Threatening Letter: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లాలోని మోడీనగర్ పరిధిలోని ఆదర్శ్ నగర్ కాలనీలో ఉన్న మసీదుకు బెదిరింపు లేఖ రావడం తీవ్ర కలకలం రేపుతుంది.
Secretariat: రాష్ట్ర సచివాలయం ఆవరణలో దేవాలయం, చర్చి, మసీదుల ప్రారంభోత్సవం జరిగింది. సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు నిర్మించిన ప్రార్థనా మందిరాలను గవర్నర్ తమిళిసైతో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
ముస్లింల పవిత్ర మాసం రంజాన్ గురువారం సాయంత్రం నెలవంక దర్శనంతో ప్రారంభమైంది. 'రంజాన్' ఇస్లామిక్ క్యాలెండర్లో 9వ నెల. ఈ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షలు చేపట్టడం ఆనవాయితీ.
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరుగుతున్నాయి. పాతబస్తీ బహదూర్ పుర లోని ప్రధాన మీరాలం ఈద్గాలో ఉదయం 9గంటలకు సామూహిక ఈదుల్ ఫితర్ ప్రత్యేక రంజాన్ ప్రార్థనలు జరగనున్నాయి. ప్రార్ధనలో వేల సంఖ్యలో పాల్గొననున్నారు ముస్లింలు. జీహెచ్ఎంసీ, మెడికల్, మెట్రో వాటర్ వర్క్స్, రెవిన్యూ, శానిటేషన్, అగ్నిమాపక శాఖల అధికారులతో తగిన ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. మీరాలం ఈద్గా లో 500 మంది పోలీసులతో కట్టు దిటమైన భద్రత ఏర్పాటుచేశారు. ఈద్గా…