, ఈసారి యుద్ధంలోకి పాకిస్తాన్ ఎంటర్ కాబోతున్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియాకు పాకిస్తాన్ 13,000 మంది సైనికులను, యుద్ధ విమానాలను పంపింది. గతేడాది ఈ రెండు దేశాల మధ్య సైనిక ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందం కింద భద్రతను పెంచడానికి పాకిస్థాన్ యుద్ధ విమానాలను… -
Trump: “అలా చేస్తే నా నెక్ట్స్ టార్గెట్ మీరే”.. చైనాకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
Trump: మధ్యప్రాచ్యంలో ఉద్రికత్తలు తగ్గించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇస్లామాబాద్లో అమెరికా-ఇరాన్ మధ్య తొలి దశ చర్చలు తాజాగా ముగిశాయి. అమెరికా-ఇరాన్ చర్చలు 14 గంటల పాటు జరిగాయి. జేడీవాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మధ్య చర్చలు కొనసాగాయి. ఇక ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. చైనాకు బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్కు గనుక చైనా ఆయుధాలను సరఫరా చేస్తే, ఆ దేశం తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం అమెరికా,… -
Mojtaba Khamenei: ఇరాన్కు గుడ్ న్యూస్.. కోలుకుంటున్న మొజ్తబా ఖమేనీ..
Mojtaba Khamenei: చర్చల మందు ఇరాన్కు వరసగా గుడ్ న్యూస్ అందుతూనే ఉన్నాయి. ఇప్పటికే, చర్చలు ప్రారంభం అవ్వడానికి ముందే కీలమైన తన రెండు డిమాండ్లను ఇరాన్ సాధించుకున్నట్లు తెలుస్తోంది. ఖతార్, ఇతర విదేశీ బ్యాంకుల్లో ఉన్న ఇరాన్ డబ్బును రిలీజ్ చేయడానికి అమెరికా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనికి బదులు హార్ముజ్ను తిరిగి తెరిచేందుకు ఇరాన్ అంగీకరించినట్లు సమాచారం. Read Also: Asim Munir: ఇరాన్కు “యుద్ధ వేషం”, అమెరికాకు “సూట్”.. అసిమ్ మునీర్ డ్రెస్సింగ్ వెనక… -
Islamabad: ఇస్లామాబాద్ చేరుకున్న జేడీ వాన్స్ బృందం.. చర్చలు ఆలసమయ్యే ఛాన్స్
ఇరాన్తో శాంతి చర్చల కోసం జేడీ వాన్స్ బృందం కొద్దిసేపటి క్రితమే ఇస్లామాబాద్ చేరుకుంది. గత అర్ధరాత్రే ఇరాన్ బృందం నూర్ఖాన్ ఎయిర్పోర్టులో దిగింది. -
US-Iran: ఇరాన్-అమెరికా మధ్య ప్రధాన డిమాండ్లు ఇవే! చర్చలు కొలిక్కి వచ్చేనా?
ఇస్లామాబాద్ వేదికగా ఇవాళ అమెరికా-ఇరాన్ మధ్య కీలక సమావేశం జరగబోతుంది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరగనున్నాయి. -
Donald Trump: “యుద్ధం మళ్లీ మొదలవుతుంది”.. ఇరాన్కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
Donald Trump: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరుగబోతున్న అమెరికా-ఇరాన్ శాంతి చర్చలపై ప్రతిష్టంభన వీడలేదు. చర్చలకు ముందు ఇరాన్ 2 కొత్త డిమాండ్లను పెట్టడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. -
US-Iran Talks: చర్చలకు ముందు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఇరాన్..
US-Iran Talks: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు శనివారం నుంచి జరగబోతున్నాయి. అయితే, చర్చలకు కొన్ని గంటల ముందు ఇరాన్ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ముందుగా కొన్ని తమ షరతులు నెరవేర్చితేనే చర్చల్లో పాల్గొంటామని ప్రకటించింది. -
Pakistan: మిడిల్ ఈస్ట్కు పాకిస్తాన్ యుద్ధ విమానాలు.. ఇజ్రాయిల్ భయమే కారణమా..
Pakistan: మధ్యప్రాచ్యంలో గత నెల రోజులుగా కొనసాగున్న సంఘర్షణకు ఎండ్ కార్డ్ పడుతుందా.? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్ అట్టుడుకుతోంది. అయితే, అమెరికా-ఇరాన్ మధ్య ‘‘కాల్పుల విరమణ’’, శాంతి చర్చలకు ఇస్లామాబాద్ వేదిక అవుతోంది. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ ఇప్పుడు భారీ స్థాయిలో ఫైటర్ జెట్లు, నిఘా విమానాలును మోహరిస్తోంది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఏకంగా ఒక పెద్ద ఆపరేషన్ ప్రారంభించింది. ఇందులో భాంగా జెఎఫ్-17, ఎఫ్-16 ఫైటర్ జెట్లను, అవాక్స్… -
Iran-US Talks: ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. పాకిస్థాన్లో అమెరికాతో శాంతి చర్చలకు డుమ్మా!
Iran-US Talks in Islamabad: ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు పాకిస్థాన్లోని ఇస్లామాబాద్ వేదికగా జరగనున్నాయి. ఈ చర్చలు ఏప్రిల్ 11, 2026 (శనివారం) నాడు ప్రారంభం కానున్నాయి. పాకిస్థాన్లో అమెరికా, ఇరాన్ల మధ్య జరగనున్న కీలక చర్చల ఫలితంపై మధ్యప్రాచ్యంలోని లక్షలాది మంది ప్రజల జీవితాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవితవ్యం ఆధారపడి ఉన్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరు దేశాల మధ్య జరుగతున్న తొలి చర్చలు ఇవి. ఇప్పటికే ఈ చర్చల కోసం… -
Iran Missile Attack: సౌదీ ‘జీవనాడి’పై క్షిపణి దాడి.. చమురు పైప్లైన్ను దెబ్బతీసిన ఇరాన్!
Iran Missile Attack: మధ్యప్రాచ్య యుద్ధం కాగితాల మీద సద్దుమణుగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. ఇరాన్, అమెరికాల మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటలకే ఇరాన్ యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే చర్యకు పాల్పడింది. ఇరాన్ సౌదీ అరేబియాకి చెందిన అత్యంత కీలకమైన చమురు పైప్లైన్పై క్షిపణితో దాడి చేసింది. ఈ దాడిలో సౌదీ అరేబియా 'జీవనాడి'గా పరిగణించబడే తూర్పు-పశ్చిమ పైప్లైన్ను లక్ష్యంగా చేసుకుంది. హార్ముజ్ జలసంధి వంటి కీలకమైన సముద్ర…
తాజావార్తలు
-
Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
-
బీచ్ లో స్థానిక ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడిన Sanju Samson.. వీడియో వైరల్
-
Bunny Vas: భారీ కలెక్షన్ల వెనుక అసలు నిజం బయటపెట్టిన బన్నీ వాస్!
-
SRH Lowest Score: ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డు.. 86 పరుగులకే కుప్పకూలిన ఆరెంజ్ ఆర్మీ..
-
Kagiso Rabada: వాళ్లు మొదలెట్టారు, మేము ముగించాం.. ఎస్ఆర్హెచ్ విక్టరీపై రబాడ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!