కరీంనగర్ సీపీ, ప్రస్తుత ఇంచార్జ్ వరంగల్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి సమక్షంలో ఇద్దరు మావోయిస్టు దంపతులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు తిక్క సుష్మిత అలియాస్ చైతే ఏరియా కమిటీ మెంబర్గా, మడకం దూల ఏరియా కమిటీ మెంబర్గా పనిచేశారు.
Maoist Landmines: ములుగు జిల్లా ఏజెన్సీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టుల మందు బాబులు దడ పుట్టిస్తున్నారు.
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో గత నెలలో పోలీసు అధికారి కారును లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేలుడుకు పాల్పడిన వారిలో ఐదుగురు నక్సలైట్లు తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఫర్సెగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండెం-కుప్రేల్ గ్రామాల నుంచి ఐదుగురు నక్సలైట్లను అరెస్టు చేయగా, మద్దెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అరెస్టయిన వారంతా హత్య, భద్రతా సిబ్బంది లక్ష్యంగా ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్…
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని భీమారం సమీపంలోని అడవుల్లో ఇటీవల మావోయిస్టు మిలీషియా పన్నిన ఉచ్చుల కారణంగా ఇద్దరు ఆదివాసీ మహిళలకు రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని పోలీసు సూపరింటెండెంట్ బి రోహిత్రాజు ఆదివారం తెలిపారు. ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొన్న మహిళలు చివరకు ప్రాణాలతో బయటపడ్డారు. ఇటీవల పుసుగుప్ప అటవీ ప్రాంతంలో మావోయిస్టులు వేసిన బూబ్ ట్రాప్ కారణంగా గిరిజనులకు చెందిన మూడు ఆవులు, రెండు కుక్కలు చనిపోయాయి. మావోయిస్టులు ఏర్పాటు చేసిన బూబీ ట్రాప్లు, ఐఈడీల కారణంగా అటవీ…
Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి కాల్పులతో దద్దరిల్లాయి. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య బుధవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా, నారాయణపూర్ జిల్లా సరిహద్ద ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు నక్సలైట్లు మరణించారు.
ఒడిశాలో మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒడిశా పోలీస్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సభ్యుడికి గాయాలయ్యాయి. గరియాబంద్ జిల్లా చివరిలో ఉన్న కొమ్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని సునాబేడా అభయారణ్యంలో అర్థరాత్రి ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో క్రాస్ ఫైరింగ్లో సైనికుడి మెడపై కాల్పులు జరిగాయి. దీంతో.. జవాన్ కు తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే అతన్ని గరియాబంద్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అందించారు. అనంతరం సైనికుడిని…
Maoists Press Note: చర్చల కోసం నక్సలైట్లు ఇచ్చిన ప్రకటనపై ప్రభుత్వం నుంచి స్పందన లేదని మావోయిస్టులు ఆరోపించారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై మావోయిస్టుల లేఖ విడుదల చేసింది.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో మరో సారి కాల్పుల మోత కొనసాగుతుంది. డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డ్ జవాన్లకు అలాగే, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక జవాను తన ప్రాణాలను కోల్పోయారు.
Thummala Nageswara: మహబూబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ కి మావోయిస్టులు కూడా సహకరించి గెలిపించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరావు సంచల కామెంట్ చేశారు.
ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల రాజకీయ వాతావరణం నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన బహిరంగ సభలలో రాజకీయ నాయకులు బిజీబిజీగా వారికి ఎలక్షన్ క్యాంపెయిన్ ను నిర్వహిస్తున్నారు. ఇకపోతే మరోవైపు మావోయిస్టుల ప్రాంతాలలో వారి ఉనికిని చాడుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. ఇదివరకే కొన్ని ఏరియాలలో పోలీసులకు మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పులలో చాలామంది మావోయిస్టు మరణించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల మావోయిస్టులు వారి కదలికను గుర్తించేలా కొన్ని పోస్టర్స్ ను…