మాస్ మహారాజ్ రవితేజ నిర్మాత గా మారిన విషయం అందరికి తెలిసిందే. దీని కోసం అతడు ఆర్టీ టీమ్ వర్క్స్ అనే బ్యానర్ ను కూడా స్థాపించాడు.తన ప్రతి సినిమా కు కూడా ఈ బ్యానర్ ను సహ-నిర్మాత గా అయితే యాడ్ చేస్తున్నాడు. మరోవైపు ఓ కొత్త టీమ్ ను కూడా ఆయన పెట్టుకున్నట్లు సమాచారం..వాళ్లు రక రకాల కథలు విని, అందులోంచి మంచి
ఇంతవరకూ కామెడీ పాత్రలు చేయని తాను తొలిసారి 'మట్టి కుస్తీ'లో ఆ తరహా పాత్ర చేశానని ఐశ్వర్య లక్ష్మీ చెబుతోంది. 'గాడ్సే', 'అమ్ము' చిత్రాలతో తెలుగువారికి చేరువైన ఐశ్వర్య లక్ష్మీ ఇప్పుడు 'మట్టి కుస్తీ'తో మరోసారి అలరించబోతోంది.
విష్ణువిశాల్ నటించి, నిర్మిస్తున్న 'మట్టి కుస్తీ' రిలీజ్ డేట్ ఖరారైంది. అడివి శేష్ 'హిట్ 2' విడుదల కాబోతున్న డిసెంబర్ 2వ తేదీనే 'మట్టి కుస్తీ' సైతం జనం ముందుకు వస్తోంది.
విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ జంటగా నటించిన 'మట్టి కుస్తీ' చిత్రం సెకండ్ లుక్ ను హీరోయిన్ కాజల్ విడుదల చేసింది. ఈ చిత్రానికి మాస్ మహరాజా రవితేజ సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం.