iQOO భారత్ లో కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేయనుంది. iQOO 15R 5G కీలక స్పెసిఫికేషన్లను కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్ఫోన్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. రిలీజ్ కు ముందు iQOO 15R 5G ధర లీకైంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X లోని ఒక పోస్ట్లో , టిప్స్టర్ ప్యాషనేట్ గీక్స్ ఈ స్మార్ట్ఫోన్ 8 GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 45,999,…
గత సంవత్సరం భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ దాదాపు ఫ్లాట్గా ఉంది. మొత్తం షిప్మెంట్లు దాదాపు 152 మిలియన్ యూనిట్లు. ఈ మార్కెట్లో చైనాకు చెందిన వివో అగ్రస్థానంలో ఉంది. తరువాత దక్షిణ కొరియాకు చెందిన సామ్ సంగ్ ఉంది. ప్రీమియం, మిడ్-ప్రీమియం కేటగిరీలో ఆపిల్ అతిపెద్ద వాటాను కలిగి ఉంది. ఈ మార్కెట్లో చైనాకు చెందిన షియోమి అమ్మకాలు తగ్గాయి. మార్కెట్ పరిశోధన సంస్థ IDC వరల్డ్వైడ్ క్వార్టర్లీ మొబైల్ ట్రాకర్ నివేదిక ప్రకారం.. దేశంలో స్మార్ట్ఫోన్…
రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ బైకులకు ఇండియాలో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు.. ఇండియాలో ఈ బైక్ లే దర్శనమిస్తాయి. అయితే.. మీరు కూడా భవిష్యత్తులో రాయల్ ఎన్ఫీల్డ్ బైకును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. ఈ వార్త మీకు ఉపయోగ పడుతుంది. కంపెనీ తన మోస్ట్-వెయిటింగ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ బేర్ 650ని మార్కెట్లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే.. గ్లోబల్ డెబ్యూకి ముందు, రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ బేర్ 650 ఫీచర్లు లీక్ అయ్యాయి.
నేటి వేగవంతమైన ప్రపంచంలో, స్మార్ట్వాచ్ అనేది కేవలం ఫ్యాషన్ ప్రకటన మాత్రమే కాదు. ఇది మిమ్మల్ని కనెక్ట్ చేసే, ఆరోగ్యంగా, ట్రాక్లో ఉంచే సాధనం. అమెజాన్ యొక్క తాజా సేల్తో టెక్ ప్రేమికులు ఇప్పుడు ఉత్తమ ధరలకు ప్రీమియం స్మార్ట్వాచ్లను సొంతం చేసుకోవచ్చు. మీరు ఫిట్నెస్ ఔత్సాహికులైనా లేదా స్టైలిష్ యాక్సెసరీ కావాలనుకున్నా.. ఈ స్మార్ట్వాచ్లు గొప్ప పొదుపుతో వస్తున్నాయి. అధునాతన ఆరోగ్య ట్రాకింగ్ నుంచి స్టైలిష్ డిజైన్ల వరకు ఈ గడియారాలు మీ అవసరాలు, ప్రాధాన్యతలకు…
పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇటీవలి కాలంలో ఉల్లి ధరలు మళ్లీ పెరిగాయి. గత వారం రోజుల్లోనే ఉల్లి ధర కిలో రూ.10 పెరిగింది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలే ఉల్లి ధరల పెరుగుదలకు కారణం.
దేశంలో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. బంగారం ధరలు పెరగడంతో కొనుగోలుదారులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
కూరగాయలు (Vegetables) కొనాలంటేనే భయం వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా టమోటా ధరలు (Tomato Prices) ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా టమోటా ధర గరిష్ట స్థాయికి చేరుకుంది.
వేసవి ఎండలు రోజు రోజుకూ మండిపోతుండటంతో ఆ తాపాన్ని తగ్గించుకునేందుకు జనం పలు రకాల పానీయాలను తాగుతుంటారు. దీంతో మార్కెట్లో నిమ్మకాయల ధరలకు రెక్కలొచ్చాయి.
భవిష్యత్ లో అవసరాలకు డబ్బులను దాచుకోవాలి.. ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు.. గతంలో కరోనా మహమ్మారి కారణంగా చాలా నష్టాలు వస్తాయి.. అందుకే ఇప్పుడు చాలా మంది డబ్బులను పొదుపు చేయాలని భావిస్తూ ఉంటారు. పొదుపు చేయడం కోసం ఉన్న ఆప్షన్లలో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒకటి. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కళ్లు చెదిరే లాభాలను పొందవచ్చు. గతేడాది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్లకు ఊహించని స్థాయిలో లాభాలు…
రెడ్ మీ స్మార్ట్ ఫోన్కు సంబంధించి లాంచింగ్ రేపు (డిసెంబర్ 6న) జరగబోతోంది. అందుకోసం పెద్ద ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో రెడ్ మీ 13C 4G, 5G మోడల్లను లాంచ్ చేయనున్నారు. ఈ రెండు స్మార్ట్ఫోన్లు వర్చువల్ ఈవెంట్లో ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఈవెంట్ ను చూడటానికి రెడ్మీ ఇండియా అధికారిక యూట్యూబ్ ఛానెల్లో చూడవచ్చు.