సంగారెడ్డిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివాహానికి గంట ముందు వరుడు పరారయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కంది మండలం, చిమ్నాపూర్ గ్రామానికి చెందిన యువతికి కొండాపూర్ మండలం, మల్కాపూర్కు చెందిన మాణిక్ రెడ్డితో ఈ నెల 12న వివాహానికి పెద్దలు నిశ్చయించారు. మరికాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా గంట ముందు కట్నంగా ఇచ్చిన రూ. 25 లక్షల నగదు, 25 తులాల బంగారంతో వరుడు పరారయ్యాడు. దీంతో వివాహం ఆగిపోయింది. వధువు తల్లిదండ్రులు పోలీసులు, న్యాయసేవాధికార…
తిరుపతి శ్రీ చైతన్య కాలేజీలో షాకింగ్ ఘటన చోటుచేసుకొంది. పాఠాలు చెప్పాల్సిన మాస్టర్ ప్రేమపాఠాలు వల్లించాడు. విద్యార్థినికి మాయమాటలు చెప్పి ఆమెను ఎత్తుకెళ్లిపోయాడు. ఈ షాకింగ్ ఘటన ప్రస్తుతం స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి గాంధీ రోడ్డులోని చైతన్య జూనియర్ కళాశాలలో ఒక బాలిక ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది… ఆ కాలేజ్ లో పనిచేసే ఫిజిక్స్ మాస్టర్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. క్లాస్ రూమ్…
ప్రపంచంలో ఎంతటి దారుణానికైనా పాల్పడేలా చేసేది డబ్బు.. ఇక ఏ కష్టంలేకుండా ఫ్రీగా డబ్బు వస్తుంటే దారుణానికి ఏంటి ఎంతటి నీచానికైనా దిగజారుతారు కొందరు.. తాజాగా ప్రభుత్వం నుంచి వచ్చే వస్తువుల కోసం ఆశపడి సొంత చెల్లిని పెళ్లాడాడు ఒక ప్రబుద్దుడు.. అందరు చూస్తుండగా తోడబుట్టిన చెల్లి మెడలో మూడు ముళ్ళు వేసి ప్రభుత్వ లాంఛనాలను అందుకొని పరారయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లో డిసెంబర్ 11 న నిర్వహించిన…
ప్రేమ అంటే అమ్మాయి అబ్బాయి మధ్య మాత్రమే కాదు, అమ్మాయి, అమ్మాయి మధ్యకూడా ఉండోచ్చు. చెప్పలేం. ఇటీవల కాలంలో అమ్మాయిలు అమ్మాయిలు ప్రేమించుకోవడమే కాదు, పెళ్లిల్లు కూడా చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉండే, ఆస్ట్రేలియాలో ఓ సాఫ్ట్బాల్ టోర్నీ జరుగుతున్నది. సారా రియో బేస్ బాల్ గేమ్ అడుతూ సడెన్ గా కిందపడిండి. కాలు నొప్పిగా ఉందని పడిపోయింది. సహచర క్రీఢాకారిణులంతా సారా దగ్గరకు వచ్చారు. Read: యాదాద్రి జిల్లాలో భారీ పేలుడు.. భయంతో వణికిపోయిన…
మరికాసేపట్లో పెళ్లి అనగా ఏదో కారణం చేత పెళ్లిళ్లు ఆగిన సంగతులు చూశాం. నిత్యం పేపర్లలో చదువుతూనే ఉంటాం. అయితే, పెళ్లి తంతు అంతా బాగా జరుగుతున్న సమయంలో పెళ్లి మండపంలోకి మాజీ ప్రియుడు వచ్చి గలాటా చేయడం వలన పెళ్లిళ్లు జరిగిన సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లోని హర్పూర్లో ఓ పెళ్లి మండపంలో వివాహం జరుగుతున్నది. పెళ్లి కుమార్తె, పెళ్లికుమారుడు దండలు మార్చుకునేందుకు సిద్దమయ్యారు. అంతలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఓ…
మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకొంది. ఇంట్లో వాళ్ళని కాదని పెళ్లి చేసుకున్న అక్కను, సొంతతమ్ముడు, తల్లి కలిసి అతిదారుణంగా హతమార్చిన ఘటన స్థానికం గ సంచలనం రేపుతోంది. అతి క్రూరంగా తలనరికి, ఆ తలను పట్టుకొని రోడ్డుపైకి వచ్చి సెల్ఫీలు దిగుతూ అరాచకము సృష్టించాడు 18 ఏళ్ళ యువకుడు.. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఔరంగాబాద్ జిల్లా పరిధిలో ఉన్న ఒక గ్రామంలో 19 ఏళ్ల యువతి కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఆమెకు…
వారిద్దరు అక్కాచెల్లెళ్లు .. అక్క అంటే చెల్లికి ఎంతో ఇష్టం.. అక్క డెలివరీ సమయంలో అక్క పక్కనే ఉండాలనుకొంది చెల్లి.. అదే ఆమె చేసిన తప్పని ఆ తరువాత అర్ధమయ్యింది. అక్క ఇంటికి వెళ్లిన ఆమెపై అక్క మరిది కన్నుపడింది.. ఎప్పుడెప్పుడు ఆమెను అఘాయిత్యం చేద్దామా అని రగిలిపోయాడు. వదినకు నొప్పులు రావడంతో అందరు డెలివరీకోసం హాస్పిటల్ కి వెళ్లగా ఆ కామాంధుడు రెచ్చిపోయాడు.. బాలికను బలవంతంగా అనుభవించి , ఎవరకైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. అందుకు…
జీవితంలో పెళ్లి అన్నది ఒక మధురానుభూతి. పెళ్లిని వెరైటీగా చేసుకోవడానికి ఎక్కువమంది ఆసక్తి చూపుతుంటారు. పెళ్లి పనుల నుంచి పెళ్లి పత్రిక వరకు వైవిధ్యం కనబరచాలని చాలా మందికి ఉంటుంది. అయితే, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ లో పనిచేసే డాక్టర్ సందేశ్ తన పెళ్లి పత్రికను కూడా తన స్టాక్ మార్కెట్ భాషలో అచ్చువేయించాడు. పెళ్లి పత్రికలో వాడిన పదాలన్నీ స్టాక్ మార్కెట్లో నిత్యం వినే పదాలకు అన్వయించారు. వివాహ పత్రిక ఆహ్వానాన్ని ఐపీఓ గా పేర్కొన్నారు. …
ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన అమ్మాయి పెళ్ళికి నిరాకరించిందని ప్రేయసితో పాటు ఆమె కుటుంబాన్ని కూడా హతమార్చాడు ఓ ప్రేమోన్మాది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి గోరఖ్ పూర్ ప్రాంతానికి చెందిన అశోక్ కుమార్, గోండా ప్రాంతానికి చెందిన స్వప్న గత కొద్దికాలంగా ప్రేమించుకొంటున్నారు. వీరిద్దరి కులాలు వేరుకావడంతో వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. అంతేకాకుండా స్వప్నకు మరో అబ్బాయితో నిశ్చితార్థం జరిపించారు. ఇక దీంతో ప్రియుడు అశోక్ కోపంతో రగిలిపోయాడు. తనకు…
పెళ్ళంటే సందడే వేరు. పెళ్ళికి సర్వం సిద్ధం అయింది. కానీ భారీ వర్షం పెళ్ళింట్లో విషాదం నెలకొంది. కడప జిల్లా రాజంపేటలో వర్షం బీభత్సం కలిగించింది. ఈ వరద పెళ్ళి ఇంట్లో విషాదం నింపింది. పెళ్ళి ఆగిపోయింది. రాజంపేట రామచంద్రాపురంలో చెయ్యేరు వరద నీటిలో కొట్టుకుపోయింది 75 ఏళ్ళ సావిత్రమ్మ. దీంతో మనవడి పెళ్ళి అర్థాంతరంగా ఆగిపోయింది. రాజంపేటలో ఇవాళ అమరనాథ్ అనే యువకుని పెళ్ళి జరగాల్సి వుంది. వివాహం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. 30…