‘దేవదాసు’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా. సన్నజాజి నడుముకు బ్రాండ్ అంబాసిడర్ గా మరీనా ఈ అమ్మడు బ్రాకప్ తరువాత కాస్త బరువెక్కిన విషయం తెలిసిందే. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో అమర్ అక్బర్ ఆంటోని తో మొదలుపెట్టిన ఈ భామకు పరాజయమే ఎదురయ్యింది. దీంతో ప్రస్త్తుతం ఇల్లీ బేబీ వెకేషన్ లను ఎంజాయ్ చేస్తూ కలం గడుపుతోంది. గతకొన్ని నెల్లలుగా బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్న అమ్మడు ఎప్పటికప్పుడు జిమ్ లో కష్టపడిన…
బుట్టబొమ్మ పూజా హెగ్డే తాజా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘రంగస్థలం’లో జిగేలు రాణిగా అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు స్విమ్ సూట్ వేసుకుని మాల్దీవుల్లో తన తీరిక సమయాన్ని గడుపుతోంది. మాల్దీవుల రిసార్ట్లలోఈ స్టార్ హీరోయిన్ ఫ్లోటింగ్ మోడ్లో అల్పాహారం తీసుకుంటున్న తన తాజా చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చుట్టూ ఉన్న సముద్రం, నీలాకాశం మధ్యలో నీటిలో తేలుతూ ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి.…
మాల్దీవుల అందం అంతా ఈ భామలోనే ఉంది అన్పిస్తోంది బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ లేటెస్ట్ పిక్స్ చూస్తుంటే… మాల్దీవుల్లో ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్న సారా అలీ ఖాన్ తాజా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడి అందమైన సముద్రపు రిసార్ట్లో టూ పీస్ బికినీ ధరించి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది ఈ భామ. పూల డిజైన్ ఉన్న గ్రీన్ కలర్ బికినిలో ఆమె మాల్దీవుల సముద్రంలో అందమైన అలలా ఉంది. ప్రస్తుతం…
ప్రస్తుతం సెలబ్రిటీలందరికి చల్లగా సేద తీరడానికి ఉన్న ఒకే ఒక్క ప్రదేశం.. మాల్దీవ్స్ ..కొంచెం సమయం దొరికినా స్టార్లందరూ బ్యాగ్ సర్దేసుకొని మాల్దీవులకు పయనమవుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్లందరూ మాల్దీవుల ఒడ్డున బికినీలో పోజులు ఇచ్చి కుర్రకారులో సెగలు పొగలు తెప్పించారు. ఇక తాజాగా మాజీ మిస్ వరల్డ్..మిస్ ఇండియా మానుషీ చిల్లర్ వంతు వచ్చింది. ఇటీవలే కిరీటాన్ని అందుకున్న మానుషీ టైమ్ దొరకడంతో ఎంచక్కా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. ఎప్పటికప్పుడు అక్కడ దిగిన ఫోటోలను తన…
బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడు హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియా షేక్ చేస్తోంది. సీకే బ్యూటీ అంబాసిడర్ గా అమ్మడు అభిమానుల గుండెల్లో సెగలు రేపుతోంది. ఇక బీచ్ ఒడ్డున బికినీలో ఫోటోలకు పోజ్ ఇవ్వడం దిశా ప్రత్యేకత. ఇక ప్రస్తుతం అమ్మడి హాట్ బికినీ ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ భామ సముద్ర ఒడ్డున బికినీలో విరహ…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉక్కసారి కాకరేపిన టీడీపీ నేత పట్టాభిరామ్.. ఇప్పుడు ఎక్కడున్నారు? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.. సీఎం వైఎస్ జగన్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పట్టాభి ఇంటితో పాటు, టీడీపీ కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయి.. ఇక, సీఎంను వ్యక్తిగతంగా దూషించిన పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేయగా.. బెయిల్పై ఆయన విడుదలయ్యారు.. అయితే, పట్టాభి ఇప్పుడు మాల్దీవ్స్కు వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. Read Also : యూపీలో కాంగ్రెస్కు షాక్.. పార్టీకి ఇద్దరు కీలక…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘పుష్ప’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 17 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ లో చిన్న విరామ సమయంలో అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి మాల్దీవులకు వెళ్లారు. ఈ ట్రిప్ తో బన్నీ తనను తాను రిఫ్రెష్ చేసుకుని, ఈ వారాంతంలో తిరిగి…
హాస్యనటి విద్యుల్లేఖ రామన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టాలీవుడ్, కోలీవుడ్ లలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది తన స్నేహితుడి సంజయ్తో ఎంగేజ్మెంట్ జరగ్గా, రీసెంట్ గా వీరి వివాహం జరిగింది.. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లి, అక్కడి ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, తాజాగా విద్యుల్లేఖ బికినీలో బీచ్లో దిగిన ఫొటోను షేర్ చేసింది. దీనిపై కొందరు నెటిజన్లు ఆమె డ్రెస్సింగ్ స్టైల్ను విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. అంతేకాదు, ‘విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నారు’…
తెలుగు, తమిళ ప్రేక్షకులను తన కామెడీతో ఆకట్టుకున్న పాపులర్ లేడీ కమెడియన్ విద్యుల్లేఖా రామన్ తన ప్రియుణ్ణి పెళ్లాడిన విషయం తెలిసిందే. కొంతకాలంగా ఫిట్నెస్ నిపుణులు, న్యూట్రీషియన్ సంజయ్తో విద్యుల్లేఖా రామన్ ప్రేమలో ఉండగా.. ఇరు కుటుంబాల అంగీకారంతో సెప్టెంబర్ 9న సంజయ్ను వివాహం చేసుకుంది. అయితే పెళ్లి ఫొటోలు మాత్రం బయటకి రాలేదు. రీసెంట్గా తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవుల్లో వెళ్లారు. హనీమూన్…
భారత్ నుంచి ఎక్కువ మంది పర్యటనల కోసం మాల్దీవులకు వెళ్తుంటారు. అలా మాల్థీవులకు వెళ్లే భారత పర్యాటకులపై ఆ దేశం తాత్కాలికంగా నిషేదం విధించింది. భారత్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్తో పాటు దక్షిణాసియా దేశాల్లో పర్యటించిన పర్యాటకులపై కూడా మాల్ధీవులు నిషేదం విధించింది. అన్ని రకాల వీసాలపై ఈ నిషేదం వర్తిస్తుందని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారులు ట్వీట్ చేశారు. మే 13 నుంచి ఈ నిషేదం…